Sarkar Live

Privacy Policy

Kazipet station | శ‌ర‌వేగంగా కాజీపేట స్టేషన్ రీడెవలప్‌మెంట్ పనులు
State

Kazipet station | శ‌ర‌వేగంగా కాజీపేట స్టేషన్ రీడెవలప్‌మెంట్ పనులు

Kazipet station | కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం చేప‌ట్టిన‌ అమృత్ భారత్ స్టేషన్ పథకం (ABSS) కింద కాజీపేట రైల్వే స్టేషన్ పున‌రాభివృద్ధిప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ప్రయాణీకులకు సౌకర్యాల‌ను మెరుగుపరిచేందుకు చేప‌ట్టిన ప‌నులు ఇప్పటికే 40% పూర్తయ్యాయి. రూ. 24.45 కోట్ల వ్య‌యంతో దక్షిణ మధ్య రైల్వే (SCR) చేప‌ట్టిన ఈప‌నులు ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా పూర్తయ్యే అవకాశం ఉంది. Kazipet station | అభివృద్ధి ప‌నులు ఇవీ ..కాజీపేట స్టేష‌న్ ఎందుకు కీల‌కం..తెలంగాణ వ్యాప్తంగా 40 స్టేష‌న్లు Kazipet station | అభివృద్ధి ప‌నులు ఇవీ .. Kazipet station Redevelopment Works : కాజీపేట రైల్వే స్టేష‌న్ ముఖద్వారాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు.అలాగే స్టేష‌న్‌లోప‌ల రెండు లిఫ్ట్‌లు, ఎస్కలేటర్‌లతో కూడిన 12-మీటర్ల వెడల్పు గల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (FOB) నిర్మిస్తున్నారు. ప్లాట్‌ఫారమ్‌ల‌కు మెరుగులు దిద్ద‌డంతోపాటు వెయిట...
Laddoo Mahotsav | యూపీలో విషాదం.. ఆదినాథ్ ల‌డ్డూ మ‌హోత్స‌వంలో అప‌శ్రుతి
Crime

Laddoo Mahotsav | యూపీలో విషాదం.. ఆదినాథ్ ల‌డ్డూ మ‌హోత్స‌వంలో అప‌శ్రుతి

ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్ (Uttar Pradesh's Baghpat)లో మంగళవారం ఉదయం ఘోర ఘటన చోటు చేసుకుంది. ఆదినాథ్ ఆలయంతో ఏర్పాటు చేసిన నిర్వాణ లడ్డూ మహోత్సవం (Laddoo Mahotsav) సందర్భంగా మాన్ స్తంభ్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఓ స్టేజీ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. సుమారు 60 మందికి పైగా భక్తులు స్టేజ్‌ కింద పడిపోయారు. ఆరుగురి మృతి, 50 మందికి గాయాలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్‌పత్ జిల్లాలోని ఆదినాథ్ ఆల‌యంలో ఈ రోజు జ‌రిగిన ల‌డ్డూ స‌మ‌ర్ప‌ణ‌ మ‌హోత్స‌వం (Laddoo Mahotsav)లో అప‌శ్రుతి చోటోచేసుకుంది. స్టేజ్ కుప్ప కూలిపోవ‌డంతో ఆరుగురు మృతి చెందారు. మ‌రో సుమారు 50 మంది గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల్లో మ‌హిళ‌లు, చిన్నారులు ఉన్నారు. Laddoo Mahotsav దుర్ఘటన ఎలా జరిగింది ? జైనుల (Jain community) సంప్రదాయంలోని ఎంతో ముఖ్యమైన ఆదినాథుని లడ్డూ సమర్పణ కార్యక్రమంలో దుర్ఘ‌ట‌న‌ చోటు ...
Infosys : ఇన్ఫోసిస్ గోపాలకృష్ణన్‌పై అట్రాసిటీ కేసు..  మరో 18 మందిపై న‌మోదు
State

Infosys : ఇన్ఫోసిస్ గోపాలకృష్ణన్‌పై అట్రాసిటీ కేసు.. మరో 18 మందిపై న‌మోదు

Infosys | ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్ (Infosys co-founder Senapathy Kris Gopalakrishnan), ఐఐఎస్‌సీ డైరెక్ట‌ర్ బాలరాం (former IISc Director Balaram)తో పాటు మరో 16 మంది పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు న‌మోదైంది. ఓ త‌ప్పుడు కేసులో ఇరికిన త‌న‌ను ఐఐఎస్‌సీ నుంచి నిర్దాక్షిణ్యంగా తొల‌గించ‌డ‌మే కాకుండా త‌న‌ను కులం పేరుతో దూషించి అవ‌మాన‌ప‌ర్చార‌ని ఓ వ్య‌క్తి వీరిపై ఫిర్యాదు చేశాడు. దీంతో బెంగళూరులోని సదాశివనగర్ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు నమోదైంది. ఫిర్యాదుదారుడి ఆరోప‌ణ‌లు తాను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) సెంట‌ర్‌లోని సస్టైనబుల్ టెక్నాలజీ డిపార్ట్‌మెంట్‌లో ఫ్యాక‌ల్టీగా ప‌నిచేశాన‌ని దుర్గ‌ప్ప అనే వ్య‌క్తి తెలిపారు. 2014లో తాను ఒక హనీ ట్రాప్ కేసు (honey trap case)లో తప్పుడు ఆరోపణలపై ఇరికాన‌ని, దీనిని సాకుగా చూపించి ఐఐఎస్‌సీ నుంచి తొల‌గించార‌ని పేర్కొన్నారు. Infosys...
CISF Jobs | సీఐఎస్ఎఫ్‌లో 10వ త‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో ఉద్యోగాలు..
State

CISF Jobs | సీఐఎస్ఎఫ్‌లో 10వ త‌ర‌గ‌తి విద్యార్హ‌త‌తో ఉద్యోగాలు..

CISF Jobs Notification : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో కానిస్టేబుల్/డ్రైవర్, కానిస్టేబుల్/డ్రైవర్-కమ్-పంప్ ఆపరేటర్ పోస్టుల కోసం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. దేశ‌వ్యాప్తంగా మొత్తం 1124 ఖాళీల‌ను భర్తీ చేయనున్నారు. ఇందుకు పురుష అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తును ఆహ్వానిస్తున్నారు. ఈ ఉద్యోగాల్లో రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు ఆకర్షణీయమైన జీతభత్యాలు ఉంటాయి. CISF Jobs Notification ముఖ్యమైన తేదీలు దరఖాస్తు ప్రారంభం : 2025 ఫిబ్రవరి 3 |దరఖాస్తు ముగింపు : 2025 మార్చి 4 (11:59 PM)|(ఆన్‌లైన్ దరఖాస్తు త్వరలో ప్రారంభమవుతుంది) అర్హతలు విద్యార్హత : అభ్యర్థులు మాట్రిక్యులేషన్ (10వ తరగతి) లేదా సమానమైన పరీక్షను ఉత్తీర్ణులై ఉండాలి.సెంట్రల్ లేదా స్టేట్ బోర్డు, ఇతర బోర్డులు జారీ చేసిన సర్టిఫికెట్ క‌లిగి ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ : హెవీ మోటార్ వెహికిల్స్ (HMV), లైట్ మోటార్ వె...
Trivikram | త్రివిక్రమ్ ఆ లిస్టులో చేరిపోతాడా..
Cinema

Trivikram | త్రివిక్రమ్ ఆ లిస్టులో చేరిపోతాడా..

Trivikram Movies | ఇప్పుడు వస్తున్న సినిమాలు చాలా వరకు పాన్ ఇండియన్ (Pan India movies) లెవల్లో తెరకెక్కుతున్నాయి. ఇప్పుడు అదే ట్రెండు… ఏ కథకైనా పాన్ ఇండియన్ హంగులు అద్ది వారి మార్కెట్ ని పెంచుకుంటున్నారు. ఇప్పటికే రాజమౌళి(Rajamouli), సుకుమార్ (Sukumar)లాంటి చాలా మంది డైరెక్టర్లు పాన్ ఇండియన్ మూవీ లు తీసి మార్కెట్ ని సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆ లిస్టులోకి త్రివిక్రమ్ (Trivikram) కూడా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి మూవీతో తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఆ మూవీ కలెక్షన్ లకు బాక్సా ఫీస్ షేక్ అయింది. రెండు పార్ట్ లుగా తెరకెక్కించి కథను ఇలా కూడా తీయొచ్చు అని చాటి చెప్పింది. ఒకప్పుడు సీక్వెల్స్ అంటే భయపడే డైరక్టర్లు… ఇప్పుడు పార్టులుగా మూవీని తీసి బ్లాక్ బ్లస్టర్లు కొడుతున్నారు. టాలీవుడ్ (Tollywood) నుండి ఒక మూవీ అనౌన్స్ చ...
error: Content is protected !!