Sarkar Live

Privacy Policy

Nagarjuna | శైలేష్ డైరెక్షన్లో నాగార్జున..?
Cinema

Nagarjuna | శైలేష్ డైరెక్షన్లో నాగార్జున..?

Tollywood News : టాలీవుడ్ కింగ్ నాగార్జున (Tollywood king Nagarjuna) సోలో హీరోగా మూవీ వచ్చి చాలా కాలం అయిపోయింది. నా సామిరంగా మూవీ తర్వాత ఏ సినిమాకు కూడా కమిట్ అవ్వలేదు. రకరకాల కొత్త డైరెక్టర్ల పేర్లు వినిపిస్తున్న కూడా అవి రూమర్ గానే మిగిలాయి. నాగ్ నెక్స్ట్ మూవీ ఎవరితో అన్న ప్రశ్న చాలా రోజులుగా వినపడుతూనే ఉంది. దీనికి కారణం నాగ్ కెరీర్ లో ఇది 100 వ సినిమా కావడమే. అత్యంత ప్రతిష్టాత్మకంగా నాగ్ కెరీర్ లోనే ఒక మైలురాయిగా నిలబడిపోయే మూవీ కావడంతో అది ఎవరి చేతుల్లో పెడదాం అన్న చర్చ జరుగుతూనే ఉంది. Nagarjuna కొత్త సినిమా ఆ మధ్య ఇద్దరు తెలుగు డైరెక్టర్లు, తర్వాత తమిళ్ డైరెక్టర్ ల పేర్లు వినిపించిన కూడా అవి చర్చల దశలోనే ఆగిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రజెంట్ శేఖర్ కమ్ముల(Shekar kammula)డైరెక్షన్ లో ధనుష్ హీరోగా వస్తున్న కుబేర (Dhanush kubera),అలాగే లోకేష్ కనకరాజు(Lokesh kanagaraj)డైరెక్షన...
Naga Chaitanya : నాగ చైతన్య-కార్తీక్ దండు మూవీ షురూ..
Cinema

Naga Chaitanya : నాగ చైతన్య-కార్తీక్ దండు మూవీ షురూ..

అక్కినేని నాగచైతన్య(Naga Chaitanya) డిఫరెంట్ క్యారెక్టర్ లను ఎంచుకుంటూ తన కెరీర్ లో దూసుకుపోతున్నాడు. మొదటి నుంచి కూడా వైవిధ్యమైన స్టోరీస్ ను సెలెక్ట్ చేసుకుంటూ హీరోగా తనదైన ముద్ర వేసుకున్నాడు. మొదట్లో లవ్ స్టోరీస్ చేసినా తర్వాత యాక్షన్ మూవీస్ కూడా చేసి ఆడియన్స్ ని మెప్పించాడు. టైర్ 2 హీరోల్లో ఒకడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ను ఏర్పరచుకొని కెరీర్లో ఒక్కో మెట్టు ఎదుగుతున్నాడు. రీసెంట్ గా తను హీరోగా చందు మొండేటి(Chandu mondeti) డైరెక్షన్లో వచ్చిన తండెల్ మూవీ ఎంత భారీ హిట్టు కొట్టిందో మనకు తెలిసిందే. నాగచైతన్య కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా కూడా నిలిచిపోయింది.తన కెరీర్లో మొదటిసారి 100 కోట్లు కొల్లగొట్టిన మూవీగా నిలిచింది. ఆ మూవీ తర్వాత నాగచైతన్య ఎవరి డైరెక్షన్లో మూవీ చేస్తాడా అని తన ఫ్యాన్స్ ఎదురుచూశారు. Naga Chaitanya మైథాలజికల్ మూవీ.. వి...
Peace Talks | న‌క్స‌ల్ స‌మ‌స్య‌పై చ‌ర్చ‌ ప్రభుత్వం కీలక నిర్ణయం!
Hyderabad, State

Peace Talks | న‌క్స‌ల్ స‌మ‌స్య‌పై చ‌ర్చ‌ ప్రభుత్వం కీలక నిర్ణయం!

Peace Talks on Naxals issues : తెలంగాణ మాజీ హోం మంత్రి కె.జానారెడ్డి (former Minister K Jana Reddy)తో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్‌రెడ్డి (Chief Minister A Revanth Reddy ) భేటీ అయ్యారు. జానారెడ్డిని ఆయ‌న నివాసంలో సీఎం సోమ‌వారం క‌లిశారు. రాష్ట్రంలోని నక్సలైట్ల సమస్య (naxals issues) పరిష్కారానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఆదివారం జరిగిన పీస్ టాక్స్ కమిటీ సమావేశం అనంతరం జానారెడ్డితో రేవంత్ భేటీ కావ‌డం ప్రాధాన్యాన్ని సంత‌రించుకుంది. శాంతి చ‌ర్చ‌ల‌పై స‌మాలోచ‌న‌ కేంద్ర ప్రభుత్వం, మావోయిస్టుల మధ్య శాంతి చర్చలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాల‌ని పీస్ టాక్స్ (Peace Talks Committee) క‌మిటీ స‌భ్యులు సీఎం రేవంత్‌ను కోరారు. కర్రెగుట్ట ప్రాంతంలో జరుగుతున్న ఆపరేషన్ కగార్ (Operation Kagar) నేపథ్యంలో తక్షణ సీజ్‌ఫైర్ ప్రకటించాలని కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్...
Pak Provocation | పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌లు.. స‌రిహ‌ద్దుల్లో కాల్పులు
National

Pak Provocation | పాకిస్తాన్ క‌వ్వింపు చ‌ర్య‌లు.. స‌రిహ‌ద్దుల్లో కాల్పులు

Pak Provocation : భారతదేశానికి, పాకిస్తాన్ మధ్య (India and Pakistan) స‌రిహ‌ద్దుల్లో ఘ‌ధ్య మళ్లీ ఉద్రిక్తత వాతావరణం చోటుకుంది. కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని పాకిస్తాన్ సైన్యం ఉల్లంఘించింది (Violating the ceasefire agreement repeatedly). వరుసగా నాలుగో రోజు కూడా ఇండియా సరిహద్దులో కాల్పులు జరిపింది. జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా, పూంచ్ జిల్లాల దగ్గర ఉన్న లైన్ ఆఫ్ కంట్రోల్ (Line of Control (LOC) వెంబడి పాకిస్తాన్ సైన్యం ఆదివారం అర్ధ‌రాత్రి కాల్పులకు (Pakistani army engaged in firing) తెగబడింది. దీనిపై భారత సైన్యం వెంటనే స్పందించింది. ప్ర‌తీగా ఎదురు కాల్పుల‌కు దిగింది. Pak Provocation : తిప్పికొట్టిన భార‌త్‌ కుప్వారా జిల్లాలోని కేరన్ సెక్టార్‌, పూంచ్ జిల్లాలోని కృష్ణఘాటి సెక్టార్‌లో ఈ రెండు ప్రాంతాల్లో ఎల్‌ఓసీ దగ్గర పాకిస్తాన్ సైన్యం చిన్న తుపాకులతో పాటు ఆటోమేటిక్ రైఫిళ్లతో కాల్పులు జరిపింది. భ...
BRS Party : కాంగ్రెస్ కు ఏం రోగమొచ్చింది.. ప్రభుత్వ పాలన తీరుపై కేసీఆర్ నిప్పులు
warangal

BRS Party : కాంగ్రెస్ కు ఏం రోగమొచ్చింది.. ప్రభుత్వ పాలన తీరుపై కేసీఆర్ నిప్పులు

KCR | ప‌దేండ్ల పాటు ద‌గ‌ద‌గ‌లాడిన తెలంగాణ ఇప్పుడు అంధకారంలోకి కూరుకుపోయిందని బిఆర్ఎస్ (BRS Party) అధినేత, తెలంగాణ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. యావత్ భారతదేశం ఆశ్చ‌ర్య‌పోయేలా తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మించుకున్నామ‌ని కానీ ఇప్పుడు అసమర్థ నిర్ణయాలు, తెలివితక్కువ పాలనతో రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు. వ‌రంగ‌ల్ ఎల్క‌తుర్తిలో నిర్వ‌హించిన బీఆర్ఎస్ పార్టీ ర‌జ‌తోత్స‌వ స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆనాటి కాంగ్రెస్‌, టీడీపీలో ఉన్న నాయకులు పదవుల కోసం పెదవులు మూశారు తప్ప ఎప్పుడూ కూడా కొట్లాడలేదు. గులాబీ జెండా ఎగిరే వరకు కనీసం తెలంగాణ సోయిని కూడా ప్రదర్శించలేకపోయారు. తెలంగాణ కోసం అవసరమైన ప్రతి సందర్భంలో పదవులు త్యాగం చేసినవారు బీఆర్‌ఎస్‌ బిడ్డలు అని గర్వంగా చెబుతున్నా. కానీ, పదవుల కోసం తెలంగాణను ఆగం చేసినవారు ఆనాడు ఉన్న కాంగ్రెస్‌ నాయక...
error: Content is protected !!