Sarkar Live

Privacy Policy

భాగ్య‌న‌గ‌ర్‌లో రోప్‌వే ప్రాజెక్ట్ .. కొత్త పర్యాటక అనుభూతి – Hyderabad Tourism
State, Hyderabad

భాగ్య‌న‌గ‌ర్‌లో రోప్‌వే ప్రాజెక్ట్ .. కొత్త పర్యాటక అనుభూతి – Hyderabad Tourism

Hyderabad Tourism : దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ (Hyderabad) అనే పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేది చారిత్రక కట్టడాలు. అద్భుతమైన వారసత్వ సంపద, సాంస్కృతిక వైవిధ్యం క‌లిగిన న‌గ‌రం ఇది. చార్మినార్ (Charminar), గోల్కొండ కోట (Golconda Fort), సాలార్ జంగ్ మ్యూజియం, హుస్సేన్ సాగర్, ఫలక్‌నుమా ప్యాలెస్, కుతుబ్ షాహీ టూంబ్స్, చౌమహల్లా ప్యాలెస్ – ఇలా అనేక చారిత్రక, సాంస్కృతిక కేంద్రాలు ఈ నగరాన్ని విశేషంగా నిలబెడుతున్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది దేశ విదేశాల నుంచి ఈ నగరాన్ని సందర్శిస్తుంటారు. హైదరాబాద్ ఐటీ హబ్‌ (IT Hub) గా మాత్రమే కాకుండా హెరిటేజ్ సిటీ (Heritage City)గా కూడా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. యునెస్కో (Unesco) వారసత్వ జాబితాలో చోటు పొందే స్థాయిలో కొన్ని కట్టడాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకులకు మరింత ఆకర్షణ కలిగించే కొత్త ప్రాజెక్ట్‌కు ప్రభుత్వం ...
పిడిఎస్ డాన్ కొత్త ‘తాడు’ వ్యూహం – అక్రమ దందాలో కొత్త మలుపు! – PDS Rice Racket
Special Stories

పిడిఎస్ డాన్ కొత్త ‘తాడు’ వ్యూహం – అక్రమ దందాలో కొత్త మలుపు! – PDS Rice Racket

‘కోటి’ వ్యూహాలతో తాడాటకు టర్న్ తీసుకున్న పిడిఎస్ డాన్ తాడు మీద కోటి ఆశలు – డాన్ నడిపిస్తున్న కొత్త దందా! గుట్టుగా సాగుతున్న తాడాట – పిడిఎస్ డాన్ కథ‌లో కొత్త మలుపు! PDS Rice Racket in Telangana | గత కొన్నిసంవత్సరాలుగా పిడిఎస్ డాన్ గా చెలామణి అవుతూ 'కోటి' వ్యూహాలతో కోట్లకు పడగలెత్తిన సదరు వ్యక్తి ఇటీవలికాలంలో కొత్తగా "తాడు" వ్యూహం పన్నినట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో పిడిఎస్ డాన్ పిడిఎస్ దందాకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. దాంతో అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ సదరు వ్యక్తి "కోటి" వ్యూహాలతో "తాడాట" మొదలుపెట్టినట్లు సమాచారం. పిడీఎస్ బియ్యం దందా (PDS Rice Racket) లో ఆరితేరిన అతగాడు తాడాటను కూడా గుట్టుగా నడిపిస్తూ బాగానే వెనకేసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. హన్మకొండ జిల్లాలోని జన సందోహ...
Chhattisgarh | ఛత్తీస్‌గఢ్ నారాయణ్‌పూర్‌లో ఎన్‌కౌంటర్
National

Chhattisgarh | ఛత్తీస్‌గఢ్ నారాయణ్‌పూర్‌లో ఎన్‌కౌంటర్

Chhattisgarh : ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో సోమవారం భద్రతా సిబ్బందితో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక నక్సలైట్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మహారాష్ట్రకు ఆనుకుని ఉన్న అభుజ్‌మాద్ ప్రాంతంలోని అడవిలో ఉదయం భద్రతా దళాల బృందం సోదాలు నిర్వహిస్తుండగా కాల్పులు జరిగాయని ఇక్కడి పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆ ప్రాంతంలో నక్సలైట్లు ఉన్నారనే సమాచారం అంద‌డంతో ఈ ఆపరేషన్ ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు, ఒక నక్సలైట్ మృతదేహాన్ని సంఘటనా స్థలం నుండి స్వాధీనం చేసుకున్నామని, ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ ఏడాది 248 మంది నక్సలైట్లు హతం తాజా ఎన్‌కౌంట‌ర్‌తో ఈ సంవత్సరం ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 248 మంది నక్సలైట్లు హతమయ్యారు. వారిలో 219 మంది ఏడు జిల్లాలతో కూడిన బస్తర్ డివిజన్‌లో హతమార్చబడ్డారు, మరో 27 మంది రాయ్‌పూర్ డివిజన్‌లోని ...
Accident |  జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం – ఇద్దరు మృతి, ఇద్దరు గాయాలు
Crime

Accident | జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం – ఇద్దరు మృతి, ఇద్దరు గాయాలు

Mahabubnagar Accident News : మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ (Rajapur mandal) మండల కేంద్రం వద్ద జాతీయ రహదారి (National Highway-44)పై ఈ రోజు ఘోర రోడ్డు ప్రమాదం (road accident) చోటుచేసుకుంది. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాలు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం… హైదరాబాద్ (Hyderabad) నుంచి నంద్యాల (Nandyal) దిశగా వెళ్తున్న కారు అధిక వేగంతో ప్రయాణిస్తుండ‌గా డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. వేగాన్ని అదుపులో పెట్టుకోలేక ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టాడు. దీంతో రెండు కార్లూ నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదంలో చిక్కేపల్లి గ్రామానికి చెందిన బీరాం రంజిత్‌కుమార్ రెడ్డి, అతని బంధువు హరిక అక్కడికక్కడే మృతి చెందారు. వీరిద్దరూ హైదరాబాద్ వైపు వెళ్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరి మృతితో వారి కుటుంబాల్లో విషాదం అలుముకుంది.మరో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్య...
Heavy rains | మళ్లీ ముంచెత్తనున్న వర్షాలు.. ఎల్లో అల‌ర్ట్ జారీ
State, Hyderabad

Heavy rains | మళ్లీ ముంచెత్తనున్న వర్షాలు.. ఎల్లో అల‌ర్ట్ జారీ

Heavy rains : భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ (Hyderabad) కేంద్రం తాజాగా జారీ చేసిన అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఏడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముంది. ఇప్పటికే సెప్టెంబరు చివరి వారంలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని సూచనలు వెలువడగా, ఇప్పుడు మరింత స్పష్టమైన హెచ్చరికను విడుదల చేశారు. మోస్త‌రు నుంచి భారీ వ‌ర్షాలు రాష్ట్రమంతా భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తూ India Meteorological Department (IMD) ఎల్లో అలర్ట్ (yellow alert) జారీ చేసింది. సెప్టెంబరు 28 వరకు ఇది కొనసాగనుంది. తెలంగాణ‌లోని ఉత్త‌ర‌, మ‌ధ్య‌, ప‌శ్చిమ‌, తూర్పు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంద‌ని IMD వెల్ల‌డించింది. పలు జిల్లాల్లో వర్షాలు, పిడుగులు, ఈదురుగాలులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయని తెలిపింది. కొన్ని రోజులుగా ఉష్ణోగ్ర‌త‌లు...
error: Content is protected !!