Sarkar Live

Privacy Policy

Ravi Teja | కిషోర్ తిరుమల డైరెక్షన్ లో మాస్ మహారాజ్…
Cinema

Ravi Teja | కిషోర్ తిరుమల డైరెక్షన్ లో మాస్ మహారాజ్…

ఇండస్ట్రీ లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదగడం మామూలు విషయం కాదు. అది రవితేజ (mass maharaja Ravi Teja) కి సాధ్యమైంది. తను ఓవర్ నైట్ స్టార్ అవ్వలేదు. మొదట అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి సైడ్ క్యారెక్టర్ లు చేశారు. అలా రవితేజ కెరీర్లో వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని హీరో అయ్యారు. పూరి జగన్నాథ్ (Puri Jagannath) డైరెక్షన్ లో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం తో మంచి హిట్టు కొట్టారు. వెంటనే ఆయన డైరెక్షన్ లోనే ఇడియట్ మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు. అక్కడి నుండి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఇప్పటికీ ఏడాదికి రెండు మూడు సినిమాలతో అలరిస్తూనే ఉన్నాడు. మధ్యలో కొన్ని మూవీస్ వరుసగా ప్లాఫ్ కూడా అయ్యాయి. కానీ హిట్టు ప్లాఫ్ లతో సంబంధం లేకుండా సినిమా మీద సినిమా లైన్ లో పెడుతూనే ఉన్నాడు. ఈ మధ్య రవితేజ గత కొన్ని సినిమాలు కూడా వరుసగా ప్లాఫ్ అవుతున్నాయి. త్రినాథ రావ్ నక్కిన (Thrinadharao Nakkina) డై...
FASTag New Rules | అమ‌ల్లోకి ఫాస్టాగ్ కొత్త నిబంధ‌న‌లు.. పాటించ‌కుంటే న‌ష్ట‌మే..
National

FASTag New Rules | అమ‌ల్లోకి ఫాస్టాగ్ కొత్త నిబంధ‌న‌లు.. పాటించ‌కుంటే న‌ష్ట‌మే..

FASTag New Rules : జాతీయ రహదారులపై టోల్ వసూలు ప్రక్రియను సులభతరం చేయడానికి ఫాస్టాగ్ వ్యవస్థను ప్ర‌వేశ‌పెట్టిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్తగా ఓ రూల్‌ను తీసుకొచ్చింది. ఫాస్టాగ్ (FASTag) బ్లాక్ లిస్టులోకి వెళ్లినప్పుడు వినియోగ‌దారులు రెట్టింపు చార్జ‌లు చెల్లించాలని నిబంధ‌న‌ను విధించింది. ఇది ఈరోజు (2025 ఫిబ్ర‌వ‌రి 17) నుంచి అమ‌ల్లోకి వ‌చ్చింది. FASTag New Rules 2025 : పాటించ‌కుంటే డ‌బుల్‌ వ‌డ్డింపు సాధార‌ణంగా తగినంత బ్యాలెన్స్ లేకపోవడం, కేవైసీ (నో యువర్ కస్టమర్) ప్రక్రియ పూర్తి చేయకపోవడం, లేదా వాహన నంబర్, చాసిస్ నంబర్ వంటి వివరాలు సరిపోలకపోవడం వంటి కారణాల వల్ల ఫాస్టాగ్ బ్లాక్ లిస్టులోకి వెళ్తుంది. తద్వారా టోల్ ప్లాజాల (Toll Plazas) వద్ద చెల్లింపులు జ‌ర‌గ‌వు. NPCI తాజాగా జారీ చేసిన నిబంధనల ప్రకారం.. బ్లాక్ లిస్టులోకి వెళ్లిన వినియోగదారులు 70 నిమిషాల వ్యవధిలో త‌మ ఫ...
KCR birthday | బీఆర్ఎస్ ఫ్లెక్సీల తొల‌గింపు.. ఉద్రిక్త‌త‌
State

KCR birthday | బీఆర్ఎస్ ఫ్లెక్సీల తొల‌గింపు.. ఉద్రిక్త‌త‌

Removes KCR birthday flex : బీఆర్ఎస్ (BRS ) ఫ్లెక్సీలు, జెండాల‌ తొల‌గింపు హైద‌రాబాద్‌లో ఉద్రిక్త‌త (Tensions)కు దారి తీసింది. ఆ పార్టీ అధ్య‌క్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర‌రావు జ‌న్మ‌దినం (KCR birthday) సంద‌ర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు వాటిని ఏర్పాటు చేయ‌గా గ్రేట‌ర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులు తొల‌గించ‌డం వాగ్వాదానికి దారి తీసింది. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆదేశాలతోనే ఫ్లెక్సీలు, జెండాల‌ను తొల‌గించార‌ని బీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లు నిర‌స‌న‌కు దిగారు. కేసీఆర్ జ‌న్మ‌దినం.. న‌గ‌ర‌మంతా గులాబీమ‌యం కేసీఆర్ (K Chandrashekhar Rao) జ‌న్మ‌దినం సంద‌ర్బంగా బీఆర్ఎస్ శ్రేణులు హైద‌రాబాద్ (Hyderabad) అంత‌టా ఫ్లెక్సీలు (flex posters) జెండాల‌తో గులాబీమ‌యం చేశారు. దీంతో ఆదివారం రాత్రి నుంచి సోమ‌వారం ఉద‌యం వ‌ర‌కు GHMC, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF) సిబ్బంది వాటిని తొల‌గించారు. ఈ చ‌ర్...
Kothagudem | అల్లుడిని నిప్పంటించి చంపిన అత్త‌మామ‌.. కొత్త‌గూడెం జిల్లాలో దారుణం
Crime

Kothagudem | అల్లుడిని నిప్పంటించి చంపిన అత్త‌మామ‌.. కొత్త‌గూడెం జిల్లాలో దారుణం

Bhadradri Kothagudem | తెలంగాణ రాష్ట్రంలోని భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో ఓ దారుణం చోటుచేసుకుంది. అల్లుడిపై అత్తామామలు (in-laws) పెట్రోల్ పోసి నిప్పంటించి హ‌త్య చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు తన జీవితాన్ని అర్ధాంతరంగా ఇలా కోల్పోవాల్సి వచ్చింది. పెద్ద‌ల‌ను ఎదురించి.. పెళ్లి చేసుకొని.. పాల్వంచ మండలం (Paloncha mandal) దంతలబోరు గ్రామానికి చెందిన ఏళ్ల బాల్లెం గౌతమ్ (24) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండే వాడు. మూడేళ్ల క్రితం రామచంద్రునిపేటకు చెందిన ఎజ్జు కావ్యతో అత‌డికి పరిచయం ఏర్పడింది. ఇద్ద‌రు పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించ‌గా ఇరు కుటుంబాలు అంగీక‌రించ‌లేదు. దీంతో పెద్ద‌ల‌ను ఎదురించి గౌత‌మ్‌, కావ్య వివాహం చేసుకున్నారు. వీరిద్ద‌రు (couple) కొత్త‌గూడెం మండ‌లం సుజాత‌న‌గ‌ర్‌లో కాపురం పెట్టారు. వీరి దాంప‌త్య జీవితంగా సాఫీగానే సాగుతుండ‌గా కొన్ని రోజుల త‌ర్వాత మ‌న‌స్ప‌ర్థ‌లు ఏర్ప‌డ్డాయ...
Strong earthquake | ఢిల్లీలో భూకంపం.. మళ్లీ వచ్చే ప్రమాదం ఉందా?
National

Strong earthquake | ఢిల్లీలో భూకంపం.. మళ్లీ వచ్చే ప్రమాదం ఉందా?

Strong earthquake In Delhi | దేశ‌ రాజధాని ఢిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi-NCR) ప్రాంతంలో ఈ రోజు ఉదయం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. ప్రజలు నిద్రలో ఉండగా 5:36 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 4.0గా దీని తీవ్ర‌త నమోదైంది. జాతీయ భూకంపశాస్త్ర కేంద్రం (National Center for Seismology - NCS) ప్రకారం భూకంపం 28.59 ఉత్తర అక్షాంశం (latitude), 77.16 తూర్పు రేఖాంశం (longitude) వద్ద రికార్డ‌య్యింది. ఈ భూకంపం భూమి లోపల 5 కిలోమీటర్ల లోతులో ఉద్భవించింది. Strong earthquake : ప‌రుగులు తీసిన ప్ర‌జ‌లు ఈ భూకంపం తీవ్ర‌త ఢిల్లీ నగరంతోపాటు నోయిడా, ఇందిరాపురం, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘాజియాబాద్ తదితర ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో కనిపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో నిద్రలో ఉన్న ప్రజలు భయంతో ఇళ్లనుంచి బయటికి పరుగులు తీశారు. ఈ భూకంపం ఐదారు సెకన్ల పాటు మాత్రమే కొనసాగినప్పటికీ దాని తీవ్రత ప్రజలను ఉలికిపడేలా చేసి...
error: Content is protected !!