Sarkar Live

Day: June 2, 2026

తెలంగాణ కాంగ్రెస్ వర్సెస్ పవన్ కల్యాణ్: ‘మీ అయ్య జాగీరా?’ వ్యాఖ్యలపై రాజుకున్న రాజకీయ రచ్చ!
Hyderabad

తెలంగాణ కాంగ్రెస్ వర్సెస్ పవన్ కల్యాణ్: ‘మీ అయ్య జాగీరా?’ వ్యాఖ్యలపై రాజుకున్న రాజకీయ రచ్చ!

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ అధికార పక్షమైన కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పవన్‌పై నిప్పులు చెరిగారు. ​‘తెలంగాణ బరాబర్‌ మా అయ్య జాగీరే..’ – మంత్రి పొన్నం ప్రభాకర్ ​పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘాటుగా స్పందించారు. ​"తెలంగాణ బరాబర్‌ మా అయ్య జాగీరే.. ఈ ప్రాంతం మా తండ్రి, తాతల జాగీరు. ఇక్కడి మట్టితో మాకు పేగు బంధం ఉంది" అని ఆయన స్పష్టం చేశారు. ​తన వ్యాఖ్యల ద్వారా పవన్ కల్యాణ్ తనకు ఆంధ్రప్రదేశ్‌లోనే దిక్కు లేదనే విషయాన్ని స్వయంగా అంగీకరించారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమానికి పవన్ ఎప్పుడైనా మద్దతు ఇచ్చారా? ప్రాణాలర్పించిన అమరవీరుల కు...
గరీబ్ నగర్‌లో ‘సర్కార్’ భూమి స్వాహా! – Land Encroachment
Special Stories

గరీబ్ నగర్‌లో ‘సర్కార్’ భూమి స్వాహా! – Land Encroachment

​సర్వే నెం. 95 పై కన్నేసిన స్థానిక లీడర్లు.. దర్జాగా వెంచర్! ​కబ్జాకు గురైన భూమి విలువ రూ. 2 కోట్ల పైమాటే! ప్రభుత్వ భూమిగా తేల్చిన గీసుగొండ తహసీల్దార్.. అయినా ఆగని అక్రమార్కులు! ​Govt Land Encroachment in Gareeb Nagar | అధికార బలం, రాజకీయ అండదండలు ఉంటే చాలు.. సర్కార్ భూమిని సైతం అడ్డగోలుగా నొక్కేయవచ్చని భావిస్తున్నారు కొంతమంది స్థానిక నాయకులు.వరంగల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట రెవెన్యూ పరిధిలోని గరీబ్ నగర్‌లో విలువైన ప్రభుత్వ భూమిపై స్థానిక లీడర్లు కర్చీఫ్ వేశారు. ఏకంగా రూ. 2 కోట్ల పైగా విలువ చేసే ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేసి, ప్రైవేటు వెంచర్‌గా మార్చేందుకు స్కెచ్ వేసిన ఉదంతం ఇప్పుడు స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది. ​సర్వే నెం. 95 లో అడ్డగోలు కబ్జా.. ​గరీబ్ నగర్ పరిధిలోని సర్వే నెంబర్ 95 లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూమి ఉంది. అయితే, ఈ భూమిపై కన్నేసిన కొందరు స్థాని...
error: Content is protected !!