Sarkar Live

Author: Maulika

Warangal | వరంగల్, నల్గొండలో ఇంక్యూబేషన్ సెంట‌ర్స్‌
State, warangal

Warangal | వరంగల్, నల్గొండలో ఇంక్యూబేషన్ సెంట‌ర్స్‌

తెలంగాణను ఇన్నోవేషన్ హబ్‌గా మారుస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు Warangal | త్వరలోనే వ‌రంగ‌ల్‌ కాకతీయ విశ్వ‌విద్యాల‌యం (Kakatiya University), నల్ల‌గొండ‌లోని మహాత్మాగాంధీ విశ్వ విద్యాలయాలతో ఇంక్యుబేష‌న్ సెంట‌ర్ల‌ను (Incubation Centers) ఏర్పాటు చేయ‌నున్నారు. ఇందుకు సంబంధించి ఎంవోయూ కుదుర్చుకోనున్నట్లుగా ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల‌శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్ బాబు (Minister Sridhar babu) వెల్ల‌డించారు. తెలంగాణను "ఇన్నోవేషన్ హబ్" గా మార్చాలన్నదే తమ సంకల్పమని, వరంగల్, నల్గొండలోనూ టీ-హబ్ తరహాలో ఇంక్యూబేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేర‌కు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో రెండ్రోజుల పాటు నిర్వహించనున్న ‘కాకతీయ యూనివర్సిటీ ఫార్మా అలుమ్ని’ గోల్డెన్ జూబ్లీ వేడుకలను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధ‌ర్ బాబు మాట్లాడుతూ… సైన్స్ కు మానవత్వాన్ని జోడిస్తే ప్రతి ఆవిష్కరణ...
Hyderabad : పొన్నం ప్రభాకర్ vs అడ్లూరి లక్ష్మణ్ మ‌ధ్య‌ వివాదం కొలిక్కి వ‌స్తుందా?
State, Karimnagar

Hyderabad : పొన్నం ప్రభాకర్ vs అడ్లూరి లక్ష్మణ్ మ‌ధ్య‌ వివాదం కొలిక్కి వ‌స్తుందా?

Hyderabad : తెలంగాణ కాంగ్రెస్‌లో ఇద్ద‌రు మంత్రుల మ‌ధ్య వివాదం తార‌స్థాయికి చేరింది. జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడిన క్ర‌మంలోనే మంత్రులు పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar), అల్లూరి లక్ష్మణ్ (Adluri Laxman) మాట‌ల యుద్ధం ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది అయితే వివాదాన్ని త్వరగా పరిష్కరించాలని.. లేని పక్షంలో ఉప ఎన్నిక‌లు, స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ వేళ‌ పార్టీకి ఇబ్బందిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకునే ప్ర‌మాద‌ముంద‌ని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ సూచించిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో బుధ‌వారం Hyderabad నార్సింగి (Narsingi)లోని ఆయన నివాసంలో స‌మావేశం ఏర్పాటు చేసి మంత్రులు అడ్లూరితో పాటు పొన్నంను ఆహ్వానించారు. మరోవైపు పొన్నం తనకు క్షమాపణ చెప్పాల్సిందేనని మంత్రి అడ్లూరి పట్టుబడుతుండగా.. తాను ఆ మాటలను అడ్లూరిని అనలేదని పొన్నం చెబుతున్నారు. మ‌రోవైపు ఏఐసీసీ ఇంచార్...
Telangana | ఇక సర్కారు చేతుల్లోకి సెల్‌ఫోన్ సీక్రెట్స్‌
Technology

Telangana | ఇక సర్కారు చేతుల్లోకి సెల్‌ఫోన్ సీక్రెట్స్‌

Israeli Hacking software : తెలంగాణ ప్రభుత్వం (Telangana Governament) తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం పెద్ద చర్చకు దారి తీసింది. సైబర్ నేరాల దర్యాప్తుల‌ను వేగ‌వంతం చేయల‌నే ఉద్దేశంతో ఇజ్రాయెలీ కంపెనీ వ‌ద్ద ఓ సాఫ్ట్‌వేర్ కొనుగోలుకు స‌ర్కారు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సాఫ్ట్‌వేర్ మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటి పరికరాల్లోకి చొర‌బ‌డి హ్యాక్ చేయగలదు. త‌ద్వారా నేరాల‌కు సంబంధించి పోలీసులు (police department) ఆధారాల‌ను త్వ‌రిత‌గ‌తిన తెలుసుకునేందుకు సుల‌భ‌త‌రం అవుతుంది. అయితే.. ప్ర‌భుత్వం తీసుకున్న ఈ నిర్ణ‌యం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ముఖ్యంగా రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇది క‌ల‌క‌లం రేపుతోంది. ఇది నేరాలు జ‌రిగిన‌ప్పుడే మాత్ర‌మే ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉప‌యోగిస్తామ‌ని ప్ర‌భుత్వం చెబుతున్నాదీనిని దుర్వినియోగం చేసే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని విప‌క్షాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఓటర్ డేటా దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు వ‌స్...
IAS transfers | సీనియ‌ర్ ఐఏఎస్ అధికారులకు స్థాన‌చ‌ల‌నం
State

IAS transfers | సీనియ‌ర్ ఐఏఎస్ అధికారులకు స్థాన‌చ‌ల‌నం

IAS transfers : తెలంగాణ (Telangana) ప్రభుత్వంలో ముఖ్యమైన పరిపాలనా విభాగాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ప‌లువురు సీనియ‌ర్ ఐఏఎస్ అధికారుల‌కు ప్ర‌భుత్వం (State Government) స్థానచ‌ల‌నం క‌ల్పించింది. ముఖ్యంగా సిరిసిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝా హైకోర్టు (High Court) ఆదేశాలను పక్కనపెట్టిన కారణంగా తీవ్ర విమర్శలకు గురై ప్ర‌స్తుత బాధ్య‌తను కోల్పోయారు. ఆయ‌న్ను ట్రాన్స్‌పోర్టు, రోడ్ అండ్ బిల్డింగ్ శాఖ (Transport, Roads and Building department)కు ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది. ఇదే క్ర‌మంలో అనేకమంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు కూడా స్థానచల‌నం క‌ల్పించిన సర్కారు కొత్త బాధ్యతలను అప్ప‌గించింది. ఈమేర‌కు ఇవాళ ఉత్త‌ర్వులు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల‌ను ధిక్క‌రించార‌ని… సందీప్ కుమార్ ఝా (Sandeep Kumar Jha) సిరిసిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న సమయంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఆయన...
మ‌ద్యం షాపుల‌కు ద‌ర‌ఖాస్తు ఎలా? – liquor policy 2025 :
State

మ‌ద్యం షాపుల‌కు ద‌ర‌ఖాస్తు ఎలా? – liquor policy 2025 :

Telangana new liquor policy 2025 : తెలంగాణ ప్రభుత్వం ప్ర‌తి రెండేళ్ల‌కోసారి మద్యం దుకాణాల లైసెన్స్‌లను పునరుద్ధరిస్తూ కొత్త పాలసీని అమలు చేస్తోంది. 2025-2027 కాలానికి కొత్త మద్యం రీటైల్ పాలసీని ప్ర‌క‌టించింది. దీని ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా మద్యం అమ్మకాలకు సంబంధించిన దుకాణాల అనుమతులు, లైసెన్స్‌లు, రిజర్వేషన్లు, టెండర్ ప్ర‌క్రియ త‌దిత‌న‌న‌ అంశాలపై సమగ్ర మార్గదర్శకాలు జారీ చేసింది. మద్యం పాలసీ ముఖ్యోద్దేశం ఏమిటి? మద్యం పాలసీ తెలంగాణ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన ఆదాయ వనరుల్లో ఒకటి. ప్రతి సంవత్సరం మద్యం విక్రయం ద్వారా ప్రభుత్వం రూ. 40,000 కోట్లకు పైగా ఆదాయం పొందుతోంది. ఒక్క కొత్త లైసెన్స్‌లు, రిన్యువల్స్ ద్వారా సుమారు రూ.6,000 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే.. రాష్ట్రానికి ఆదాయం పెంచడం మాత్రమే కాకుండా విక్ర‌యాల్లో పారదర్శకతను తీసుకురావడమే మ‌ద్యం ...
error: Content is protected !!