Sarkar Live

Privacy Policy

Indhiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి సిద్ధం. తొలి దశలో 71,482 మందికి..
State

Indhiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి సిద్ధం. తొలి దశలో 71,482 మందికి..

Indhiramma Houses : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం వేగంగా ముందుకు సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్పికలకు ముందే లబ్ధిరాలకు పంపిణీ అందజేయాలని భావిస్తోంది. ఈమేరకు ప్రభుత్వం (Telangana Government) కసరత్తు పూర్తి చేసింది. హామీలు నెరర్చే దిశగా.. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే పేదలకు ప్రభుత్వం (Revanth Reddy Government) చేయూతనిస్తోంది. ఈ పథకం కింద ఇళ్ల మంజూరుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. మొదటి దశలో 71,482 మందికి ఇళ్లు అందజేయనున్నారు. మూడు దశల్లో Indhiramma Houses ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను అధికారులు మూడు విభాగాలుగా విభజించారు: ఎల్-1 జాబితా: సొంత ఇంటి స్థలం ఉండి ఇల్లు లేనివారు. ఎల్-2 జాబితా: సొంత స్థలం ఉండి గుడిసెలు, పూరిపాకలు, మట్టిమిద్దెలు, రేకుల ఇళ్లు ఉన్నవారు. ఎల్-3 జాబితా:...
Vande Bharat | వైజాగ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఏలూరులో అదనపు స్టాప్‌లు
State

Vande Bharat | వైజాగ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఏలూరులో అదనపు స్టాప్‌లు

హైదరాబాద్: ప్రయాణీకులకు సౌకర్యంగా ఉండేలా, దక్షిణ మధ్య రైల్వే (SCR) ఆరు నెలల పాటు రైలు నంబర్ 20707/20708 సికింద్రాబాద్ - విశాఖపట్నం - సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ( Vande Bharat Express) కు ఏలూరు స్టేషన్‌లో అదనపు స్టాప్‌లను కొనసాగించనుంది. Vizag Vande Bharat Rail : ఏలూరు రైల్వే స్టేషన్‌లో రైలు నంబర్ 20707 సికింద్రాబాద్ - విశాఖపట్నం అదనపు స్టాప్ ఫిబ్రవరి 25 నుండి, రైలు నంబర్ 20708 విశాఖపట్నం - సికింద్రాబాద్ ఫిబ్రవరి 26 నుండి అమలులోకి వస్తుంది. పలు రైళ్ల రద్దు.. దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించిన మరో వార్త.. హైదరాబాద్ డివిజన్‌లోని మనోపాడ్ - అలంపూర్ రోడ్డు మధ్య ట్రాఫిక్ బ్లాక్ కారణంగా, ఫిబ్రవరి 8, 26 మధ్య కొన్ని రైళ్ల సర్వీసులు పాక్షికంగా రద్దు చేసింది దక్షిణ మధ్ రైల్వే.. సికింద్రాబాద్ - కర్నూలు సిటీ (17023), కర్నూలు సిటీ - సికింద్రాబాద్ (17024) సర్వీసులు పాక్షికంగా రద్ద...
Delhi Elections : కేజ్రీవాల్‌ను ఓడించిన ప్రవేశ్ వర్మ ఎవరు?
National

Delhi Elections : కేజ్రీవాల్‌ను ఓడించిన ప్రవేశ్ వర్మ ఎవరు?

Delhi Elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బిజెపి) భారీ విజయం సాధించింది .70 స్థానాలకు గాను 48 స్థానాలను కైవసం చేసుకున్న బిజెపి.. 27 సంవత్సరాల తర్వాత తిరిగి అధికారంలోకి వస్తోంది. న్యూఢిల్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ (Pravesh Verma), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ను 4,089 ఓట్ల తేడాతో ఓడించడంతో దేశ రాజకీయాల్లో ఆయన ఇపుడు పాపులర్ అయ్యారు.. న్యూఢిల్లీ సీటును బిజెపి (BJP) తరపున అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించి గెలుచుకున్న పర్వేష్ వర్మ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందంజలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని ఓడించిన తర్వాత, ప్రవేశ్ వర్మ అభ్యర్థిత్వం మరింత బలపడింది. అయితే, బిజెపి అగ్ర నాయకత్వం తన నిర్ణయాలతో చాలాసార్లు ఆశ్చర్యపరిచినందున, ప్రవేశ్ వర్మ ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి అవుతారని చెప్పడం చాలా తొందపాటవుతుంది. ...
Thandel Movie | తండేల్ మూవీకి దేవీనే సెకండ్ హీరో…
State

Thandel Movie | తండేల్ మూవీకి దేవీనే సెకండ్ హీరో…

Tollywood News | కస్టడీ, థాంక్యూ మూవీస్ ఫ్లాప్ ల తర్వాత ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్యకు (Naga Chaitanya) తండేల్ (Thandel Movie) రూపంలో బ్లాక్ బస్టర్ హిట్టు దక్కింది. విడుదలైన మొదటి రోజే మంచి టాక్ వచ్చింది. సెకండ్ రోజు కూడా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మూవీలో నాగచైతన్య, సాయి పల్లవి (Sai Pallavi) నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ సూపర్ గా వర్క్ అవుట్ అయింది. డైరెక్టర్ చందు మొండేటి (Chandu mondeti) టేకింగ్ బాగుంది. ఈ మూవీకి మ్యూజిక్ పెద్ద అస్సెట్ గా నిలిచింది. మ్యూజిక్ డైరెక్టర్ గా డీఎస్పీ ని (Devi Sri Prasad) తీసుకోవడం మంచిదయింది. అల్లు అర్జున్ ఇచ్చిన సలహా మూవీకి బాగా ప్లస్ అయింది. మొదట మ్యూజిక్ డైరెక్టర్ గా వేరే వాళ్ళను తీసుకోవాలని అనుకున్నారట. ఈ విషయమై ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ (Allu Aravind)తన కొడుకు బన్నీకి చెబితే డీ ఎస్పీ నే తీసుకోండి అని చెప్...
Delhi Election Results 2025 : కాంగ్రెస్ కు ఘోర ప‌రాభ‌వం.. 67 సీట్లలో డిపాజిట్లు గ‌ల్లంతు.. ఇది ఎలా జ‌రిగింది..?
National

Delhi Election Results 2025 : కాంగ్రెస్ కు ఘోర ప‌రాభ‌వం.. 67 సీట్లలో డిపాజిట్లు గ‌ల్లంతు.. ఇది ఎలా జ‌రిగింది..?

Delhi Election Results 2025 : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఒక్క సీటు కూడా గెలవకపోవడంతో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పతనం మ‌రోసారి కొనసాగుతోంది. ఇది ఎన్నికలలో వరుసగా మూడోసారి ఘోర పరాజయం పాలైంది, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వరుసగా మూడోసారి కూడా ఓడిపోయింది. 70 స్థానాల్లోనూ పోటీ చేసినప్పటికీ, ఆ పార్టీ అభ్యర్థులు 67 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయారు. కేవ‌లం మూడు స్థానాలు బద్లి, కస్తూర్బా నగర్, నంగ్లోయ్ జాట్ సెగ్మెంట్ల‌లోనే డిపాజిట్లు ద‌క్కించుకుంది. అయితే, ఆ పార్టీకి ఓట్ల వాటా స్వల్పంగా పెరిగి, 2020లో 4.26% నుండి ఈ సంవత్సరం 6.4%కి పెరిగింది. ముఖ్య‌మంత్రి షీలా దీక్షిత్ (1998-2013) నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో 15 సంవత్సరాల పాటు అధికారంలో కొన‌సాగింది. ఆప్ రంగ‌ప్ర‌వేశంతో హ‌స్తం పార్టీ ప్ర‌తీ ఎన్నిక‌ల్లో క్షీణ‌త‌ను కొసాగిస్తోంది .నాంగ్లోయ్ జాట్. Delhi Election Results 2025...
error: Content is protected !!