Sarkar Live

Privacy Policy

రజనీకాంత్ ‘కూలీ’ బాక్సాఫీస్ సునామీ – 400 కోట్ల క్లబ్‌లో చేరిన తలైవా మూవీ – Coolie Movie
Cinema

రజనీకాంత్ ‘కూలీ’ బాక్సాఫీస్ సునామీ – 400 కోట్ల క్లబ్‌లో చేరిన తలైవా మూవీ – Coolie Movie

Coolie Movie Records | సూపర్ స్టార్ రజనీకాంత్(super star Rajnikanth)లేటెస్ట్ మూవీ కూలీ బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతోంది. ఈనెల 14న రిలీజ్ అయిన మూవీ ఫస్ట్ డే డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. తలైవా పవర్ ఏంటో బాక్సాఫీస్ కి మరోసారి రుచి చూపించిన చిత్రంగా ఈ మూవీ నిలిచింది. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే 400 కోట్లపైగా గ్రాస్ వసూళ్లు సాధించిన మూవీ గా హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని మూవీ నిర్మాణ సంస్థ అనౌన్స్ చేసింది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై లోకేష్ కనకరాజు(Lokesh kanukaraj) డైరెక్షన్ లో మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ రిలీజ్ అయిన రోజే హృతిక్ ఎన్టీఆర్ కాంబోలో వార్ 2 కూడా రిలీజ్ అయింది. రెండిటికీ మిక్స్డ్ టాక్ రాగా.. కూలీ మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద తన హవా చూపిస్తుంది. డైరెక్టర్ లోకేష్ కనకరాజు ఇప్పటివరకు తను తీసిన సినిమాల కంటే డిఫరెంట్ గా ఈ మూవీని తెరకెక్కించగా ఆడియన్స్ ...
Ravi Teja | థ్రిల్లర్ మూవీ లో మాస్ మహారాజా…?
Cinema

Ravi Teja | థ్రిల్లర్ మూవీ లో మాస్ మహారాజా…?

మాస్ మహారాజా రవితేజ (mass Maharaja Ravi Teja)హిట్టు ప్లాప్ లతో తేడా లేకుండా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నారు.మెగాస్టార్ చిరు (Megastar Chiranjeevi)తో యాక్ట్ చేసిన వాల్తేరు వీరయ్య(vaalteru veerayya) మూవీ హిట్ తరవాత ఇంకో హిట్టు కొట్టలేదు. ఆ మూవీ లో చిరు మెయిన్ రోల్ కాబట్టి ఆ హిట్టు రవితేజది ఒక్కడిదే కాదు. సోలో గా త్రినాథ రావు నక్కిన (Trinath Rao nakkina)డైరెక్షన్ లో వచ్చిన ధమాకా (dhamaka)తో లాస్ట్ హిట్టు కొట్టాడు. ఆ తర్వాత రావణసుర, టైగర్ నాగేశ్వర్ రావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ సినిమాలు ఒకదానికి మించి మరొకటి వరుస ఫ్లాఫ్ లు అయ్యాయి.ప్రజెంట్ భాను బోగవరపు డైరెక్షన్ లో మాస్ జాతర(mass jathara) మూవీ సెట్స్ పై ఉంది. దాదాపు షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ధమాకా లాంటి సూపర్ హిట్టు మూవీ తరవాత శ్రీలీల, రవితేజ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నా...
Telangana Rains | రాష్ట్రంపై విరుచుకుపడుతున్న వర్షాలు – ములుగులో రికార్డు వర్షపాతం
State

Telangana Rains | రాష్ట్రంపై విరుచుకుపడుతున్న వర్షాలు – ములుగులో రికార్డు వర్షపాతం

Telangana Rains | తెలంగాణ రాష్ట్రంలో వానలు దంచికొడుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. దీంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కొన్నిచోట్ల ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పంటలు నీట మునిగిపోయి రైతులు విలవిలలాడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం రికార్డు స్థాయిలో నమోదవుతోంది. ములుగును ముంచెత్తుతున్న ముసురు ములుగు జిల్లా మంగపేటలో అత్యధికంగా 18.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. ఏటూరునాగారం 16.1 సెం.మీ., వెంకటాపురం 12.1 సెం.మీ., జైనథ్‌ (ఆదిలాబాద్‌)లో 11.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మల్లూరు (ములుగు)లో 11.6 సెం.మీ., వాంకిడి (ఆసిఫాబాద్‌)లో 11.3 సెం.మీ., సాత్నాల (ఆదిలాబాద్‌)లో 11 సెం.మీ. వర్షం కురిసింది. తాడ్వాయి, కన్నాయిగూడెం, ధర్మవరం, మేడారం, సిరికొండ, రాంనగర్...
Electric Shock | వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్‌ షాక్‌..
Hyderabad, State

Electric Shock | వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్‌ షాక్‌..

ఇద్దరు యువకులు దుర్మరణం Hyderabad News | హైదరాబాద్‌ రామంతాపూర్‌లో (Ramanthapur) శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఐదుగురు మృతిచెందిన‌ విషాదక‌ర ఘ‌ట‌న మరువకముందే బండ్లగూడలో (Bandlaguda) ఇదే త‌ర‌హా మరో ఘటన చోటుచేసుకుంది. వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా క‌రెంట్ షాక్‌తో (Electric Shock) ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కొందరు యువకులు భారీ వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండ‌గా బండ్లగూడ వద్ద గ‌ణేష్‌ విగ్రహానికి హై టెన్షన్‌ వైరు తరగలడంతో ట్రాక్టర్‌కు విద్యుత్ ప్ర‌సార‌మైంది. దీంతో ఇద్దరు యువకులకు షాక్ త‌గిలి అక్కడికక్కడే మరణించారు. ఈ ఘ‌ట‌న‌లో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్క‌డికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిని అఖిల్‌ అనే యువకుడిని హాస్పిట‌ల్ కు తరలించారు. మృతులను టోని (21), వికాస్‌ (20)గా గుర్తించారు. కరెంటు షాక్‌తో ట్రాక్టర్‌ టైర్లు పూర్తిగా ద...
Floods :  వరదల్లో కారుతో సహా కొట్టుకుపోయిన ఫ్యామిలీ
National

Floods : వరదల్లో కారుతో సహా కొట్టుకుపోయిన ఫ్యామిలీ

మహారాష్ట్రలోని ఉద్గిర్ సమీపంలో వరద (Floods) ల్లో తెలంగాణకు చెందిన ఫ్యామిలీ గల్లంతయింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు కారుతో సహా వరద నీటిలో కొట్టుకుపోవడం కలకలం రేపింది. మేం వరదల్లో కొట్టుకుపోతున్నాం, పిల్లలూ జాగ్రత్త అంటూ చివరి ఫోన్ కాల్ వచ్చిందని.. ఆ తర్వాత స్విచ్ఛాప్ వచ్చిందని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. నలుగురు ఆచూకీ వెంటనే గుర్తించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వివరాల్లోకి వెళితే.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని టీఆర్ నగర్ కు చెందిన ఐదుగురితో పాటు మహారాష్ట్రకు చెందిన కారు డ్రైవర్ వాహనాన్ని నడుపుతుండగా ఆగస్ట్ 17న అర్ధరాత్రి మహారాష్ట్రలోని వరద నీటిలో కొట్టుకుపోయింది. మహారాష్ట్రలోని ఓ వివాహానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఉద్గిర్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కాగా, గల్లంతైన వారిలో అఫ్రీనా, హసీనా, సమీనా, ఆఫ్రీన్, సోహెబ్ అనే యువకుడు, మహారాష్ట్ర కు చెందిన కారు డ్రైవ...
error: Content is protected !!