Sarkar Live

Day: April 28, 2026

ఓటమి నుంచి గెలుపు దాకా.. ప్రజా సేవలో అలుపెరగని పోరాట యోధుడు నాయిని రాజేందర్ రెడ్డి!
Special Stories

ఓటమి నుంచి గెలుపు దాకా.. ప్రజా సేవలో అలుపెరగని పోరాట యోధుడు నాయిని రాజేందర్ రెడ్డి!

​వరంగల్ రాజకీయ చరిత్రలో కొందరు నాయకులు మాత్రమే చరిత్రను సృష్టిస్తారు, మరికొందరు చరిత్రలో నిలిచిపోతారు. కానీ, నాయిని రాజేందర్ రెడ్డి (Nayini Rajender Reddy) తన నిబద్ధతతో, అలుపెరగని పోరాట పటిమతో వరంగల్ పశ్చిమ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. సాధారణ కార్యకర్తగా ప్రస్థానాన్ని ప్రారంభించి, అంచెలంచెలుగా ఎదిగి, ఈరోజు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తున్న తీరు అమోఘం. ​ప్రజా విజయం.. ఒక తపస్సు ఫలితం ​రాజకీయాల్లో గెలుపోటములు సహజం, కానీ ఓటమిలోనూ వెన్నుచూపక, దశాబ్ద కాలం పాటు నిరంతరం ప్రజల మధ్యే ఉండి వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవడం నాయినికే చెల్లింది. అధికారం లేనప్పుడు కూడా ఆయన సాగించిన ప్రజా పోరాటాలే, నేడు ఆయనను అసెంబ్లీలో వరంగల్ గళంగా నిలబెట్టాయి. ​అభివృద్ధి పథంలో వరంగల్ పశ్చిమ : నాయిని మార్క్ పాలన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం (Warangal West )లోని ప్రతి గల్లీలోనూ మౌలిక సదుపా...
అమాత్యా .. పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోలు చేయండి | Grain procurement
Special Stories

అమాత్యా .. పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోలు చేయండి | Grain procurement

ఆన్లైన్ ట్రక్ షీట్ విధానంపై రైతుల ఆందోళన పాత పద్ధతిలోనే ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల వేడుకోలు ​ Grain procurement old method | రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియలో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన 'ఆన్‌లైన్ ట్రక్ షీట్' విధానం రైతుల పాలిట శాపంగా మారింది. ఈ కొత్త నిబంధనల వల్ల ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందని, తక్షణమే ఈ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిలోనే కొనుగోళ్లు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ​రైతుల ఆందోళనలకు ప్రధాన కారణాలు.. ​సాంకేతిక సమస్యలు: ఆన్‌లైన్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.సర్వర్ సమస్యల వల్ల ట్రక్ షీట్ల జనరేషన్ గంటల తరబడి నిలిచిపోతోంది. ​క్షేత్రస్థాయిలో ఇబ్బందులు: మారుమూల గ్రామాల్లో ఇంటర్నెట్ సౌకర్యం తక్కువగా ఉండటంతో రైతులు ఐకేపీ, ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ​కొనుగోళ్లలో జాప్యం: ఒకవైప...
error: Content is protected !!