Sarkar Live

Privacy Policy

Heat wave | భానుడు నిప్పులు కురిపిస్తున్న వేళ.. సర్కారు యాక్షన ప్లాన్ ఇదే..
State, Hyderabad

Heat wave | భానుడు నిప్పులు కురిపిస్తున్న వేళ.. సర్కారు యాక్షన ప్లాన్ ఇదే..

Heat wave : వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే భానుడు నిప్పులు కురిపిస్తుండడంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే వణికి పోతున్నారు. ఇక కరెంటు కోతలు విధిస్తుండడంతో ఉక్కపోత భరించలేక ప్రజలు విలవిలలాడుతున్నారు. ఈక్రమంలోనే తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. బస్సుల్లో తాగునీటి సౌకర్యం, విద్యాసంస్థల్లో ప్రతి గంటకు ఒక తాగునీటి కోసం బెల్, రోజువారీ వేతన కార్మికులు, ఉపాధి హామీ కార్మికులు, షెల్టర్లు, వ్యవసాయ కార్మికుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. వేడి ప్రభావాన్ని తగ్గించే ప్రణాళికలు, రాబోయే ఎండల వివరాలతో కూడిన బల్క్ SMS హెచ్చరికలను పంపిస్తోంది. జూన్ వరకు ఎండలు ఇలాగే కొనసాగుతాయనే అంచనాలతో ప్రజలు తీవ్రమైన వేడిని తట్టుకునేందుకు రెవెన్యూ (విపత్తు నిర్వహణ) విభాగం రూపొందించిన 'హీట్‌వేవ్ యాక్షన్ ప్లాన్ 2025' (Heat wave action plan 2025) లో, ప్రభుత్వ విభాగాలు ఏజెన్సీలకు కొన్ని సిఫార...
Seasonal Diseases | తెలంగాణలో రికార్డు స్థాయిలో సీజనల్ వ్యాధులు..
State

Seasonal Diseases | తెలంగాణలో రికార్డు స్థాయిలో సీజనల్ వ్యాధులు..

Seasonal Diseases | సీజనల్ వ్యాధుల వ్యాప్తి పరంగా, 2024లో తెలంగాణ అత్యంత దారుణమైన సంవత్సరంగా రికార్డుల‌కెక్కింది. గ‌తంలో ఎప్పుడూ చూడ‌ని స్థాయిలో డెంగ్యూ పాజిటివ్ కేసులు, అనుమానిత చికున్‌గున్యా కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (DGHS) వద్ద అందుబాటులో ఉన్న సీజనల్ వ్యాధుల డేటా ఆధారంగా, మొదటిసారిగా, తెలంగాణలో మొత్తం 13,592 అనుమానిత చికున్‌గున్యా కేసులు, 10,077 డెంగ్యూ ధృవీకరించబడిన కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో 13,592 అనుమానిత చికున్‌గున్యా కేసులు నమోదవడం చాలా ఆందోళన కలిగించే విషయం. కీళ్లను తీవ్రంగా ప్రభావితం చేసే ఈ వైరస్ వ్యాధి, ప్రతి సంవత్సరం జూన్ నుండి డిసెంబర్ వరకు డెంగ్యూకు రెండవ స్థానంలో ఉంటుంది. తెలంగాణలో అనుమానిత చికున్‌గున్యా కేసులు ఇంత పెద్ద సంఖ్యలో నమోదవడం ఇదే మొదటిసారి. 2018 నుంచి 2024 మధ్య, 2022లో ఒక్కసారి మాత...
Hydra : వేల కోట్ల ఆస్తులు కాపాడిన హైడ్రా
State

Hydra : వేల కోట్ల ఆస్తులు కాపాడిన హైడ్రా

Hydra : హైడ్రా మరోమారు తన పవర్ చూపించింది. ప్రభుత్వ ఆస్తుల్ని కబ్జా చేసిన వారు ఎంతటివారైనా వదిలిపెట్టడం లేదు. తాజాగా మూడు ప్రాంతాల్లో ఏకకాలంలో నిర్వహించిన కూల్చివేతల్లో దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల విలువైన భూముల్ని స్వాధీనం చేసుకుంది. ఆయా స్థలాల్లో హెచ్చరిక బోర్డులను కూడా హైడ్రా పాతింది. Hydra Action : వసంత ప్రాజెక్టు స్థలం స్వాధీనం హైదరాబాద్ హఫీజ్ పేటలో గల 17 ఎకరాలను టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని హైడ్రాకు ఫిర్యాదు అందింది. దీంతొ అధికారులు రంగంలోకి దిగి అక్రమ కట్టడాలను బల్డోజర్ తో తొలగించి బోర్డు పెట్టారు. ఈ 17 ఎకరాల భూమి విలువ సుమారు 2 వేల కోట్లకుపైగా ఉటుందని తెలుస్తోంది. అయితే 2005లోనే తాము ఈ భూమిని కొనుగోలు చేశామని, ఈ ల్యాండ్ పై ఎలాంటి అభ్యంతరాలు లేవని రంగారెడ్డి కలెక్టర్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. హైడ్రా ...
Mangalagiri AIIMS | వైద్యశాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
State

Mangalagiri AIIMS | వైద్యశాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

Mangalagiri AIIMS : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర‌ మంగ‌ళగిరి(Mangalagiri)లోని ఎయిమ్స్‌ (All India Institute of Medical Sciences (AIIMS) ఆస్ప‌త్రి అభివృద్ధికి కేంద్రం (Central Government) ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌డుతోంది. ప్రత్యేకంగా ఈ హాస్పిటల్‌ వృద్ధికి, అవసరమైన శాశ్వత సిబ్బందిని నియమించేందుకు (appointment of permanent staff members) కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ (Pemmasani Chandrasekha) చర్యలు చేప‌ట్టారు. గతంలో ఎయిమ్స్ ఆస్పత్రి నిర్మాణం పూర్తయినప్పటికీ సమర్థంగా పని చేయడానికి అవసరమైన శాశ్వత ఉద్యోగాల విషయంలో సమస్యలు ఎదురవుతున్నాయి. దీని పరిష్కారం కోసం కేంద్ర స్థాయిలో చొరవ తీసుకుంటోంది. శాశ్వ‌త‌ సిబ్బంది లేక ఇబ్బందులు Mangalagiri AIIMS ఆస్ప‌త్రి అనేది అత్యాధునిక వైద్య సేవల ప్రాధాన్యతను కలిగిన కేంద్ర ప్రభుత్వ సంస్థ (central government healthcar...
Odela 2 | ఓదెల 2 మూవీ ఎలా ఉంది?
Cinema

Odela 2 | ఓదెల 2 మూవీ ఎలా ఉంది?

Odela 2 Review | ఓదెల రైల్వే స్టేషన్ (odela)మూవీ ఆడియన్స్ ను ఎంతగా ఆకట్టుకుందో మనకు తెలుసు. దీనికి సీక్వెల్ గా డైరెక్టర్ సంపత్ నంది నిర్మాతగా,రచయితగా,ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో ఓదెల -2(odela-2) మూవీ తెరకెక్కింది.పాన్ ఇండియన్ మూవీగా రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం…. కథ.. ఓదెల అనే ఊరిలో కొత్తగా పెళ్లైన ఆడవాళ్ళని తిరుపతి అనే వ్యక్తి అత్యాచారాలు చేసి చంపుతుంటాడు.ఒకరోజు అతడి భార్య రాధ తనని చంపి జైలుకు వెళ్తుంది.ఇది మొదటి భాగం….ఊరి వాళ్ళు తిరుపతి చనిపోయాడని సంబరపడిపోతారు. కానీ అతడు ప్రేతాత్మగా మారి ఊళ్ళో కొత్తగా పెళ్లైన ఆడవాళ్ళని అత్యాచారాలు చేసి చంపుతాడు. దీంతో మళ్లీ ఊరు భయపడుతుంది. ప్రతీకారంతో రగిలిపోతున్న తిరుపతి ప్రేతాత్మ తో ఊరి జనం ఎలా ఇబ్బంది పడింది.ఓదెల గ్రామాన్ని కాపాడడానికి వచ్చిన నాగసాదువుకి ప్రేతాత్మ కీ మధ్య ఎలా యుద్ధం జరిగిందనేది కథ… Odela 2 : మూవీ ఎలా ఉందంటే… ప్రే...
error: Content is protected !!