Sarkar Live

Privacy Policy

ప్రశాంత్ నీల్ – రామ్ చరణ్ కాంబో సెట్ అయ్యిందా? టాలీవుడ్‌లో సెన్సేషన్! – Ramcharan-Prashant Neel Combo
Cinema

ప్రశాంత్ నీల్ – రామ్ చరణ్ కాంబో సెట్ అయ్యిందా? టాలీవుడ్‌లో సెన్సేషన్! – Ramcharan-Prashant Neel Combo

టాలీవుడ్ లో అదిరిపోయే కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి. అందులో ఒక సెన్సేషనల్ కాంబో సెట్ అయినట్టు తెలుస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో ప్రశాంత్ నీల్ (Ramcharan-Prashant Neel Combo) ఓ మూవీ చేయబోతున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినబడుతున్నాయి. ప్రజెంట్ రాంచరణ్ పెద్ది ( Peddhi)మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు (Bucchi babu) డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. రాంచరణ్ లుక్ రిలీజ్ చేయగా రగ్గడ్ లుక్ లో అదిరిపోయేలా ఉన్నారు. స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్నట్టు ప్రచారం జరుగుతున్న ఈ మూవీపై ఆడియన్స్ భారీ అంచనాలే పెట్టుకున్నారు. పెద్ది తర్వాత లైన్ లో సుక్కు…? ఇటీవల మూవీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న కన్నడ హీరో శివ రాజ్ కుమార్ (Shivaraj kumar)లుక్ ను కూడా రిలీజ్ చేసింది మూవీ టీం. రామ్ చరణ్ కి గురువు గా నటించనున్నట్టు తెలుస్తోంది. మార్చి 27 న (March...
Stray Dog Attack | వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి – మానవ హక్కుల కమిషన్ సీరియస్
Medak

Stray Dog Attack | వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి – మానవ హక్కుల కమిషన్ సీరియస్

Medak News : మెదక్ జిల్లా శివంపేట మండలం రూప్లా తండాలో వీధికుక్కలు చేసిన దాడి (Stray Dog Attack) లో బాలుడు నితిన్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TG Human Rights Commission) శనివారం సీరియ‌స్ గా తీసుకుంది. నాలుగేళ్ల బాలుడు బిస్కెట్లు కొనడానికి సమీపంలోని కిరాణ దుకాణానికి వెళుతుండగా ఈ సంఘటన జరిగింది. నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించినప్పటికీ, బాలుడు తీవ్రంగా గాయపడి మరణించాడు. వీధి కుక్కల బెడద పెరుగుతున్నట్లు స్థానికులు గతంలో అధికారులకు ఫిర్యాదు చేశారు, కానీ ఎటువంటి నివారణ చర్యలు తీసుకోలేదు. గత కొన్ని సంవత్సరాలుగా, వీధికుక్కల ప్రాణాంతక దాడులు (Stray Dog Attack) అమాయకుల ప్రాణాలను, ముఖ్యంగా పిల్లల ప్రాణాలను బలిగొంటున్నాయని కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. "ఈ సంఘటనలు పదే పదే జరుగుతున్నప్పటికీ, ఈ ముప్పును పరిష్కరించడంలో అధికారులు విఫ‌ల‌మ‌వుతుండ‌డం తీవ్ర ఆందోళన...
Kazipet | కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై స్పష్టత: 2026లో ఉత్పత్తి ప్రారంభం
warangal, State

Kazipet | కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై స్పష్టత: 2026లో ఉత్పత్తి ప్రారంభం

Kazipet Coach Factory News | కాజీపేట రైల్వే కోచ్‌ పరిశ్రమ వరంగల్‌ జిల్లా ప్రజల ఎన్నో ఏళ్ల కల అని ఆ కలను ప్రధాని నరేంద్ర మోదీ నెరవేర్చారని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ పనులను కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితో కలిసి శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కోచ్​ ఫ్యాక్టరీ పనుల గురించి అధికారులు కేంద్ర మంత్రులకు వివరించారు. అనంతరం అశ్వినీ వైష్ణవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. కాజీపేటలో మెగా రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని కేంద్రం నిర్మిస్తోందని.. పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపారు. 2026లో కాజీపేటలో రైల్వే కోచ్‌ల ఉత్పత్తి ప్రారంభం అవుతుందన్నారు. ఈ ఫ్యాక్టరీతో 3వేల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుందని తెలిపారు. కాజీపేట నుంచి త్వరలోనే 150 లోకో మోటివ్‌లు కూడా ఎగుమతి అవుతాయని చెప్పారు. భవిష్యత్తులో కాజీపేట కోచ్...
Congress | సీఎం రేవంత్ “ప‌దేళ్ల ప‌ద‌వి” వ్యాఖ్య‌ల‌పై ప్ర‌కంప‌నలు
Hyderabad, State

Congress | సీఎం రేవంత్ “ప‌దేళ్ల ప‌ద‌వి” వ్యాఖ్య‌ల‌పై ప్ర‌కంప‌నలు

Hyderabad : : ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరో ప‌దేళ్ల‌పాటు తానే సీఎంగా కొనసాగుతానని చేసిన ప్రకటన కాంగ్రెస్ పార్టీలో అంత‌ర్గ‌తంగా అల‌జ‌డి వ్య‌క్త‌మవుతోన్న‌ట్లు క‌నిపిస్తోంది. ఈ వ్యాఖ్య‌ల‌పై అనేక మంది ఎమ్మెల్యేలు బహిరంగంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. Congress : సీఎం రేవంత్ ఏమన్నారు? శుక్రవారం కొల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తాను 2034 వరకు పదవిలో ఉంటానని స్పష్టం చేశారు. 2034 వరకు ఈ పాలమూరు బిడ్డ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటాడ‌ని, పాలమూరు గడ్డ నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తాడని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ శాసనసభ్యులకు మింగుడు పడలేదు, వారిలో కొందరు ఈ వ్యాఖ్యలు అనుచితమని విమర్శించారు.ముఖ్యమంత్రి వ్యాఖ్యలను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇటువ...
Adhar Cards | 1.17 కోట్ల ఆధార్ నంబర్లు బ్లాక్ ! UIDAI ఏం చెప్పింది?
Technology

Adhar Cards | 1.17 కోట్ల ఆధార్ నంబర్లు బ్లాక్ ! UIDAI ఏం చెప్పింది?

UIDAI | దేశంలో ఆధార్ కార్డు దుర్వినియోగాన్ని నిరోధించడానికి కేంద్రం కీల‌క అడుగు వేసింది. UIDAI (భారత ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ) ఇప్పటివరకు 1.17 కోట్ల ఆధార్ నంబర్లను బ్లాక్ చేసింది. ఈ ఆధార్ నంబర్లన్నీ మరణించిన వ్యక్తులకు చెందినవి. ఈ చర్య ఎందుకు తీసుకున్నారు..? చనిపోయిన వ్యక్తుల ఆధార్ కార్డులను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని UIDAI చెబుతోంది. వాటి ద్వారా ఎలాంటి మోసం, స్కామ్ జరగవచ్చు. దీనిని నివారించడానికి, చనిపోయిన వ్యక్తుల ఆధార్ నంబర్లను డీయాక్టివేట్ చేసిన‌ట్లు తెలిపింది. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాలు చురుకైన పాత్ర పోషించాలని UIDAI కోరింది. ఇప్పుడు ప్రభుత్వం ఒక వ్యక్తి మరణించిన వెంటనే అతని ఆధార్ నంబర్‌ను రద్దు చేయాలని కోరుకుంటోంది. దీని కోసం, మరణ ధృవీకరణ పత్రం జారీ చేసేటప్పుడు దానిని ఆధార్‌తో లింక్ చేయడం తప్పనిసరి చేస్తున్నారు. దుర్వినియోగాన్ని ఎలా న...
error: Content is protected !!