Sarkar Live

Day: April 23, 2026

సాయి క్రిష్ణ ధాన్యం లీలలు.. రికార్డుల్లో నిల్వ.. మిల్లులో ఖాళీ!
Special Stories

సాయి క్రిష్ణ ధాన్యం లీలలు.. రికార్డుల్లో నిల్వ.. మిల్లులో ఖాళీ!

పౌరసరఫరాల రికార్డులకు మిల్లులోని ధాన్యం నిల్వలకు భారీ తేడా? Sai Krishna Rice Mill Grain Scam | పౌరసరఫరాల శాఖ రికార్డుల్లో వందల క్వింటాళ్ల ధాన్యం నిల్వలు ఉన్నట్లు చూపిస్తున్నా, మిల్లులో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. హన్మకొండ జిల్లా నందనంలోని సాయి కృష్ణ రైస్ మిల్లుపై ఇప్పుడు అనేక ఆరోపణలు ముసురుకుంటున్నాయి. 2025-26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం లెక్కల్లో భారీ తేడాలు ఉన్నట్లు తెలుస్తోంది. ​రికార్డుల్లో ‘నిల్వ’… మిల్లులో ‘ఖాళీ’! ​పౌరసరఫరాల శాఖ రికార్డుల ప్రకారం మిల్లులో ఉండాల్సిన ధాన్యం నిల్వలకు, అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న నిల్వలకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సుమారు 15 ఏసికేలు (ACKs) ఇప్పటికీ పెండింగ్‌లో ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ధాన్యం నిల్వలు మిల్లుకు రాకుండానే రికార్డులు సృష్టించారా? లేదా మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని అక్రమ మార్గాల...
RTC Strike | నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద తీవ్ర ఉద్రిక్తత: డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం
Crime

RTC Strike | నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద తీవ్ర ఉద్రిక్తత: డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం

ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న శంకర్ గౌడ్.. 90 శాతం కాలిన గాయాలతో ఎంజీఎంకు తరలింపు! RTC Strike | తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉగ్రరూపం దాల్చుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్న కార్మికులు, ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ప్రాణత్యాగాలకు సిద్ధపడుతుండటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తాజాగా వరంగల్ జిల్లా నర్సంపేట (Narsampet) డిపో వద్ద ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌ గౌడ్ (Shankar Goud) ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని.. నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న బోలా శంకర్ గౌడ్ () , గత రెండు రోజులుగా సాగుతున్న సమ్మెలో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే, ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడం, తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆవేదనతో ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారు. నిరసన ప్రదర్శన జరుగుతున్న స...
కర్మకు కళ్లుంటాయి..
Cultural

కర్మకు కళ్లుంటాయి..

Telugu Poetry | మనం చేసే పనులే మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మంచి చేసినా, చెడు చేసినా అది వడ్డీతో సహా తిరిగి వస్తుంది. ఇదే విషయాన్ని ఎంతో అర్థవంతంగా, సరళమైన పదాలతో వివరించారు కవయిత్రి మంజుల పత్తిపాటి. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఈమె, అటు రాజకీయాల్లో (మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్) ఉంటూనే, ఇటు అక్షర సేద్యం చేస్తూ సమాజానికి హితబోధ చేస్తున్నారు. ఆమె కలం నుండి జాలువారిన 'కర్మకు కళ్లుంటాయి' కవిత పాఠకుల కోసం.. మన అడుగులు వేసే దారిలోమన కర్మలే మన నీడలా నడుస్తాయి… గుర్తుంచుకో..!మాటలకంటే చేతలతోమన కథలు రాయబడతాయి…గుర్తుంచుకో..! ఎవరికి హాని కలిగించకుండాఒక చిన్న మంచి సాయము చేయినీ కర్మ ఫలము మంచి ఫలితాలను ఇస్తుంది..! అన్యాయంగా అక్రమ ధారుల్లోకూడబెట్టిన పైకం నీతో రాదు సరికదా…నీ కర్మ ఫలము నీ చిట్టా తయారు చేసిభగవంతుడా ఎందుకు ఈ జన్మ అనే విధంగాసమస్త రోగాలు నొప్పులను బహుమతి గా ఇస్తు...
error: Content is protected !!