Sarkar Live

Viral

Viral Video | ఆర్టీసీ బస్సులో మందుబాబుల హంగామా – డ్రైవర్‌, కండక్టర్‌పై దాడి
Viral

Viral Video | ఆర్టీసీ బస్సులో మందుబాబుల హంగామా – డ్రైవర్‌, కండక్టర్‌పై దాడి

Narsampet Viral Video | హైదరాబాద్‌–మహబూబాబాద్‌ ఆర్టీసీ బస్సులో ఇద్దరు చిత్తుగా మ‌ద్యం సేవించి వీరంగం సృష్టించారు. వరంగల్‌ వద్ద ఎక్కిన ఈ ఇద్దరు యువకులు నర్సంపేటకు టికెట్‌ తీసుకున్నప్పటికీ, అక్కడికి రాగానే దిగేందుకు నిరాకరించారు. కండక్టర్‌ వారిని దించేందుకు ప్రయత్నించగా రెచ్చిపోయారు. డ్రైవ‌ర్, కండక్ట‌ర్ ప‌ట్ల అనుచితంగా ప్ర‌వ‌ర్తించారు. బస్సును పక్కన ఆపి ఆర్టీసీ సిబ్బంది మందుబాబులను దించేందుకు ప్రయత్నించడంతో, “నర్సంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మా పెద్దన్న” అంటూ యువకులు మరింత ఆగ్రహంతో ప్రవర్తించారు. డ్రైవర్‌, కండక్టర్‌పై దాడి చేయడానికి య‌త్నించారు.ఇదంతా గమనించిన ప్రయాణికులు జోక్యం చేసి ఇద్దరినీ అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. ఘటనకు సంబంధించిన వీడియో బస్సులో ఉన్నవారు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం వేగంగా వైరల్ అవుతోంది. Shocking: RTC బస్సులో మ...
Shocking Incident : టీనేజ్ యువకుడిని కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన యువతులు
Viral

Shocking Incident : టీనేజ్ యువకుడిని కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన యువతులు

Shocking Incident in Punjab | ఓ టీనేజ్​ యువకుడిపై నలుగురు యువతులు లైంగిక దాడికి పాల్పడిన షాకింగ్​ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో దేశంలో అమ్మాయిల భద్రతకే కాదు.. ఇక మీదట అబ్బాయిల భద్రత కూడా పెనుసవాల్‌ ‌గా మారిందని చెప్పుకోవాల్సి వస్తోంది. ఇటీవల రాత్రి సమయంలో ఈ యువతులు మద్యం మత్తులో ఒక టీనేజ్ యువకుడిని బలవంతంగా తమ కారులోకి ఎక్కించుకున్నట్లు విచారణలో బయటపడింది. ఈ ఘటన పంజాబ్‌లోని జలంధర్‌లో చోటుచేసుకుంది. రాత్రంతా కారులో తిప్పుతూ అతనిపై అత్యాచారం చేశారు. ఆ తర్వాత అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాక.. నగర శివార్లలో పొదల్లోకి తీసుకెళ్లి అతనిపై లైంగికత దాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత అతడిని వదిలేసి పరారయ్యారు. మరుసటి రోజు అతను పోలీసుల దగ్గరకు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన, ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న కూడా కామంధులు మారడంలేదు. ...
చీమలకు భయపడి మహిళ ఆత్మహత్య ‌‌ – Sangareddy
Crime, Viral

చీమలకు భయపడి మహిళ ఆత్మహత్య ‌‌ – Sangareddy

Sangareddy | ఓ మహిళ మానసిక సమస్యలతో బాధపడుతూ తీవ్ర నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో అత్యంత అరుదైన ఘటన అందరినీ కలచివేసింది. చీమల ఫోబియాతో (Myrmecophobia) ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. సంగారెడ్డి జిల్లా (Sangareddy district) అమీన్‌పూర్ లో నివసిస్తున్న గృహిణి మనీషా, ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆమె వదిలిన సూసైడ్ నోట్‌లో “నాకు చీమలంటే చాలా భయం.. ఆ భయం నన్ను చంపేస్తోంది. నా కూతురిని జాగ్రత్తగా చూసుకోండి” అని రాసి ఉంది. ఈ లేఖను చూసిన కుటుంబ సభ్యులు, పోలీసులు, ఇరుగుపొరుగువారు షాక్‌కు గురయ్యారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు, కుటుంబ విభేదాలు, ఆర్థిక ఇబ్బందులు లేవని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. చీమల పట్ల భయం అనేది ఓ చిన్న విషయం. అయితే దీనికేగా ఆమె ప్రాణం తీస్తుకుంటుందని ఎవరూ ఊహించలేదు. గ్రామస్తులు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రమాద సమాచారం అందుకున్న అమీన్‌పూర్ పోలీసులు సంఘటనా స్థల...
Hyderabad | కవిత కుమారుడు పొలిటిక‌ల్ ఎంట్రీ తల్లితో కలిసి బీసీ బంద్‌ ధర్నాలో పాల్గొన్న ఆదిత్య!
Viral

Hyderabad | కవిత కుమారుడు పొలిటిక‌ల్ ఎంట్రీ తల్లితో కలిసి బీసీ బంద్‌ ధర్నాలో పాల్గొన్న ఆదిత్య!

BC Bandh Hyderabad | తెలంగాణ రాష్ట్ర‌ రాజకీయాల్లో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ కుటుంబం నుంచి మరో తరం పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తోంద‌నే సంకేతాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్‌ పార్టీ నుంచి సస్పెండ్‌ అయిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, తాజాగా బీసీ బంద్‌కు మద్దతు తెలుపుతూ రంగంలోకి దిగారు. ఖైరతాబాద్‌ చౌరస్తాలో తెలంగాణ‌ జాగృతి కార్యకర్తలతో కలిసి కవిత ధర్నా చేశారు. అయితే, ఈ ధర్నాలో ఆమె కుమారుడు ఆదిత్య కూడా పాల్గొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తల్లితోపాటు రోడ్డుపై బైఠాయించి బీసీ రిజర్వేషన్ల కోసం నినాదాలు చేశారు. ఆదిత్య తన రాజకీయ ప్రయాణానికి తొలి అడుగు వేసినట్లు ప‌లువురు భావిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాలు బంద్‌ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. ఆ పిలుపున‌కు మద్దతుగా కవిత సైతం ఉద్యమంలో పాల్గొని, బీసీ హక్కుల కోసం తన సమరభే...
Cash RainViral Video | డ‌బ్బుల వ‌ర్షం కురిపించిన‌ కోతి..
Viral

Cash RainViral Video | డ‌బ్బుల వ‌ర్షం కురిపించిన‌ కోతి..

Cash Rain | ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయా జిల్లాలో బిధునా తహసీల్ ప్రాంగణంలో ఒక కోతి "డబ్బుల వర్షం కురిపించింది. దీనికి సంబంధించిన వీడియో ఇపుడు సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది. నివేదికల ప్రకారం, మంగళవారం మధ్యాహ్నం 1 గంటల ప్రాంతంలో దొండాపూర్ గ్రామానికి చెందిన రోహితాష్ చంద్ర తన భూమి పత్రాలను రిజిస్ట్రేష‌న్ చేసుకోవడానికి తహసీల్ కార్యాలయానికి వచ్చినప్పుడు ఈ సంఘటన చోటుచేసుకుంది. భూమి రిజిస్ట్రేషన్ పూర్తి చేయడానికి అనుజ్ కుమార్ తన తండ్రి రోహితాష్ చంద్రతో కలిసి వచ్చాడు. వారు మోపెడ్ లోని స్టోరేజ్‌ కంపార్ట్‌మెంట్ లోపల రూ.80,000 నగదును ఉంచారు. రోహితాష్ తన న్యాయవాదితో పేప‌ర్ వ‌ర్క్ లో నిమగ్నమై ఉండగా, ఒక కోతి వాహనంలో దాచిన నగదు బ్యాగ్ ను లాక్కొని పారిపోయింది. ఒక కోతి మోటార్ సైకిల్ నిల్వ కంపార్ట్‌మెంట్ తెరిచి, నగదు బ్యాగ్‌ను లాక్కొని, ఆ ప్రాంగణంలోని ఒక చెట్టుపైకి ఎక్కింది. కొద్దిసేపటి తర్వాత, కోతి కరెన్సీ...
error: Content is protected !!