Sarkar Live

Privacy Policy

Mini Anganwadi | మినీ అంగన్వాడి టీచర్లకు శుభవార్త
State

Mini Anganwadi | మినీ అంగన్వాడి టీచర్లకు శుభవార్త

Mini Anganwadi | తెలంగాణలోని 3989 మినీ అంగన్వాడి టీచర్లను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇక నుంచి అంగన్వాడి టీచర్ల మాదిరిగానే మినీ అంగన్వాడీ టీచర్లు (Mini Anganwadi Teachers) వేతనం అందుకోనున్నారు. మినీ, మెయిన్ అంగన్వాడి అన్న తేడా లేకుండా ఇకపై అందరూ అంగన్వాడీ టీచర్లుగా భావించవచ్చని అధికారులు చెబుతున్నారు. కాగా తాజా ఉత్వర్వులు ఈ నెల నుంచే అమలులోకి రానున్నాయి.గతంలో మినీ అంగన్వాడీ టీచర్లకు నెల జీతం ₹ 7800 ఉండగా ఏప్రిల్ మాసం నుంచి మినీ అంగన్వాడీ టీచర్లకూ నెలకు ₹13,650 వేతనం అందుకోనున్నారు. సందర్భంగా మినీ అంగన్వాడి టీచర్లుమంత్రి సీతక్కకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవం...
UN Security Council లో పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ..!
World

UN Security Council లో పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ..!

India pakistan tensions : జమ్మూకశ్మీర్ లోని పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడి అంశాన్ని ఐక్య‌రాజ్య‌స‌మితి భ‌ద్ర‌తా మండ‌లి (UN Security Council) స‌మావేశంలో ప్రస్తావించారు. పాకిస్థాన్ చేస్తున్న వాద‌న‌ల‌ను కొట్టివేస్తూ భ‌ద్ర‌తా మండ‌లి స‌భ్యులు కొన్ని ప్ర‌శ్న‌లు సంధించారు. పెహల్గామ్ లో జ‌రిగిన పాశవిక దాడి వెనుక ల‌ష్క‌రే తోయిబా ఉగ్రవాద సంస్థ హ‌స్తం ఉందా లేదా అని ప్రశ్నించారు. ఈ అంశంపై యూఎన్ భ‌ద్ర‌తా మండ‌లి స‌భ్య‌దేశాలు పాకిస్థాన్‌ను గ‌ట్టిగా నిల‌దీశాయి. పెహ‌ల్గామ్‌లో జ‌రిగిన ఉగ్ర‌వాద ఘ‌ట‌న‌ను అన్ని దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఆ ఘ‌ట‌న ప‌ట్ల బాధ్య‌త వ‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని యూఎన్ తేల్చి చెప్పింది. మ‌తం పేరిట ప‌ర్యాట‌కుల‌ను లక్ష్యంగా చేసుకోవడాన్ని భ‌ద్ర‌తా మండ‌లి స‌భ్యులు (UN Security Council) తీవ్రంగా ఖండించారు. పాకిస్థాన్ చేప‌డుతున్న క్షిప‌ణి ప‌రీక్ష‌లు కూడా సమావేశంలో ప్రస్తావించారు. క్షీపణి పరీక్షలను యూ...
Mock Drill | రేపు అన్ని రాష్ట్రాల్లో వైమానిక దాడులపై మాక్‌ డ్రిల్‌!
National

Mock Drill | రేపు అన్ని రాష్ట్రాల్లో వైమానిక దాడులపై మాక్‌ డ్రిల్‌!

Home Ministry Mock drill Update | ఉగ్రవాదుల ఎరివేతలో భాగంగా పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ దాడి చేయాలని డిసైడ్‌ అయినట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని స్వయంగా ప్రధాని మోదీనే ప్రకటించారు. పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత.. స్పందిస్తూ ఉగ్రవాదులను, వారి వెనకున్న వారిని వెతికి వెతికి వేటాడుతామని ఇదివరకే ఆయన స్పష్టం చేశారు. ఆ తర్వాత పాక్‌పై దౌత్య పరమైన యుద్ధం ప్రారంభించారు. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మరోవైపు యుద్ధం జరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ప్రధాని మోదీ త్రివిధ దళాల అధిపతులతో వెనువెంటనే సమావేశాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే సోమవారం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (Home Ministry ) అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైమానిక దాడులపై అవగాహన కోసం ఈనెల 7న బుధవారం మాక్‌ డ్రిల్‌ (Mock drill ) నిర్వహించాలని సూచించింది. వైమానిక దాడులు జరిగ...
కాశ్మీర్‌లో ఉగ్రవాదుల భారీ కుట్ర భగ్నం.. Jammu Kashmir News
National

కాశ్మీర్‌లో ఉగ్రవాదుల భారీ కుట్ర భగ్నం.. Jammu Kashmir News

Jammu Kashmir News కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఉగ్రవాదులు పన్నిన అతిపెద్ద కుట్రను పోలీసులు భగ్నం చేశారు. జమ్మూకశ్మీర్ లో చేపట్టిన సెర్చ్ ఆపరేషన్‌లో 5 ఐఇడిలను పోలీసులు స్వాధీనం చేసుకున్నాయి. దీని గురించి పూంచ్ పోలీసులు మాట్లాడుతూ, ఉగ్రవాదులు ఏదో పెద్ద కుట్ర చేయాలని ప్లాన్ చేస్తున్నారని, ఈ కుట్రను భగ్నం చేశామని తెలిపారు. కాశ్మీర్‌(Jammu Kashmir )లోని పహల్గామ్‌(Pahelgam)లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, జమ్మూ కాశ్మీర్‌లో సైన్యం నిరంతరం ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తూ అనువనువు శోధిస్తోంది. ఈ కవాతు సమయంలో, పూంచ్ జిల్లాలోని సురాన్‌కోట్ ప్రాంతంలో సైన్యం ఒక ఉగ్రవాద స్థావరాన్ని గుర్తించింది. అక్కడ నుండి ఈ ఐఇడిలను స్వాధీనం చేసుకున్నారు. Jammu Kashmir News 'ఇది ఉగ్రవాదులకు దాక్కునే ప్రదేశం' ఇక్కడి నుండి 5 ఐఇడి వైర్‌లెస్ సెట్‌లు, కొన్ని బట్టలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇది ఉగ్రవాదులకు దాక్కున...
Charlapally : చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను పరిశీలించిన రైల్వే ఉన్నతాధికారులు..
Hyderabad, State

Charlapally : చర్లపల్లి రైల్వే టెర్మినల్ ను పరిశీలించిన రైల్వే ఉన్నతాధికారులు..

Hyderabad : చర్లపల్లి రైల్వే టెర్మినల్ (Charlapally Railway Terminal) ను దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ఈరోజు పరిశీలించారు. శనివారం బలమైన ఈదురుగాలుతో కురిసిన భారీ వర్షాలకు చర్లపల్లి రైల్వే టెర్మినల్ లో రూఫ్ సీలింగ్ ఒక్కసారిగా కుప్పకూ లిన విషయం తెలిసిందే.. దీంతో సీలింగ్ కూలిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సహా రైల్వే అధికారులు చర్లపల్లి రైల్వే టెర్మనల్ కు చేరుకున్నారు. సీలింగ్ కూలిపోవడానికి తీవ్రమైన గాలి దుమారమే ప్రధాన కారణమని స్థానిక రైల్వే అధికారులు జీఎంకు వివరించారు. ఇక చర్లపల్లి స్టేషన్ లో గాలి దుమారానికి దెబ్బతిన్న ఇతర ప్రాంతాలను జీఎం అరుణ్ కుమార్ జైన్ (GM Arun Kumar Jain) పరిశీలించారు. అనంతరం జీఎం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సీలింగ్ ధ్వంసమైన చోట వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. అంతేగాక ప్రయాణికుల భద్...
error: Content is protected !!