Sarkar Live

Author: Maulika

Stock Market Updates | భారతీయ స్టాక్ మార్కెట్‌లో భారీ నష్టాలు.. కార‌ణం ఇదే..
Business

Stock Market Updates | భారతీయ స్టాక్ మార్కెట్‌లో భారీ నష్టాలు.. కార‌ణం ఇదే..

Stock Market Updates : భారతీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు భారీ నష్టాలతో ప్రారంభ‌మైంది. ప్రపంచ మార్కెట్‌లో ప్రతికూల సంకేతాల కారణంగా ఇన్వెస్టర్లు అమ్మకాల వైపు మొగ్గుచూపారు. ముఖ్యంగా ఆటోమొబైల్ (auto), ఐటీ (IT), ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSU bank), లోహ పరిశ్రమల (metal sectors) స్టాకులు భారీగా నష్టపోయాయి. Stock Market Updates : షేర్ మార్కెట్‌ తాజా స్థితి ఏమిటి? ఉదయం 9:34 గంటల సమయానికి: సెన్సెక్స్ (Sensex): 840.82 పాయింట్లు (1.13%) తగ్గి 73,771.61 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty): 254.15 పాయింట్లు (1.13%) తగ్గి 22,290.90 వద్ద ఉంది. నిఫ్టీ బ్యాంక్ (Nifty Bank): 439.75 పాయింట్లు (0.90%) తగ్గి 48,304.05 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ మిడ్‌క్యాప్ (Nifty Bank) 100: 994.75 పాయింట్లు (0.12%) తగ్గి 48,142 వద్ద ఉంది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ (Nifty Smallcap) 100 : 320.25 పాయింట్లు (2.11%) తగ్గి 14...
life sciences economy | జీవ విజ్ఞాన ఆర్థిక కేంద్రంగా హైద‌రాబాద్‌.. భారీగా పెట్టుబడులు
State

life sciences economy | జీవ విజ్ఞాన ఆర్థిక కేంద్రంగా హైద‌రాబాద్‌.. భారీగా పెట్టుబడులు

life sciences economy : జీవ విజ్ఞాన రంగంలో హైద‌రాబాద్ న‌గ‌రం (Hyderabad) దేశంలోనే అగ్ర‌గామిగా ఎదుగుతోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న మ‌హ‌మ్మారుల‌కు వ్యాక్సిన్ అందించ‌డంలో కీల‌క‌పాత్ర పోషిస్తోంది. భార‌త‌దేశ వ్యాక్సిన్ రాజ‌ధానిగా హైద‌రాబాద్ పేరు తెచ్చుకొంది. life sciences economy : రూ. 15 వేల కోట్ల పెట్టుబ‌డులు జీవ విజ్ఞాన రంగంలో హైద‌రాబాద్ అగ్ర‌గామిగా నిల‌వ‌డం రాష్ట్ర (Telangana) అభివృద్ధికి దోహ‌దం చేసింద‌ని అన్నారు ఐటీ శాఖ మంత్రి డి.శ్రీ‌ధ‌ర్‌బాబు (IT minister D Sridhar Babu). త‌ద్వారా రూ. 15 వేల కోట్ల పెట్టుబ‌డుల (investments)ను రాష్ట్రం ఆక‌ర్షించింద‌ని తెలిపారు. హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన బ‌యో ఏసియా (BioAsia) స‌మ్మిట్‌లో ఆయ‌న మాట్లాడుతూ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఈ పెట్టుబ‌డులు రాష్ట్ర ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను మ‌రింత బ‌లోపేతం చేస్తాయ‌ని ఆయ‌న హ‌ర్షం వ్య‌క్తం చేశారు. దేశ‌ జీవ విజ్ఞాన ఆర్...
Revisions to Engineering syllabus | తెలంగాణలో ఇంజ‌నీరింగ్ విద్య‌లో సిల‌బ‌స్ మార్పు..
career

Revisions to Engineering syllabus | తెలంగాణలో ఇంజ‌నీరింగ్ విద్య‌లో సిల‌బ‌స్ మార్పు..

Revisions to Engineering syllabus : తెలంగాణ‌లో పారిశ్రామిక అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఇంజ‌నీరింగ్ విద్య ఉండాలంటోంది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE) . అందుకు సిల‌బ‌స్‌లో కీల‌క మార్పులు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటోంది. ఇంజనీరింగ్ విద్యార్థుల ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ఇది దోహ‌ప‌డుతుంద‌ని భావిస్తోంది. ప్రస్తుత పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఇంజ‌నీరింగ్ కోర్సును నవీకరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనల ప్రకారం కమిటీ సిఫార్సులు చేసింది. Engineering Education పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE) చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్ట రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ మార్కెట్ పోటీకి సిద్ధంగా ఉండేలా విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు సిలబస్‌లో మార్పులు అవసరమని తెలిపారు. ప్రత్యేకంగా నేటి డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషీన్ లెర్నింగ్ (ML), డేటా సైన్స...
Sensex and Nifty tumbled | సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనం.. కారణం ఇదే..
Business

Sensex and Nifty tumbled | సెన్సెక్స్, నిఫ్టీ భారీగా పతనం.. కారణం ఇదే..

Sensex and Nifty tumbled : భారతీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. ప్రధాన సూచీలు సెన్సెక్స్ (Sensex), నిఫ్టీ (Nifty) ఉదయం ప్రారంభంలోనే గణనీయంగా పడిపోయాయి. అమెరికా మార్కెట్లలో తీవ్రమైన పతనం, విదేశీ పెట్టుబడిదారుల (FIIs) భారీ విక్రయాలు, అలాగే అమెరికా ప్రభుత్వం విధించబోయే కొత్త టారిఫ్‌ల (US tariffs)పై ఆందోళనలు ఇందుకు ప్రధాన కారణాల‌ని తెలుస్తోంది. సెన్సెక్స్ 567 పాయింట్ల క్షీణత.. నిఫ్టీ 188 పాయింట్ల నష్టం బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (BSE) ప్రధాన సూచీ సెన్సెక్స్ 567.62 పాయింట్లు తగ్గి 74,743.44 వద్ద ట్రేడ్ అయింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) నిఫ్టీ 188.4 పాయింట్లు నష్టపోయి 22,607.50కి పడిపోయింది. Sensex and Nifty : న‌ష్టోయిందెవ‌రు.. లాభ‌ప‌డ్డ‌దెవ‌రు? సెన్సెక్స్‌లో ఉన్న ప్రధాన షేర్లలో HCL టెక్నాలజీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, జొమాటో, టెక్ మహీంద్రా, TCS, ICICI బ్యాంక్...
Rekha Gupta | ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ముందున్న సవాళ్లు ఏంటి?
National

Rekha Gupta | ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ముందున్న సవాళ్లు ఏంటి?

Rekha Gupta : ఢిల్లీ బీజేపీ తొలి ముఖ్య‌మంత్రిగా రేఖా గుప్తా ఈ రోజు ప్ర‌మాణ స్వీకారం చేశారు. చారిత్రిక రాంలీల మైదానం (Ramlila Ground) ఈ మ‌హోత్స‌వం జ‌రిగింది. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, బీజేపీ ఇత‌ర అగ్ర‌నేత‌లు, ఎన్డీయే ముఖ్య‌నేత‌ల స‌మ‌క్షంలో రేఖా గుప్తా (Rekha Gupta) ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఏన్డీయే ఏకైక సీఎం Rekha Gupta రేఖా గుప్తా ఢిల్లీలో నాలుగో మహిళా ముఖ్యమంత్రి. ఎన్డీయే కూట‌మిలో ముఖ్య‌మంత్రుల బృందం (NDA chief ministers)లో ఆమె ఏకైక సీఎం. 50 ఏళ్ల రేఖా గుప్తా షాలిమార్‌బాగ్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆమెతోపాటు పార్వేశ్ వర్మ, ఆశిష్ సూద్, మంజిందర్ సింగ్ సిర్సా, కపిల్ మిశ్రా, రవీందర్ ఇంద్రజ్ సింగ్, పంకజ్ సింగ్ కూడా లెఫ్టినెంట్ గవర్నర్ వి.కె. సక్సేనా చేత ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi)తో పాటు మహారాష్ట్ర ముఖ్యమ...
error: Content is protected !!