Sarkar Live

Author: Maulika

Poisonous Conspiracy | స్కూల్ పిల్ల‌లపై విష ప్ర‌యోగం..
Crime

Poisonous Conspiracy | స్కూల్ పిల్ల‌లపై విష ప్ర‌యోగం..

Poisonous Conspiracy : ఆదిలాబాద్ జిల్లా (Adilabad district) ఇచ్చోడ మండలం ధరంపూరి (Dharampuri) గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (government primary school)లో దారుణం చోటుచేసుకుంది. చిన్నారుల ప్రాణాలు తీసుకొనే కుట్ర (Poisonous Conspiracy) జ‌రిగింది. దాదాపు 30 మంది విద్యార్థుల (Thirty children) ప్రాణాలు తీసేలా పథకం రచించిన కొందరు దుర్మార్గులు పాఠశాల నీటి ట్యాంకు (drinking water tank)లో పురుగుల మందు (pesticide) కలిపారు. అంతే కాకుండా.. మధ్యాహ్న భోజనం వండే పాత్రలపైనా ఆ విషపదార్థాన్ని చల్లి పెట్టారు. విద్యార్థులకు ఏమీ తెలియకుండా వారి భోజనంలోనే విషం ఇచ్చే ప్రయత్నం చేసిన ఈ కుట్ర పాఠశాల సిబ్బంది అప్రమత్తత వల్ల భ‌గ్న‌మైంది. వంట పాత్రలను శుభ్రం చేస్తుండగా నీళ్లలో నుంచి వాసన రావడం, నురగలు రావడం గమనించి వెంటనే పైఅధికారులకు సమాచారం అందించారు. సెల‌వుల్లో దారుణం శని, ఆది, సోమవారాల్లో వరుసగా మూడు రో...
Kancha gachibowli issue | కంచ గచ్చిబౌలి ఘ‌ట‌న‌పై సుప్రీం సీరియ‌స్
State

Kancha gachibowli issue | కంచ గచ్చిబౌలి ఘ‌ట‌న‌పై సుప్రీం సీరియ‌స్

Kancha Gachibowli issue : హైదరాబాద్ నగరంలోని కంచ గచ్చిబౌలి (Kancha Gachibowli)లో భారీ స్థాయిలో చెట్లు నరికివేత‌పై సుప్రీం కోర్టు (Supreme Court) తీవ్రంగా స్పందించింది. చెట్ల‌ను ఎందుకు న‌ర‌కాల్సి (tree felling) వ‌చ్చింద‌ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంపై అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. చెట్లు నరికిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామ‌ని తేల్చి చెప్పింది. ఎవ‌రిని అడిగి అడ‌విని న‌రిశారు? కంచ గచ్చిబౌలి భూ వివాదం కేసును సుప్రీం కోర్టు సుమోటో (Suo Motu)గా తీసుకుంది. ప్రధాన న్యాయమూర్తుల బృందం అయిన జస్టిస్ బి.ఆర్. గవాయ్ (Justice B.R. Gavai), జస్టిస్ ఎ.జి. మసీహ్ (Justice A.G. Masih) ఈ కేసు విచారణ చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వ తరపున తమిళనాడుకు చెందిన సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ మను సింగ్‌వి (Abhishek Manu Singhvi) వాదించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కంచ గ‌చ్చిబౌలి భూమిలో అభివృద్ధి ప‌నుల‌ను తాత్కాలికంగా ...
Student visa | అమెరికాలో వీసాల రద్దు… విదేశీ విద్యార్థులకు గ‌డ్డుకాలం
Career

Student visa | అమెరికాలో వీసాల రద్దు… విదేశీ విద్యార్థులకు గ‌డ్డుకాలం

Student visa : అమెరికా (US)లో చదువుతున్న విదేశీ విద్యార్థుల (international students)కు గ‌డ్డుకాలం మొదలైంది. చిన్న చిన్నట్రాఫిక్ ఉల్లంఘనలు (traffic violations) వంటి కారణాలతో విద్యా వీసా (Student visa)లను అక్కడి అధికారులు రద్దు చేస్తుండటం కలకలం రేపుతోంది. ముఖ్యంగా భారతీయ విద్యార్థుల (Indian students)పై ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏం జరుగుతోంది అసలు? ఇటీవల అమెరికాలో ఉన్న వందలాది విదేశీ విద్యార్థుల (international students)కు వారి విద్యాసంస్థల నుంచి (Designated School Officials - DSOs) ఒక షాక్ ఇచ్చే ఈ-మెయిల్స్ వచ్చాయి. అందులో వారి F-1 విద్యార్థి వీసా రద్దు అయిందని, వారు తక్షణమే దేశాన్ని విడిచి వెళ్లాల‌ని ఆదేశించారు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం (లేన్ మార్పు నిబంధనలు పాటించకపోవడం), మద్యం మత్తులో డ్రైవింగ్ లాంటి చిన్న చిన్న కార‌ణాలను చూపారు. ఈ నేరాలన్నీ విద్యార్థులు గతంలోనే చట్టపరంగా పరిష్క...
Stock market | వణికించిన ట్రేడ్ వార్.. భారత స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం
Business

Stock market | వణికించిన ట్రేడ్ వార్.. భారత స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం

Stock market : వాణిజ్య యుద్ధ భయాలతో ప్రపంచ మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. దీనికి ప్రభావంగా భారత స్టాక్ మార్కెట్ (Stock market) కూడా సోమవారం ఒక్కరోజే చరిత్రలోనే అరుదైన స్థాయిలో పడిపోయింది. ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ (BSE) సెన్సెక్స్ (Sensex), నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) నిఫ్టీ (Nifty).. రెండూ 5 శాతం కంటే ఎక్కువ పతనమయ్యాయి. చైనాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump’s tariff)టారిఫ్‌లు పెంచిన విషయానికి ప్రతిగా చైనా కూడా రివెంజ్ టారిఫ్‌లు విధించడంతో ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారుల్లో భయం చెలరేగింది. ఒకరోజే 3,939 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ BSE సెన్సెక్స్ 30 షేర్ల సూచీ సోమవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే 3,939 పాయింట్లు (-5.22%) పడిపోయి 71,425.01 వద్దకు చేరింది. అదే సమయంలో NSE నిఫ్టీ 1,160 పాయింట్లు (-5.06%) పడిపోయి 21,743.65కి చేరింది. మధ్యాహ్నం వర...
Equivalence certificate | ఇక విదేశీ చదువులకూ దేశీయ స‌ర్టిఫికెట్‌..
career

Equivalence certificate | ఇక విదేశీ చదువులకూ దేశీయ స‌ర్టిఫికెట్‌..

Equivalence certificate : విదేశాల్లో చదివిన (foreign qualifications) విద్యార్థులు తిరిగి భారత్‌కు వచ్చి ఇక్కడ ఉన్నత విద్య కొనసాగించాలనుకున్నా లేదా ప్రభుత్వ/ప్రైవేట్ ఉద్యోగాల కోసం అప్లై చేయాలనుకున్నా పెద్ద స‌మ‌స్యే. విదేశాల్లో వారు పొందిన డిగ్రీ (foreign degrees)కి భార‌త‌దేశంలో గుర్తింపు ఉండ‌దు. దీంతో యువ‌త అనేక అవ‌కాశాల‌ను కోల్పోవాల్సి వ‌స్తుంది. ఎంతో వ్య‌య ప్రయాస‌ల‌కోర్చినా భార‌త్‌లో ఆ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు చెల్ల‌వు. ఈ స‌మ‌స్య‌ను పరిష్కరించేందుకు యూజీసీ (University Grants Commission) ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా విదేశీ డిగ్రీలను ప‌రిశీలించి, అవి స‌రైనవి అని తేలితే వాటికి స‌త్స‌మాన స‌ర్టిఫికెట్‌ (Equivalence Certificate) జారీ చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ విధానం ఎందుకు తీసుకొచ్చారు? చాలా మంది భారతీయులు విదేశాల్లో (foreign educational institutions) చదువుకొని తిరిగి భార‌త...
error: Content is protected !!