Sarkar Live

Day: May 11, 2026

మహిళా కమిషన్‌ చైర్మన్‌ గా గద్వాల విజయలక్షి
State

మహిళా కమిషన్‌ చైర్మన్‌ గా గద్వాల విజయలక్షి

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ను బలోపేతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కమిషన్ నూతన చైర్మన్‌గా గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. ​కమిషన్ సభ్యుల వివరాలు: ​చైర్మన్‌తో పాటు కమిషన్‌లో సభ్యులుగా ఆరుగురు మహిళా ప్రతినిధులను ప్రభుత్వం ఎంపిక చేసింది. వారు: ​కాసోజు శంకరమ్మ ​చిత్యాల శ్వేత ​శశికళ యాదవ రెడ్డి ​సదా లక్ష్మి ​ఎన్. రాధా బాయి ​ఉజ్మా ఆషై షాకిరా...
Road Accident : యువ హీరో, సినిమాటోగ్రాఫర్ దుర్మరణం!
Cinema

Road Accident : యువ హీరో, సినిమాటోగ్రాఫర్ దుర్మరణం!

Actor Bharat Kanth Death | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఆదివారం తెల్లవారుజామున పెను విషాదం చోటుచేసుకుంది. వర్ధమాన నటుడు భరత్ కాంత్ (31), యువ సినిమాటోగ్రాఫర్ త్రిలోక్ (31) హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పై జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వస్తున్న క్రమంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. అసలేం జరిగిందంటే? పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, భరత్ కాంత్ మరియు త్రిలోక్ తమ సొంత ఊరైన నెల్లూరు నుంచి శనివారం రాత్రి కారులో బయలుదేరారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో పెద్ద అంబర్‌పేట్ నుంచి శంషాబాద్ వైపు వెళ్తుండగా, బొంగుళూరు ఎగ్జిట్ 12 సమీపంలో వీరి కారు అదుపుతప్పింది. ముందు వెళ్తున్న ఒక కంటైనర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. తీవ్ర గాయాల కారణంగా వీరిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రస్తుతం పోలీసులు ఈ ఘటనపై ...
సదా… ఆనందంగా.. ప్రభుత్వ భూమిని మింగిన సర్వేయర్
Special Stories

సదా… ఆనందంగా.. ప్రభుత్వ భూమిని మింగిన సర్వేయర్

Surveyor Land Scam : విధులకు పంగనామం.. రియల్ ఎస్టేట్‌కు జై! కంచే చేను మేసిన చందంగా.. భూములను కొలవాల్సిన సర్వేయర్ ఏకంగా ప్రభుత్వ భూమినే స్వాహా చేసేశారు. సామాన్య ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించి, నేడు కోట్లాది రూపాయల రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని ఏలుతున్న ఒక ప్రభుత్వ సర్వేయర్ నిర్వాకం (Surveyor Land Scam) సొంత గ్రామంతోపాటు ఆయనతో కలిసి చదువుకున్న దోస్తుల్లో కూడా చర్చనీయాంశం అయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సర్వేయర్ గా ఉంటూ వెంచర్ ల దందా కొనసాగిస్తున్న సదరు సర్వేయర్ అంశం ఇప్పుడు వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ​సొంత గ్రామంలోనే ‘ప్లాట్ల’ పర్వం ​సదరు సర్వేయర్ తన సొంత గ్రామమైన శాయంపేట హావేలి లో 2 ఎకరాల ప్రభుత్వ భూమిని యధేచ్ఛగా ప్లాట్లు చేసి బందువులకే విక్రయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ రికార్డుల్లో మార్పులు చేర్పులు చేయడంలో తనకున్న పట్టును ఉపయోగించుకుని, సర్కారు భూమి...
error: Content is protected !!