Sarkar Live

Author: Maulika

Falcon Scam | హైదరాబాద్ హాకర్ 800A జెట్ స్వాధీనం చేసుకున్న ఈడీ
Crime

Falcon Scam | హైదరాబాద్ హాకర్ 800A జెట్ స్వాధీనం చేసుకున్న ఈడీ

Falcon Scam : ఫాల్క‌న్ స్కాం కేసు కీల‌క మ‌లుపు తిరిగింది. నిందితుడు ఉప‌యోగించిన హాక‌ర్ 800A జెట్ (N935H) జెట్ విమానాన్ని ఎన్‌ఫోర్‌మెంట్ డైరెక్ట‌రేట్ (Enforcement Directorate (ED) హైదరాబాద్ శాఖ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Rajiv Gandhi International Airport (RGIA)లో స్వాధీనం చేసుకుంది. ఫాల్కన్ స్కాం ప్రధాన నిందితుడు అమర్‍దీప్ కుమార్ ఈ జెట్‌ను రూ. 850 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. Falcon Scam ఎలా జ‌రిగింది? గత నెలలో ఫాల్క‌న్ కుంభ‌కోణం వెలుగులోకి వ‌చ్చింది. దీనిపై Enforcement Directorate (ED) దర్యాప్తును ప్రారంభించింది. సైబరాబాద్ పోలీసులు ఈ కేసును ముందుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. అధిక లాభాలు ఇస్తామంటూ పెట్టుబ‌డిదారుల నుంచి ఫాల్కన్ గ్రూప్ సంస్థ భారీగా నిధులు వ‌సూలు చేసి మోసం చేసిందనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పెట్టుబడి పేరుతో మొత్తం రూ. 1,700 కోట...
Ram Gopal Varma | ఆర్జీవీకి నాన్ బెయిల‌బుల్ వారెంట్.. ఏ కేసులో అంటే…
Cinema

Ram Gopal Varma | ఆర్జీవీకి నాన్ బెయిల‌బుల్ వారెంట్.. ఏ కేసులో అంటే…

Ram Gopal Varma : ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)కు ముంబై సెషన్స్ కోర్టు నాన్ బెయిల‌బుల్ వారెంట్ (Non-bailable warrant-NBW) జారీ చేసింది. చెక్ బౌన్స్ కేసు (cheque bounce case)లో కోర్టు విధించిన జైలు శిక్షను నిలిపివేయాలని ఆయ‌న అభ్య‌ర్థించ‌గా న్యాయ‌స్థానం దానిని తిరస్కరించింది. Ram Gopal Varma కేసు నేపథ్యం ఇదే.. రామ్ గోపాల్ వర్మకు చెందిన సంస్థపై 2018లో ఓ కంపెనీ చెక్ బౌన్స్ కేసు ((cheque bounce case) దాఖలు చేసింది. ఈ కంపెనీ హార్డ్ డిస్క్‌ల సరఫరా వ్యాపారంలో ఉంది. 2018 ఫిబ్రవరి, మార్చి మధ్య వర్మకు చెందిన సంస్థ హార్డ్ డిస్క్‌లను కొనుగోలు చేయ‌గా అందుకు సంబంధించి మొత్తం రూ.2,38,220 విలువైన ఇన్వాయిస్‌లను ఆ కంపెనీ విడుదల చేసింది. ఈ నేప‌థ్యంలో రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) సంస్థ 2018 జూన్ 1న రూ.2,38,220 విలువైన చెక్ జారీ చేసింది. అయితే, ఆ చెక్ బ్యాంక్‌లో జమ చేసేటప్ప...
Cyber Crime | ఎమ్మెల్యేపై సైబ‌ర్ ఎటాక్.. న్యూడ్ వీడియోతో బ్లాక్ మెయిల్‌
State

Cyber Crime | ఎమ్మెల్యేపై సైబ‌ర్ ఎటాక్.. న్యూడ్ వీడియోతో బ్లాక్ మెయిల్‌

Cyber Crime : సైబర్ నేరగాళ్లు (Cyber criminals) అమ‌యాకుల‌ను త‌మ ఉచ్చులో బిగించేందుకు ర‌క‌ర‌కాల ప‌ద్ధ‌తులు పాటిస్తున్నారు. అనేక మార్గాల ద్వారా మోసం (Cyber Crime) చేసి డ‌బ్బులు దండుకుంటున్నారు. సామాన్యుల‌నే కాకుండా ప్ర‌ముఖులు, ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌భుత్వ అధికారుల‌ను సైతం టార్గెట్ చేయ‌డం క‌ల‌వ‌ర పెడుతోంది. తాజాగా ఓ ఎమ్మెల్యేపై కూడా సైబ‌ర్ ఎటాక్ జ‌ర‌గ‌డం క‌ల‌క‌లం రేపింది. న్యూడ్ వీడియోలు పంపిన క్రిమిన‌ల్స్ ఆయ‌న్ను బెదిరించి (blackmail) డ‌బ్బులు దండుకోవ‌డానికి య‌త్నించారు. సైబ‌ర్ ఎటాక్ బారిన ప‌డ్డ ఎమ్మెల్యే ఎవ‌రు? తెలంగాణ (Telangana)లోని నల్లగొండ జిల్లా నక్రేకల్ (Nakrekal ) ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని (MLA Vemula Veeresham) టార్గెట్ చేశారు సైబర్ నేరగాళ్లు. ఆయన సెల్‌ఫోన్ నెంబర్‌ను తెలుసుకొని అశ్లీల వీడియో కాల్ చేశారు. ఒక వ్యక్తి నగ్నంగా కనిపించేలా చేసి కాల్ లిఫ్ట్ చేయగానే స్క్రీన్ రికార్డ...
Relief for Multiplexes | రాత్రి 11 దాటినా పిల్లలు సినిమాలు చూడొచ్చు.. ఆంక్ష‌ల‌కు బ్రేక్‌
Trending

Relief for Multiplexes | రాత్రి 11 దాటినా పిల్లలు సినిమాలు చూడొచ్చు.. ఆంక్ష‌ల‌కు బ్రేక్‌

Relief for Multiplexes : మల్టీప్లెక్స్ థియేట‌ర్ల యజమానులకు తెలంగాణ‌ హైకోర్టు (Telangana High Court) ఊర‌టనిచ్చింది. 16 ఏళ్ల లోపు పిల్ల‌లు రాత్రి 11 గంట‌ల త‌ర్వాత సినిమాల‌కు హాజ‌రు కావద్ద‌నే ఆంక్ష‌ల‌ను తాత్కాలిక (temporary relief ) నిలిపివేసింది. ఆంక్ష‌లు విధించే ముందు అన్నివ‌ర్గాల అభిప్రాయాల‌ను ప్ర‌భుత్వం ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సి ఉంద‌ని పేర్కొంది. థియేట‌ర్ య‌జ‌మానులు, పిల్ల‌ల త‌ల్లిదండ్రులు, బాల సంర‌క్ష సంస్థ‌లు, వైద్య నిపుణులను సంప్ర‌దించి మార్గ‌ద‌ర్శ‌కాల‌ను రూపొందించి తుది నిర్ణ‌యం తీసుకోవాల‌ని ఆదేశాలు జారీ చేసింది. అప్ప‌టి వ‌ర‌కు ఈ ఆంక్ష‌ల‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్న‌ట్టు న్యాయ‌స్థానం తెలిపింది. Multiplexes : యజమానుల ఆందోళన రాత్రి 11 గంట‌ల త‌ర్వాత 16 ఏ ళ్ల పిల్ల‌లు సినిమాల‌కు రావ‌ద్ద‌నే ఆంక్ష‌ల‌తో తాము తీవ్రంగా న‌ష్ట‌పోతున్నామ‌ని మల్టీప్లెక్సుల య‌జమానులు ఇటీవ‌ల హైకోర్టును ఆ...
Rajnath Singh | ‘సాఫ్ట్‌వేర్ ఆధారంగా యుద్ధాలు న‌డిచే కాల‌మిది..’
State

Rajnath Singh | ‘సాఫ్ట్‌వేర్ ఆధారంగా యుద్ధాలు న‌డిచే కాల‌మిది..’

Rajnath Singh : యుద్ధాలు ఆయుధాలతోనే కాకుండా సాఫ్ట్‌వేర్ ఆధారంగా న‌డుస్తున్న రోజులు వ‌చ్చేశాయ‌ని అన్నారు కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Union Defence Minister Rajnath). సాంకేతిక రంగంలో ప్ర‌పంచం పురోగ‌తి సాధిస్తోంద‌న్నారు. కాలానికి అనుగుణంగా సాంకేతిక రంగంలో యువ‌త ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని సూచించారు. ప్ర‌తికూల ప‌రిస్థితుల్లో బ‌లంగా, భ‌ద్రంగా ఉండాలంటే ఇది త‌ప్ప‌నిస‌రి అని అభిప్రాయ‌ప‌డ్డారు. భ‌విష్య‌త్ త‌రాల్లో పోటీత‌త్వం పెంచాలి : Rajnath Singh భారత జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా డీర్డీవో (DRDO), ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, క‌లాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ సంయుక్తంగా ఆధ్వ‌ర్యంలో హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ఈ రోజు (శుక్రవారం) జరిగిన ‘విజ్ఞాన్ వైభవ్’ 2025 (Vigyan Vaibhav - 2025) సైన్స్ ఎక్స్‌పోకు రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. విద్య అ...
error: Content is protected !!