Sarkar Live

Author: Maulika

Urea Shortage | తెలంగాణలో యూరియా కొర‌త‌పై కేంద్రం క్లారిటీ
State, Hyderabad

Urea Shortage | తెలంగాణలో యూరియా కొర‌త‌పై కేంద్రం క్లారిటీ

Availability of urea : ఖరీఫ్ సీజ‌న్-2025లో తెలంగాణ‌ (Telangana)కు యూరియాను రైతుల అవ‌స‌రాల‌కు అద‌నంగానే స‌ర‌ఫ‌రా చేశామ‌ని కేంద్రం ప్ర‌క‌టించింది. యూరియా కొర‌త ఉండొచ్చ‌ని రైతులు ఆందోళ‌న చెందుతున్న నేప‌థ్యంలో ఈ ప్ర‌క‌ట‌న చేసింది. తెలంగాణ‌లో యూరియా కొర‌త లేకుండా ప‌టిష్ఠ చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని కేంద్ర ర‌సాయ‌న ఎరువుల శాఖ స‌హాయ మంత్రి అనుప్రియ పటేల్ (Minister of State for Fertilisers Anupriya Patel) తెలిపారు. ఈ రోజు లోక్‌స‌భలో కాంగ్రెస్ ఎంపీ మ‌ల్లు ర‌వి (MP Mallu Ravi) అడిగిన ప్ర‌శ్న‌కు ఆమె ఈ మేర‌కు స‌మాధానం ఇచ్చారు. యూరియా కొర‌త‌పై క్లారిటీ ఖరీఫ్ సీజన్ (2025 Kharif season) సందర్భంగా తెలంగాణ రైతులకు అత్యంత కీలకమైన యూరియా ఎరువు (Fertiliser) సరఫరా గురించి కేంద్ర ప్రభుత్వం ఆశాజనకమైన సమాచారం ప్రకటించింది. యూరియా కొరత ఉండొచ్చని రైతులు అనుమానపడుతున్న సమయంలో కేంద్ర సహాయ మంత్రి అనుప్రియా పటేల్ ఇచ్చిన...
Ayyappa Devotees | శంషాబాద్ RGIAలో అయ్యప్ప భక్తుల ఆందోళన
State, Hyderabad

Ayyappa Devotees | శంషాబాద్ RGIAలో అయ్యప్ప భక్తుల ఆందోళన

ఇండిగో కోచిన్ విమానం రద్దుపై తీవ్ర అసంతృప్తి.. నినాదాలతో మార్మోగిన ఎయిర్‌పోర్టు Ayyappa Devotees Protest : శ‌బ‌రిమ‌ల యాత్ర‌కు బ‌య‌ల్దేరిన అయ్య‌ప్ప భ‌క్తులు (Ayyappa Devotees) హైద‌రాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం (RGIA) వ‌ద్ద ఈ రోజు ఆందోళన‌ (Protest) కు దిగారు. కోచిన్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానం ర‌ద్దు కావ‌డంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. షెడ్యూల్ ప్ర‌కారం గురువారం సాయంత్రమే బ‌య‌ల్దేరాల్సిన విమానం ర‌ద్దు అయ్యింది. దీంతో అయ్య‌ప్ప భ‌క్తులు రాత్రంతా ఎయిర్‌పోర్టులోనే వేచి ఉన్నారు. స్ప‌ష్ట‌త ఇవ్వ‌ని అధికారులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు కూడా విమానం బ‌య‌ల్దేర‌క‌పోవ‌డం అయ్య‌ప్ప (ayyappa) భ‌క్తుల అస‌హ‌నానికి కార‌ణ‌మైంది. విమానం ఎప్పుడు టేకాఫ్ అవుతుందో ఎయిర్‌పోర్టు అధికారులు క్లారిటీ ఇవ్వ‌కపోవ‌డంతో నిర‌స‌న‌కు దిగారు. మ‌క‌ర జ్యోతి స‌మ‌యంలో శ‌బ‌రిమ‌లల...
మేడారంలో భ‌క్తుల సందడి – మ‌హాజార‌త‌కు ముందుగానే పెరుగుతున్న ర‌ద్దీ – Medaram Jathara 2025
State, warangal

మేడారంలో భ‌క్తుల సందడి – మ‌హాజార‌త‌కు ముందుగానే పెరుగుతున్న ర‌ద్దీ – Medaram Jathara 2025

Medaram Jathara 2025 : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రాముఖ్యత పొందిన సమ్మక్క–సారలమ్మల మహా జాతర (Sammakka Saralamma Jathara) జ‌న‌వ‌రి 28 నుంచి ప్రారంభం కానుంది. నాలుగు రోజుల‌పాటు కొన‌సాగ‌నుంది. ములుగు జిల్లా తాడ్వాయి మండ‌లం మేడారంలో అత్యంత వైభ‌వంగా జ‌రిగే ఈ మ‌హోత్స‌వానికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో ఏర్పాట్లు (Medaram Jathara arrangements) ముమ్మ‌రంగా సాగుతున్నాయి. భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ప్ర‌భుత్వం మెరుగైన సౌక‌ర్యాలు కల్పిస్తోంది. అధికారుల‌ను ఉరుకులు ప‌రుగులు పెట్టిస్తుండ‌గా ఆయా శాఖ‌ల ఆధ్వ‌ర్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రాతి కట్ట‌డాల‌తో దేవ‌స్థానం పున‌రుద్ధ‌ర‌ణ‌ మ‌రోవైపు మేడారం దేవ‌స్థానం పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ఇప్ప‌టికే శ్రీ‌కారం చుట్టింది. వంద‌లాది ఏళ్ల‌యినా చెక్కుచెద‌ర‌కుండా రాతి క‌ట్ట‌డాల‌తో నిర్మాణం చేప‌ట్టేందుకు మాస్ట‌ర్‌ప్లాన్‌ను రూపొం...
HILT Policy లీకేజ్ క‌ల‌క‌లం – విజిలెన్స్ దర్యాప్తు వేగవంతం
State, Hyderabad

HILT Policy లీకేజ్ క‌ల‌క‌లం – విజిలెన్స్ దర్యాప్తు వేగవంతం

HILT Policy Leak : తెలంగాణ (Telangana)లో హిల్ట్ పాల‌సీ లీకేజ్ వ్య‌వ‌హారం తీవ్ర క‌ల‌క‌లం సృష్టిస్తోంది. ప‌రిపాల‌న ప‌రంగానే కాకుండా రాజ‌కీయంగా ఇది పెద్ద దుమారం రేపింది. ప్ర‌భుత్వానికి ఎంతో ప్రాముఖ్యం క‌లిగిన ఈ పాల‌సీ ప‌త్రాన్ని (Draft Document) లీక్ చేసిందెవ‌రు.. దీని వెనుక ఉన్న వారెవ‌వ‌రు? అనే విష‌యంపై విజిలెన్స్ విభాగం విచార‌ణ (Vigilance Investigation) చేప‌ట్టింది. ఈ లీకేజ్‌ వ్య‌వ‌హారాన్ని సీఎం రేవంత్‌రెడ్డి సీరియ‌స్‌గా తీసుకున్నారు. దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ‌కు ఆయ‌న ఆదేశాలు జారీ చేశార‌ని తెలుస్తోంది. హిల్ట్ పాలసీ (HILT Policy) అంటే ఏమిటి? హిల్ట్ పాలసీ (HILT Policy) అంటే హ‌య్య‌ర్ ఇంపాక్ట్ లాంగ్ ట‌ర్మ్ పాల‌సీ (Higher Impact Long-Term Policy) అని అర్థం. తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) చేప‌ట్టాల్సిన అభివృద్ధికి సంబంధించిన స‌మ‌గ్ర విధానం ఇది. 10–15 సంవత్సరాల దీర్ఘ‌కాలిక ప్రణాళికను ...
కరీంనగర్‌లో దారుణం: రూ. 4 కోట్ల ఇన్సూరెన్స్ కోసం సొంత అన్నను చంపిన తమ్ముడు – Planned killing
Crime

కరీంనగర్‌లో దారుణం: రూ. 4 కోట్ల ఇన్సూరెన్స్ కోసం సొంత అన్నను చంపిన తమ్ముడు – Planned killing

Karimnagar Murder Planned killing : అప్పులు తీర్చుకోవడానికి ఓ త‌మ్ముడు దుర్మార్గాన్ని ఎంచుకున్నాడు. రూ. 4 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం సొంత అన్న‌(Elder Brother)నే పొట్ట‌న పెట్టుకున్నాడు. మాన‌సిక వైక‌ల్యం (Mentally Challenged)తో ఉన్నాడనే క‌న‌క‌రం కూడా లేకుండా ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం (planned killing) మ‌రో ఇద్ద‌రితో క‌లిసి హ‌త్య‌ చేశాడు. క‌రీంన‌గ‌ర్ జిల్లా (Karimnagar district) రామ‌డుగు మండ‌లంలో ఈ దారుణం చోటుచేసుకుంది. వ్యాపార నష్టాలు.. పెరిగిన అప్పులు నిందితుడు మామిడి నరేష్ మూడేళ్ల క్రితం రెండు టిప్పర్లు కొనుగోలు చేసి అద్దెకు నడుపుతున్నాడు. ఈ క్ర‌మంలో వ్యాపారంలో వ‌రుస న‌ష్టాలు వ‌చ్చాయి. దీంతో పీక‌ల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. ఒక‌వైపు వ్యాపారం స‌రిగా న‌డ‌వ‌క‌పోవ‌డం, మ‌రోవైపు అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేయ‌డంతో న‌రేష్ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు.అప్పులు ఎలా తీర్చాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్...
error: Content is protected !!