Sarkar Live

Privacy Policy

LPG Prices | క‌మ‌ర్షియ‌ల్‌ LPG ధరల పెంపు.. మీ నగరంలో తాజా ధరలపై లుక్కేయండి..
Business

LPG Prices | క‌మ‌ర్షియ‌ల్‌ LPG ధరల పెంపు.. మీ నగరంలో తాజా ధరలపై లుక్కేయండి..

LPG Prices Hike | భారతదేశం అంతటా క‌మ‌ర్షియ‌ల్‌ LPG సిలిండర్లపై చమురు మార్కెటింగ్ కంపెనీలు రూ.6 పెంచుతున్న‌ట్లు ప్రకటించాయి. ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర రూ.1,797 నుంచి రూ.1,803కి పెరిగింది, అయితే 14.2 కిలోల దేశీయ LPG సిలిండర్ల ధరలు ఆగస్టు 2024 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు పెంచ‌క‌పోక‌వ‌డం సామాన్య‌ల‌కు ఊర‌ట క‌లిగించే విష‌యంగా చెప్ప‌వ‌చ్చు. ఐదేళ్లలో మార్చి 1న అతి తక్కువ పెంపు ఈ సంవత్సరం రూ.6 పెరుగుదల త‌ర్వాత‌ గత ఐదు సంవత్సరాలలో మార్చి 1న నమోదైన అతి త‌క్కువ‌గా ధర పెంచాయి చ‌మురు కంపెనీలు.. . దీనికి విరుద్ధంగా, మార్చి 2023లో సిలిండర్‌కు ఏకంగా రూ.352 బాగా పెరిగింది. 19 కిలోల వాణిజ్య సిలిండర్‌కు బడ్జెట్ రోజున రూ.7 స్వల్ప ఉపశమనం ఉన్నప్పటికీ, తాజా సవరణతో మ‌ళ్లీ పాత ధ‌ర‌కే చేరిన‌ట్ల‌యింది. LPG Prices : తాజా క‌మ‌ర్షియ‌ల్ LPG ధరలు - నగరాల వారీగా వివరాలు LPG Commercial Cylinder Prices :...
Sabdham review | శబ్దం మూవీ రివ్యూ…
Cinema

Sabdham review | శబ్దం మూవీ రివ్యూ…

Sabdham review Telugu | వైవిధ్యమైన స్టోరీస్ తో ఆడియన్స్ ను అలరించే ఆది పినిశెట్టి (Aadhi Pinishetty) తెలుగులో హీరో కంటే విలన్ గా ఎక్కువ పేరు తెచ్చుకున్నాడు. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సరైనోడు తో విలన్ గా బయపెట్టగా, రామ్ చరణ్ రంగస్థలంలో అన్నగా నటించి మంచి మార్కులు కొట్టేశాడు. ప్రజెంట్ చాలా మూవీస్ చేస్తున్న Akhanda-2 లో విలన్ గా మరోసారి అలరించనున్నాడు. తను హీరోగా నటిస్తున్న కొన్ని మూవీస్ సెట్స్ పై ఉండగా ఈ రోజు వైశాలి ఫేమ్ అరివలగన్ (Arivalagan) డైరెక్షన్ లో శబ్దం(Sabdham) మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీలో లక్ష్మీమీనన్, సిమ్రాన్, లైలా ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. మరి ఈ మూవీ ఆడియన్స్ ను ఏ మేరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం…. కథ విషయానికి వస్తె.. ఒక మెడికల్ కళాశాల లో అనుమానస్పద స్థితిలో కొందరు స్టూడెంట్స్ ఆత్మహత్య లు చేసుకుంటారు.ఈ కాలేజీలో దెయ్యాలు ఉండడం వల్లనే ఇదంత జరుగుతుందనే అనుమానం కొందరికి కల...
Rajnath Singh | ‘సాఫ్ట్‌వేర్ ఆధారంగా యుద్ధాలు న‌డిచే కాల‌మిది..’
State

Rajnath Singh | ‘సాఫ్ట్‌వేర్ ఆధారంగా యుద్ధాలు న‌డిచే కాల‌మిది..’

Rajnath Singh : యుద్ధాలు ఆయుధాలతోనే కాకుండా సాఫ్ట్‌వేర్ ఆధారంగా న‌డుస్తున్న రోజులు వ‌చ్చేశాయ‌ని అన్నారు కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Union Defence Minister Rajnath). సాంకేతిక రంగంలో ప్ర‌పంచం పురోగ‌తి సాధిస్తోంద‌న్నారు. కాలానికి అనుగుణంగా సాంకేతిక రంగంలో యువ‌త ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని సూచించారు. ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో బ‌లంగా, భ‌ద్రంగా ఉండాలంటే ఇది త‌ప్ప‌నిస‌రి అని అభిప్రాయ‌ప‌డ్డారు. భ‌విష్య‌త్ త‌రాల్లో పోటీత‌త్వం పెంచాలి : Rajnath Singh భారత జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా డీర్డీవో (DRDO), ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, క‌లాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ సంయుక్తంగా ఆధ్వ‌ర్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ రోజు (శుక్రవారం) జరిగిన ‘విజ్ఞాన్ వైభవ్’ 2025 (Vigyan Vaibhav - 2025) సైన్స్ ఎక్స్‌పోకు రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. విద్య అ...
Corruption | ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్ హవా…
Special Stories

Corruption | ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్ హవా…

డాక్యుమెంట్ కు 30 వేలు తీసుకున్నట్లు ఆరోపణలు.. ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో "సస్పెండ్" రిపీట్ అయ్యేనా? Corruption Free Telangana | ఆ సబ్ రిజిస్ట్రార్ బరితెగించినట్లు స్టాంప్స్&రిజిస్ట్రేషన్ శాఖలో ప్రచారం జరుగుతోంది.. మామూళ్ల కోసం రియల్టర్లతో కుమ్మక్కై అనుమతిలేని వెంచర్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసి అందిన కాడికి దండుకుంటున్నట్లు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. అనుమతి లేని వెంచర్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసినందుకు అదే కార్యాలయంలో గత ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్ రాజేష్ సస్పెండ్ అయిన విషయం తెలిసినప్పటికీ.. ఎలాంటి అదురు బెదురు లేకుండా ప్రస్తుత ఇంచార్జి సబ్ రిజిస్ట్రార్ అక్రమ వెంచర్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు సమాచారం. అనుమతి లేని వెంచర్ లోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేస్తూ సదరు సబ్ రిజిస్ట్రార్ పరోక్షంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదాయానికి...
Andhra Pradesh Budget | 3.22 ల‌క్ష‌ల కోట్ల‌తో ఆంధ్రప్ర‌దేశ్ బ‌డ్జెట్‌..
State

Andhra Pradesh Budget | 3.22 ల‌క్ష‌ల కోట్ల‌తో ఆంధ్రప్ర‌దేశ్ బ‌డ్జెట్‌..

Andhra Pradesh Budget : ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 3.22 లక్షల కోట్లకు పైగా బడ్జెట్‌ను ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. రూ. 2.51 లక్షల కోట్ల ఆదాయ వ్యయం (Estimated revenue), రూ. 40,000 కోట్లకు పైగా మూలధన వ్యయం అంచ‌నాతో ఈ బ‌డ్జెట్‌ను రూపొందించారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Finance Minister Payyavula Keshav) రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అంచనా ప్రకారం ఆదాయ లోటు సుమారు రూ. 33,185 కోట్లు (GSDP 1.82 శాతం), రాజకీయ లోటు సుమారు రూ. 79,926 కోట్లు (GSDP 4.38 శాతం)గా ఉంగా చూపించారు. ‘క్లిష్ట ప‌రిస్థితుల్లో ఏపీ బడ్జెట్’ బడ్జెట్‌లో బీసీ సంక్షేమ శాఖ‌కు రూ. 47,456 కోట్లు, పాఠశాల విద్యకు రూ. 31,805 కోట్లు, వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం శాఖ‌ల‌కు రూ. 19,264 కోట్లు కేటాయించారు. పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖకు రూ. 18,847 కోట్లు కేటాయించారు. ఈ శాఖను...
error: Content is protected !!