Sarkar Live

Privacy Policy

Ranjith Reddy | విద్యా సేవలో యువ నాయకుడు..
Special Stories

Ranjith Reddy | విద్యా సేవలో యువ నాయకుడు..

లక్ష్యం 10 వేల మంది పేద విద్యార్థులకు చదువు నిరుపేద పిల్లలకు చదువును దగ్గర చేస్తున్న యువ నాయకుడు పుట్టిన రోజు సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 2,500 బ్యాగులను పంపిణీ చేసిన రంజిత్ రెడ్డి ఇప్పటికే 120 మంది విద్యార్థులకు విద్యాదానం..? Hanmakonda : పేద విద్యార్థులకు చదువును అందించడమే అతని లక్ష్యం. పేదరికంలో మగ్గిపోతూ చదువుకోవడానికి నానా అగచాట్లు పడుతున్న పేద పిల్లలకు నేనున్నానంటూ అక్కున చేర్చుకుంటాడు. ఇప్పటికే ఎంతోమంది విద్యార్థులకు వారి చదువుకు అయ్యే ఆర్థిక వనరులను సమకూరుస్తూ, వారి కలలను సాకారం చేస్తున్న "రంజిత్ రెడ్డి (Ranjith Reddy) "పై సర్కార్ లైవ్ అందిస్తున్న ప్రత్యేక కథనం.. హన్మకొండ (Hanmakonda) జిల్లా రెడ్డిపురానికి చెందిన రంజిత్ రెడ్డికి చదువుపై మొదటి నుంచి ఎంతో మక్కువ. చదువుకోవాలనే తపన ఉండి, చదువుకు పేదరికం అడ్డుగా ఉన్న ఎంతో మంది విద్యార్థుల చదువుకు అవసరమైన ...
PM Modi | జీ-7 సదస్సుకు ప్రధాని.. మూడు దేశాల పర్యటనకు సిద్ధం
World, National

PM Modi | జీ-7 సదస్సుకు ప్రధాని.. మూడు దేశాల పర్యటనకు సిద్ధం

G7 Summit | న్యూదిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విదేశీ పర్యటనకు సిద్ధ‌మ‌వుతున్నారు. సైప్రస్‌, కెనడా(Canada), క్రొయేషియా దేశాలలో ఐదు రోజులపాటు పర్యటించనున్నారని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. సైప్రస్‌ అధ్యక్షుడు నికోస్‌ క్రిస్టోడోలైడ్స్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఆ దేశంలో ఈనెల 15, 16వ‌ తేదీల్లో పర్యటించనున్నారు. దాదాపు 20 ఏళ్ల‌ తర్వాత అక్కడ పర్యటించనున్న మొదటి భారత ప్రధాని మోదీనే కావ‌డం విశేషం. కాగా ఈ పర్యటనలో భాగంగా ప్రధాని న‌రేంద్ర మోదీ సైప్రస్‌ అధ్యక్షుడితో చర్చలు జరపనున్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పెంచుకోవడం, మధ్యధరా ప్రాంతం, యూరోపియన్‌ యూనియన్‌లతో సంబంధాలను మరింత బ‌లోపేతం చేసే విధంగా ఇరు దేశాల మధ్య కీల‌క ఒప్పందాలు జరగనున్నాయి. ఇక సైప్ర‌స్ నుంచి ప్రధాని మోదీ కెనడాకు బ‌య‌లుదేరివెళ్ల‌నున్నారు. ఆ దేశ నూత‌న‌ ప్రధాని మార్క్‌ కార్నీ ఆహ్వ...
HCU : NIRF Rankings 2025 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి దేశంలో ఐదో స్థానం
career

HCU : NIRF Rankings 2025 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి దేశంలో ఐదో స్థానం

Hyderabad Central University (HCU) : కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ప్రకటించే "NIRF (National Institutional Ranking Framework) 2025" ర్యాంకింగ్స్ శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ర్యాంకింగ్స్ ద్వారా విద్యా సంస్థల నాణ్యత, ఫ్యాకల్టీ, పరిశోధన, విద్యార్థుల పనితీరు వంటి అంశాల ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలకు ర్యాంకులను కేటాయిస్తారు. అయితే ఈ ఏడాది విడుదలైన ర్యాంకింగ్స్‌లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) మరోసారి తన ప్రతిభను చాటుకుంది. విశ్వవిద్యాలయాల విభాగంలో 5వ స్థానాన్ని HCU దక్కించుకుంది. ఇది తెలంగాణలో నంబర్ వన్ కేంద్ర విశ్వవిద్యాలయం కావడమే కాదు, దక్షిణాది రాష్ట్రాల్లో టాప్‌లో నిలిచిన ఘనతను సొంతం చేసుకుంది. టాప్ 10 విశ్వవిద్యాలయాలు : IISc బెంగళూరు JNU, ఢిల్లీ జామియా మిలియా ఇస్లామియా, ఢిల్లీ BHU, వారణాసి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) కలకత్తా...
Trivikram | త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలపై క్లారిటీ
Cinema

Trivikram | త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలపై క్లారిటీ

వెంకటేష్, ఎన్టీఆర్‌తో రెండు భారీ ప్రాజెక్టులు Trivikram Next Movies 2025 | మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram)నుండి మూవీ వచ్చి చాలా కాలమే అయిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు(super star Mahesh Babu)తో గుంటూరు కారం (guntur kaaram) మూవీ తర్వాత అల్లు అర్జున్(Allu Arjun)తో మూవీ ప్లాన్ చేసుకున్నారు. ఆ మూవీ స్క్రిప్ట్ పై చాలా కాలం వర్క్ చేశాడు. మైథాలజికల్ జానర్లో మూవీ ఉండబోతుందని కూడా ప్రచారం జరిగింది. పూర్తి స్క్రిప్ట్ రెడీ కానందువల్ల డిలే అవుతూ వచ్చింది. అంతలో పుష్ప 2(pushpa -2) తో ఇండియన్ రికార్డులు క్రియేట్ చేసి సుకుమార్ అల్లు కాంబో భారీ కలెక్షన్స్ రాబట్టింది. త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో తీయబోయే మూవీ ఈ టైమ్ లో కరెక్ట్ కాదనుకున్నారో ఏమో అట్లీ లైన్ లోకి వచ్చాడు. అల్లు అట్లీ(Allu Atlee combo) కాంబో సినిమా అనౌన్స్ మెంట్ కూడా అయిపోయింది. ఇందులో హీరోయిన్ గా దీపిక పదుకొనె (Deepika Padukon...
సివిల్స్ 2026: ఉచిత శిక్షణ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అవకాశం – Free Coaching
career

సివిల్స్ 2026: ఉచిత శిక్షణ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అవకాశం – Free Coaching

Free Coaching | సివిల్స్ ప‌రీక్ష‌ల కోసం సన్నద్ధమవుతున్న యువతీ యువకులకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. శిక్షణ కోసం ఎస్సీ ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఉచిత శిక్ష‌ణ‌కు ద‌ర‌ఖాస్తులను ఆహ్వానించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల కోసం రాష్ట్రంలోని ఎస్టి, ఎస్సి, బిసి అభ్యర్ధులకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ప్ర‌త్యేక శిక్ష‌ణ (Free Coaching) ప్రారంభించ‌నుంది. ఈమేర‌కు హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో గల గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్ ద్వారా రెసిడెన్సియల్ పద్దతిలో ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన రాష్ట్ర ఎస్టి. ఎస్సి., బిసి అభ్యర్ధుల నుంచి ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది. అభ్యర్ధులు ఆబ్జెక్టివ్ టైపు, ఆప్టిట్యూడ్ పరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు. ఈ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.3.00 లక్షలు మించొద్దు. అభ్యర్థులు http://...
error: Content is protected !!