Congress | డీసీసీ అధ్యక్షులను ప్రకటించిన ఏఐసీసీ..
తెలంగాణ డీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్ (Congress)అధిష్టానం శనివారం ప్రకటించింది. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఉండగా.. 36 మందితో జాబితాను విడుదల చేసింది.. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కొత్త జాబితా విడుదల చేయడం గమనార్హం.
TPCC నూతన అధ్యక్షుల జాబితా :
ఆదిలాబాద్: డా. నరేష్ జాదవ్ (Dr. Naresh Jadhav)
ఆసిఫాబాద్: శ్రీమతి ఆత్రం సుగుణ (Athram Suguna)
భద్రాద్రి కొత్తగూడెం: శ్రీమతి తోట దేవి ప్రసన్న (Thota Devi Prasanna)
భువనగిరి: బీర్ల ఐలయ్య (Beerla Ilaiah)
గద్వాల: ఎం. రాజీవ్ రెడ్డి (M. Rajeev Reddy)
హన్మకొండ: ఎంగల వెంకట్రామ్ రెడ్డి (Engala Venkat Ram Reddy)
హైదరాబాద్: సయ్యద్ ఖాలిద్ సైఫుల్లా (Syed Khalid Saifullah)
జగిత్యాల: గాజెంగి నందయ...




