Sarkar Live

Author: Maulika

Young India Residential Schools | సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా స్కూల్స్.. ఇక  క‌స‌రత్తు షురూ..
career

Young India Residential Schools | సకల సౌకర్యాలతో యంగ్ ఇండియా స్కూల్స్.. ఇక క‌స‌రత్తు షురూ..

Young India Residential Schools | తెలంగాణ‌లో యంగ్ ఇండియా రెసిడెన్సియ‌ల్ స్కూల్స్ ఏర్ప‌డ‌నున్నాయి. ఇందుకు ప్ర‌భుత్వం క‌స‌రత్తును ప్రారంభించింది. ఈ పాఠశాలల నిర్మాణానికి సుమారు రూ.5 వేల‌ కోట్లను స‌ర్కార్ ఇప్ప‌టికే కేటాయించింది. మొత్తం 100 అసెంబ్లీ నియోజ‌క‌ర్గాల్లో ఒక్కొక్క‌టి చొప్పున ఈ యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్ స్కూల్స్ (Young India Residential Schools) ఏర్పాటవుతున్నాయి. ఒక్కోదానికి 20-25 ఎక‌రాల భూమి అవ‌స‌రం ఉంటుంది. ఈ నేప‌థ్యంలో ఈ స్కూల్స్ నిర్మాణానికి భూ సేక‌ర‌ణ‌ను వేగ‌వంతంగా పూర్తి చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Chief Minister A Revanth Reddy) ఆదేశించారు. శుక్రవారం జరిగిన విద్యా సమీక్ష సమావేశంలో ప‌లు అంశాల‌పై ఆయ‌న స‌మీక్షించారు. Young India Residential Schools లో ఎలాంటి సౌక‌ర్యాలంటే.. యంగ్ ఇండియా రెసిడెన్షియ‌ల్ స్కూల్స్‌లో 4 నుంచి 12వ తరగతి వరకు విద్యాభ్యాస...
Waqf Amendment Bill | రాజ్య‌స‌భలో వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లు.. తీవ్ర వాగ్వాదం
National

Waqf Amendment Bill | రాజ్య‌స‌భలో వ‌క్ఫ్ స‌వ‌ర‌ణ బిల్లు.. తీవ్ర వాగ్వాదం

Waqf Amendment Bill : వ‌క్ఫ్‌ సవరణ బిల్లును రాజ్య‌స‌భ‌లో ఈ రోజు ప్ర‌వేశ‌పెట్టారు. సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) నివేదికను స‌మ‌ర్పించ‌గా సభ (Rajya Sabha)లో తీవ్ర గందరగోళం నెలకొంది. తాము క‌మిటీ ఎదుట వ్య‌క్త‌ప‌రిచిన అభ్యంత‌రాల‌ను జేపీసీ నివేదిక నుంచి తొల‌గించార‌ని ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ స‌భ్యులు ఆరోపించారు. ఇది ప్ర‌జాస్వామ్య విలువ‌ల‌కు విరుద్ధ‌మ‌ని కాంగ్రెస్ మండిప‌డింది. దీన్ని పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రి కిర‌ణ్ రిజిజు (Kiren Rijiju) ఖండించారు. జేపీసీ (joint committee of Parliament) నివేదిక నుంచి ఏ భాగం కూడా తొల‌గించ‌లేద‌ని, ప్ర‌తిప‌క్షాలు అన‌వ‌స‌రంగా స‌మ‌స్య‌ల‌ను సృష్టిస్తున్నార‌ని అన్నారు. ఇరుప‌క్షాల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం ప్ర‌తిప‌క్ష నేత‌ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే (Mallikarjun Kharge) రాజ్య‌స‌భ‌లో మాట్లాడుతూ వక్ఫ్ బిల్లుపై జేపీసీ నివేదికలో అనేక మంది సభ్యులు తమ అభ్యంత‌రాల‌ను వ్య‌క్...
New Ration Card Applications : రేష‌న్‌కార్డు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ షురూ.. ఆన్‌లైన్‌లో స్వీక‌ర‌ణ‌
State

New Ration Card Applications : రేష‌న్‌కార్డు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ షురూ.. ఆన్‌లైన్‌లో స్వీక‌ర‌ణ‌

New Ration Card Applications : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొత్త రేషన్ కార్డుల (Food Security Cards) కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. మీసేవ పోర్టల్ (Meeseva Portal) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నేప‌థ్యంలో మీ సేవ కేంద్రాల వ‌ద్ద జ‌నం బారులు తీరుతున్నారు. అయితే.. తొలి రోజే కొన్ని అవాంత‌రాలు ఎదుర‌వుతున్నాయి. స‌ర్వ‌ర్ డౌన్ లాంటి స‌మస్య‌లు కార‌ణంగా రేష‌న్‌కార్డుల ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డంలో జాప్యం అవుతోంది. దీంతో ద‌ర‌ఖాస్తుదారులు గంట‌ల కొద్దీ క్యూలో వేచి చూడాల్సి వ‌స్తోంది. New Ration Card Applications ప్రక్రియ ఇలా.. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు (New Ration Card Applications ) చేసుకునే విధానం ఎంతో సులభం. తెలంగాణ (Telangana) ప్రభుత్వం అందించిన మార్గదర్శకాల ప్రకారం మీసేవ కేంద్రాల ( MeeSeva centers) ద్వారా లేదా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా అర్హత కలిగి...
High-speed trains | హైదరాబాద్‌కు హైస్పీడ్ రైళ్లు.. విమానానికి సమానమైన వేగం
State, Trending

High-speed trains | హైదరాబాద్‌కు హైస్పీడ్ రైళ్లు.. విమానానికి సమానమైన వేగం

Indian Railways News | హైద‌రాబాద్‌కు రెండు హైస్పీడ్ రైళ్లు ( High-speed trains) త్వ‌ర‌లోనే అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్- బెంగళూరు, హైద‌రాబాద్‌-చెన్నై మ‌ధ్య ఇవి న‌డ‌వ‌నున్నాయి. విమానానికి (flight) స‌మానంగా వీటి వేగం ఉండ‌నుంది. కేంద్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఈ హైస్పీడ్ రైలు కారిడార్ ( High-speed rail corridor) ప్రాజెక్ట్ విజయవంతమైతే హైద‌రాబాద్‌-బెంగ‌ళూరుకు కేవ‌లం 2 గంట‌లు, హైద‌రాబాద్-చెన్నైకు 2 గంట‌ల 20 నిమిషాల్లో ప్ర‌యాణాన్ని పూర్తి చేసుకోవ‌చ్చు. జపాన్ షికాన్సెన్ బుల్లెట్ ట్రైన్ టెక్నాలజీ ఆధారంగా ఈ హైస్పీడ్ రైళ్ల‌ను రూపొందిస్తున్నారు. రిస్క్ లేని High-speed trains ప్ర‌యాణం ప్రస్తుతం హైదరాబాద్ నుంచి బెంగళూరు (Hyderabad to Bengaluru), హైద‌రాబాద్ నుంచి చెన్నైరైలు ప్ర‌యాణానికి 10-15 గంటల సమయం పడుతుంది. కానీ ఈ ప్రతిపాదిత హైస్పీడ్ రైళ్ల‌ ద్వారా ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. విమాన ప్ర...
Chinese EV cars | ఎల‌క్ట్రిక్ కారు ద్వారా చైనాకు డేటా లీక్‌.. నిపుణుల ఆందోళ‌న‌
World

Chinese EV cars | ఎల‌క్ట్రిక్ కారు ద్వారా చైనాకు డేటా లీక్‌.. నిపుణుల ఆందోళ‌న‌

Chinese EV cars : చైనాకు చెందిన BYD కంపెనీ ఇటీవల దక్షిణ కొరియా ( South Korea) ప్యాసింజర్ ఎలక్ట్రిక్ వాహ‌నాన్ని Passenger electric vehicle (EV) మార్కెట్లోకి ప్ర‌వేశ‌పెట్టింది. ఈ కారు ద్వారా చైనాకు వ్యక్తిగత డేటా లీక్ అయ్యే ప్రమాదం ఉంద‌ని పారిశ్రామిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చైనాకు డ్రైవ‌ర్ డేటా బ‌దిలీ గత నెలలో BYD అధికారికంగా దక్షిణ కొరియా ప్యాసింజర్ వాహన మార్కెట్లోకి ప్రవేశించిన తర్వాత వ్యక్తిగత డేటా చైనాకు లీక్ అయ్యే భద్రతా ప్రమాదాలు వెలుగులోకి వచ్చాయి. BYD ప్రారంభించిన మొదటి మోడల్ Atto 3 కనెక్టెడ్ కార్ ఫీచర్లు క‌లిగి ఉంది. వీటి ద్వారా సున్నితమైన డ్రైవర్ డేటా చైనాకు బదిలీ అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. సూన్‌చున్‌హ్యాంగ్ విశ్వవిద్యాలయం సైబర్‌సెక్యూరిటీ ప్రొఫెసర్ ఎమిరిటస్ యోమ్ హియుంగ్-ఇయోల్ మాట్లాడుతూ BYD ఏ రకమైన డేటాను సేకరిస్తుంది.. ఎలా ప్రాసెస్ చేస్తుంది? అనే ...
error: Content is protected !!