Sarkar Live

State

Tension in OU | అట్టుడికిన ఓయూ.. విద్యార్థుల నిర‌స‌న‌లు, అరెస్టుల‌తో ఉద్రిక్త‌త‌
State

Tension in OU | అట్టుడికిన ఓయూ.. విద్యార్థుల నిర‌స‌న‌లు, అరెస్టుల‌తో ఉద్రిక్త‌త‌

Tension in OU : ఉస్మానియా యూనివర్శిటీ (Osmania University campus) ఈ రోజు ఉద్రిక్తత నెలకొంది. క్యాంప‌స్ (campus)లో నిరసనలు, ఆందోళనలు నిర్వహించకూడదంటూ యూనివర్శిటీ అధికారులు విడుదల చేసిన సర్క్యులర్‌పై విద్యార్థుల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. ఈ ఉత్త‌ర్వుల‌కు నిర‌స‌న‌గా వ‌ర్సిటీ బంద్‌(bandh)కు పిలుపునివ్వ‌డంతోపాటు ఆందోళ‌న చేప‌ట్ట‌గా పోలీసులు రంగ ప్ర‌వేశం చేసి విద్యార్థుల‌ను చెద‌ర‌గొట్టే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో గంద‌ర‌గోళ ప‌రిస్థితి నెల‌కొంది. యూనివ‌ర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ ప్రాంగణంలో నిర‌స‌న తెలుపుతున్న విద్యార్థుల‌(students)ను పోలీసులు బ‌ల‌వంతంగా అదుపులోకి తీసుకోవ‌డం మ‌రింత ఉద్రిక్త‌త‌కు దారి తీసింది. Tension in OU : జాక్ నేత‌ల ముంద‌స్తు అరెస్టు యూనివర్శిటీ సర్క్యులర్‌ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు నిరసన ర్యాలీ నిర్వహించడానికి ప్రయత్నించాయి. ఆర్ట్...
BRS MLCs Protest | చేతుల్లో ప్ల‌కార్డులు.. మెడ‌లో మిర‌ప‌కాయ‌ల దండ‌
State

BRS MLCs Protest | చేతుల్లో ప్ల‌కార్డులు.. మెడ‌లో మిర‌ప‌కాయ‌ల దండ‌

BRS MLCs Protest : బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు (Legislative Council members of the BRS) వినూత్న నిర‌స‌న తెలిపారు. మెడ‌లో మిర‌ప‌కాయ‌ల దండ‌ వేసుకొని శాస‌న మండ‌లి ఆవ‌ర‌ణ‌లో ఈ రోజు ఆందోళ‌న‌కు దిగారు. మిర్చి రైతుల (chilli farmers)కు మ‌ద్ద‌తు ధ‌ర రూ. 25 వేలు క‌ల్పించాల‌ని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత (K Kavitha) నేతృత్వంలో ఈ నిర‌స‌న జ‌రిగింది. BRS MLCs Protest : క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించాల‌ని డిమాండ్ తెలంగాణలో గత సీజన్‌లో 4 లక్షల ఎకరాల్లో మిరప సాగు జరిగింది. ఈ ఏడాది మిరప సాగు కేవలం 2.4 లక్షల ఎకరాలకు తగ్గిపోయింది. మిరప ధరల క్షీణతే దీనికి ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు అంటున్నారు. ధరలు పడిపోవడం వల్ల రైతులు పెద్దఎత్తున నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మిర్చి రైతుల‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర (minimum support price) ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. కేంద...
CM Revanth Reddy | అసలైన జర్నలిస్టులెవరో లెక్కలు తీయండి..
State

CM Revanth Reddy | అసలైన జర్నలిస్టులెవరో లెక్కలు తీయండి..

CM Revanth Reddy On Assembly | తెలంగాణలో ప్రస్తుతం అసలు జర్నలిస్టు (Journalist) ఎవరో.. కొసరు జర్నలిస్టు ఎవరో తెలియడంలేదని, ఎవరుపడితే వారు జర్నలిస్టులుగా చెలామణి అవుతున్నారు. ఏది పడితే అది రాసేస్తున్నారు.. మాట్లాడుతున్నారు. జర్నలిస్టులంటే ఎవరు అని అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఇటీవల ఓ అసభ్యకరమైన వీడియో.. అందులో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబాన్ని దారుణంగా దూషిస్తూ, పోలీసు రక్షణ లేకపోతే ఆయనను చంపేస్తానని ఎవరో ఓ వ్యక్తితో తిట్టించిన వీడియోను కొన్ని సోషల్ మీడియా (social media)లో పోస్టు చేశారు. దీంతో వాటిపై కేసులు పెట్టి ఇద్దరిని అరెస్టు చేశారు. అయితే వారు జర్నలిస్టులని.. జర్నలిస్టులను ఎందుకు అరెస్టు చేశారని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ విమర్శలపై తాజాగా రేవంత్ అసెంబ్లీ (Telangana Assembly) లో ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా నకిలీ జర్నలిస్టులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. CM Revanth ...
Telangana Assembly | కేసీఆర్‌పై రేవంత్ వివాదాస్ప‌ద కామెంట్స్‌.. బీఆర్ఎస్ వాకౌట్
State

Telangana Assembly | కేసీఆర్‌పై రేవంత్ వివాదాస్ప‌ద కామెంట్స్‌.. బీఆర్ఎస్ వాకౌట్

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో రాజకీయ వేడి ఈ రోజు మరింత పెరిగింది. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం (Governor Jishnu Dev Varma’s speech)పై చ‌ర్చ జ‌రుగుతుండ‌గా ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ చేసిన వాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ (BRS supremo K Chandrashekhar Rao)పై ఆయ‌న వివాదాస్ప‌ద కామెంట్లు చేయ‌డంతో బీఆర్ఎస్ (Bharat Rashtra Samithi (BRS) ఎమ్మెల్యేలు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ స‌భ నుంచి వాకౌట్ చేశారు. Telangana Assembly : కేసీఆర్‌ను రేవంత్ ఏమ‌న్నారు? అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి (Chief Minister Revanth Reddy) మాట్లాడుతూ కె. చంద్రశేఖర్ రావు స్ట్రెచర్ (stretcher)పై ఉన్నార‌ని, త్వరలోనే మర్చురీ (mortuary)లోకి వెళ్లిపోతారని వ్యాఖ్యనించ‌డం క‌ల‌క‌లం రేపింది. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ముఖ్య‌మంత్రి హోదాలో ఉ...
Kavach | బేగంపేటలో ‘కవచ్’ ఇన్‌స్టిట్యూట్‌.. రైల్వే శాఖ ప్ర‌ణాళిక‌
State

Kavach | బేగంపేటలో ‘కవచ్’ ఇన్‌స్టిట్యూట్‌.. రైల్వే శాఖ ప్ర‌ణాళిక‌

Kavach Research Institute : రైల్వే (Railways)లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైద‌రాబాద్‌లోని బేగంపేట రైల్వే స్టేష‌న్ (Begumpet Railway Station)లో త్వరలోనే ‘కవచ్’ పరిశోధనా సంస్థ (Kavach Research Institute) ఏర్పాటు కానుంది. కవచ్ అనేది భారతీయ రైల్వేలు అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టం. ఇది రైళ్ల మధ్య ప్రమాదాలను నివారించేందుకు, అత్యవసర బ్రేకింగ్ అమలు చేయడానికి, వేగ పరిమితిని నియంత్రించడానికి సహాయపడుతుంది. భారతీయ రైల్వేలు రైళ్ల భద్రతను మెరుగుపరిచేందుకు ఈ టెక్నాలజీని 2024-25 ఆర్థిక సంవత్సరంలో పెద్దఎత్తున అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సాంకేతికత వల్ల రైళ్ల మధ్య ఢీకొనడం వంటి ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. Kavach Research Institute : ప్ర‌యాణికుల భ‌ద్ర‌త‌కు భ‌రోసా తెలంగాణ రాష్ట్రం ‘కవచ్’ (Kavach) అమలులో ముందంజలో ఉంది. దక్షిణ మధ్య రైల్వే జోన...
error: Content is protected !!