Sarkar Live

Trending

దీపావ‌ళికి అరుదైన గౌవ‌రం-UNESCO జాబితాలో చోటు
Trending

దీపావ‌ళికి అరుదైన గౌవ‌రం-UNESCO జాబితాలో చోటు

భారతదేశంలోని అత్యంత ప్రముఖమైన పండుగ‌ల్లో దీపావ‌ళి (Deepavali )ఒక‌టి. ఈ ప‌ర్వ‌దినానికి అంతర్జాతీయ గుర్తింపు ల‌భించింది. యునెస్కో త‌న ఇన్‌టాంజిబుల్ క‌ల్చ‌ర్ హెరిటేజ్ (Intangible Cultural Heritage – ICH) జాబితాలో చేర్చిందిఇ. డిల్లీలోని ఎర్ర‌కోట (Delhi’s Red Fort)లో జ‌రుగుతున్న UNESCO స‌ద‌స్సులోఈ నిర్ణ‌యం తీసుకున్నారు. యునెస్కో తన అధికారిక X పేజీలో ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌రించింది. భార‌తీయ సంస్కృతికి ప్ర‌తిబింబ‌మైన దీపావ‌ళికి ఈ అరుదైన గౌర‌వం ద‌క్క‌డంతో స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. అంతర్జాతీయ వేదికపై గొప్ప గుర్తింపు యునెస్కో స‌ద‌స్సుకు ఈసారి భార‌త‌దేశం ఆతిథ్య‌మిచ్చింది. ఈనెల 8న ప్రారంభ‌మైన ఈ స‌ద‌స్సు 13 వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. అంతర్జాతీయ ప్రతినిధులు (international representatives ), ప్రముఖ అతిథులు, సాంస్కృతిక రంగ ప్రముఖులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ క్ర‌మంలో యునెస్కో హెరిటేజ్ గుర్తింపు కోస...
బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం – BC Reservation Stay
Trending

బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీల‌క నిర్ణ‌యం – BC Reservation Stay

Hyderabad | బీసీ రిజ‌ర్వేష‌న్ల విష‌యంలో ప్రభుత్వ ఉత్తర్వు (GO) 9… పై స్టే విధిస్తూ హైకోర్టు ఇటీవల ఇచ్చిన నిర్ణయాన్ని సవాలు చేయాలనే ఉద్దేశ్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్లకు (BC Reservation) సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వు (జీఓ) 9పై స్టే విధిస్తూ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును సవాలు చేయ‌నున్న‌ట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పరిష్కారం కోసం ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని యోచిస్తోంది. హైకోర్టు తీర్పును క్షుణ్ణంగా సమీక్షించిన తర్వాత, అధికారులు తమ వాదనలను సమర్పించడానికి సీనియర్ న్యాయవాదిని నియమించుకోవాలని నిర్ణ‌యించారు. ముఖ్యంగా, రిజర్వేషన్ల రంగంలోని న్యాయ నిపుణులు, అభిషేక్ మను సింఘ్వి, సిద్ధార్థ దవే వంటి వారు ఈ విషయంలో ప్రభుత్వం తరపున ప్రాతినిధ్యం వహిస్తారని భావిస్తున్నారు. రిజర్వేషన్లకు అవసరమైన "ట్రిపుల్ టెస్ట్"...
అన్న‌దాత‌ల‌తో ఆప్యాయంగా మంత్రి సీతక్క –  Minister Seethakka
Trending

అన్న‌దాత‌ల‌తో ఆప్యాయంగా మంత్రి సీతక్క – Minister Seethakka

కూలీలతో ఆత్మీయ ప‌ల‌క‌రింపు.. Mulugu News | తెలంగాణలో విస్తారంగా వ‌ర్షాలు కురుస్తున్నాయి. రైతులు వ్య‌వ‌సాయ ప‌నుల్లో బిజీగా మారిపోయారు. అయితే మంత్రి సీతక్క (Minister Seethakka) రైతుల‌కు స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. వరి నాట్లు వేసుకుంటున్న కూలీల వద్దకు స్వయంగా వెళ్లి, బురదమ‌య‌మైన‌ పొలంలోకి దిగారు. కూలీల ఆరోగ్యం, వ్య‌వ‌సాయ ప‌నుల గురించి అడిగి తెలుసుకున్నారు. వర్షం కారణంగా పని చేస్తూ తడిసిపోతున్న కూలీలకు రక్షణగా ఉండేలా ప్రత్యేకంగా తయారు చేసిన రెయిన్ క‌వ‌ర్స్‌ను పంపిణీ చేశారు. ఆమె స్వయంగా కూలీలకు కవర్లు తొడగడం ద్వారా తన ఆప్యాయ‌త‌ను చాటుకున్నారు. ఆ తర్వాత మంత్రి సీతక్క (Minister Seethakka) కూలీలతో మాట్లాడుతూ, వారికి అందుతున్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇతర సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. అర్హులందరికీ రెండు మూడు రోజుల్లో రేషన్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు. మంత్రి వారి వద్దకు ...
MGM Hospital | ఎంజీఎం ఆస్పత్రిలో మారిన మృతదేహాలు..
Trending, Viral

MGM Hospital | ఎంజీఎం ఆస్పత్రిలో మారిన మృతదేహాలు..

అంత్యక్రియల సమయంలో బయటపడ్డ నిజం Warangal MGM Hospital | రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల పాలై ఓ వ్యక్తి ఎంజీఎం ఆస్పత్రిలో (MGM Hospital ) చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. బంధువులు, స్నేహితులు అంతా సదరు వ్యక్తి మృతదేహం చుట్టూ చేరి కన్నీరుమున్నీరయ్యారు. ఈక్రమంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మృతదేహాన్ని శ్మశానానికి తరలించి దహన సంస్కారాలు చేయడానికి సిద్ధమయ్యారు. ఇక చివరిసారిగా మృతుని ముఖం చూడాలన బంధువులు భావించారు. శవానికి చుట్టిన వస్త్రాన్ని తొలగించి చూడగా అందరూ అవాక్కయ్యారు. ఆ శవం తమ వ్యక్తికి కాదని గుర్తించడంతో అక్కడ కలకలం రేపింది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన కుమారస్వామి అనే వ్యక్తి తొర్రూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో అతడిని ఎంజీఎంకు తరలించి చికిత్స అందించారు. మూడు రోజుల పాటు చికిత్స ప...
పలు జిల్లాల్లో డెంగ్యూ విజృంభణ.. జాగ్రతలు ఇలా తీసుకోండి.. -Rainy Season Diseases
Trending

పలు జిల్లాల్లో డెంగ్యూ విజృంభణ.. జాగ్రతలు ఇలా తీసుకోండి.. -Rainy Season Diseases

Rainy Season Diseases | వర్షాకాలానికి వచ్చిందంటే చాలు ఇంట్లో ఒక్కొక్కరిగా విషజ్వరాలు అంటుకుంటాయి. జ్వరంతో మొదలై జలుబు, దగ్గు తీవ్రతరమై మంచం పడతారు. ఈ వర్షాకాలం వస్తూ వస్తూ తనతో పాటు ఎన్నో రకాల వ్యాధులను వెంటతీసుకొని వస్తుంటుంది. ముఖ్యంగా మలేరియా, టైఫాయిడ్, డెంగీ, చికెన్ గున్యూ వంటి జ్వరాలు వ్యాపిస్తుంటాయి. ఇది సాధారణంగా 8-10 రోజుల పాటు వేధిస్తుంటుంది. ఇందులో డెంగీతో ప్రాణాపాయం కూడా కలగవచ్చు. ఇది ఏడిస్‌ దోమలు కుట్టడం వల్ల వ్యాపిస్తుంది. అయితే చాలా వరకు డెంగ్యూ లక్షణాలు సాధారణ జ్వరాన్ని పోలి ఉండడంతో మొదట్లో గుర్తించడం కష్టంగా ఉంటుంది. అయితే నిర్లక్ష్యం చేస్తే కొన్ని సందర్భాల్లో అది ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. Scarlet Fever Rainy Season Diseases : తెలంగాణ వ్యాప్తంగా విష జ్వరాలు వర్షాకాలం మొదలవడంతోనే హైదరాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో వైరల్ జ్వరాలు, ముఖ్యంగా డెంగ్యూ, ...
error: Content is protected !!