Sarkar Live

Author: Maulika

Andariki Illu Scheme | అందరికీ ఇల్లు.. మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసిన ఏపీ స‌ర్కార్‌
State

Andariki Illu Scheme | అందరికీ ఇల్లు.. మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసిన ఏపీ స‌ర్కార్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (Government of Andhra pradesh) అందరికీ ఇల్లు పథకం (Andariki Illu Scheme) అమలుకు సంబంధించి మార్గదర్శకాల (Guidelines )ను విడుదల చేసింది. రాష్ట్ర రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్పీ సిసోడియా ఈ రోజు (సోమవారం) ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఈ మార్గదర్శకాలను క‌చ్చితంగా అమ‌లు చేసి ఇల్లు లేని ప్ర‌తి ఒక్క‌రికీ ల‌బ్ధి చేకూరేలా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేశారు. Andariki Illu Scheme : నిలువ నీడ కల్పించేందుకు.. పేద కుటుంబాలకు గృహ సౌకర్యం అందించడ‌మే అంద‌రికీ ఇల్లు ప‌థ‌కం ముఖ్యోద్దేశం. సొంత భూమి లేక నిలువ నీడ‌లేని వారికి గృహ వస‌తిని క‌ల్పించేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌ల్లోకి తెచ్చింది. అర్హ‌త‌లు ఏముండాలంటే.. అంద‌రికీ ఇల్లు ప‌థ‌కం (Andariki Illu Scheme)లో భాగంగా పేద కుటుంబాలకు 3 సెంట్లు, ప‌ట్ట‌ణ ప్రాంతాల వార...
GBS Syndrome | దేశంలో విస్త‌రిస్తున్న మరో మహమ్మారి.. మ‌హారాష్ట్ర‌లో తొలి మ‌ర‌ణం
Trending

GBS Syndrome | దేశంలో విస్త‌రిస్తున్న మరో మహమ్మారి.. మ‌హారాష్ట్ర‌లో తొలి మ‌ర‌ణం

GBS Syndrome | గులియన్-బారే సిండ్రోమ్ (Guillain-Barré Syndrome (GBS).. దీని పేరు ఇప్పుడు కొత్త‌గా వినిపిస్తోంది. ఎక్క‌డో పుట్టి ఎక్క‌డెక్క‌డి నుంచో తిరుగుతూ మ‌న‌దేశంలోనూ ఇది విస్త‌రిస్తోంది. ఇప్ప‌టికే అనేక మ‌హ‌మ్మారుల బారిన ప‌డి ముప్పు తిప్ప‌లు ప‌డిన భార‌తీయుల‌ను కొత్త‌గా ఈ గులియ‌న్-బారే సిండ్రోమ్ వ్యాధి క‌ల‌వ‌ర‌పెడుతోంది. పెరుగుతున్న GBS కేసులు GBS Syndrome Causes : ఈ గులియ‌న్-బారే సిండ్రోమ్ కేసులు మ‌న భార‌త‌దేశంలో పెరుగుతున్నాయి. మ‌హారాష్ట్రలోని పూణే (Pune) ప్రాంతం ఈ వ్యాధికి కేంద్రబిందువుగా మారింది. జనవరి 9న జీబీఎస్ లక్షణాలతో ఆస్ప‌త్రిలో చేరిన ఓ రోగి చికిత్స పొందుతూ మృతి చెందిన‌ట్టు అక్క‌డి వైద్యులు ప్ర‌క‌టించారు. మ‌హారాష్ట్ర (Maharashtra)లో గులియ‌న్-బారే సిండ్రోమ్‌తో మ‌ర‌ణించిన తొలి కేసుగా ఇది న‌మోదైంది. ప్రస్తుతం మహారాష్ట్రలో జీబీఎస్ ల‌క్ష‌ణాల‌తో ఆస్ప‌త్రుల్లో చేరిన వారి సంఖ్య ...
Mumbai attack | భార‌త్‌కు ముంబై దాడుల ప్రధాన సూత్రధారి.. అప్ప‌గించేందుకు అమెరికా ఆమోదం
World

Mumbai attack | భార‌త్‌కు ముంబై దాడుల ప్రధాన సూత్రధారి.. అప్ప‌గించేందుకు అమెరికా ఆమోదం

ముంబై (Mumbai attack) దాడుల ప్రధాన సూత్రధారి తహవుర్ రానా (Tahawwur Rana)ను భారత్‌కు అప్పగించేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రానాను భారత్‌కు అప్పగించాలని అక్క‌డి సుప్రీంకోర్టు 2025 జనవరి 1న ఆదేశాలు జారీ చేయ‌గా అదే న్యాయ‌స్థానం (United States’ Supreme Court )లో అత‌డు పిటిష‌న్ దాఖ‌లు చేశాడు. త‌న‌ను భారత్‌కు అప్పగించొద్దని విజ్ఞ‌ప్తి చేశాడు. అత‌డి ఈ అభ్య‌ర్థ‌న‌ను అమెరికా సుప్రీం కోర్టు తిర‌స్క‌రించింది. ఈ నేప‌థ్యంలో రానాను త్వరలో భారత్ (India)కు తీసుకురావడం ఖాయమైంది. Mumbai attack Tragedy : ముంబై దాడులు.. తీర‌ని విషాదం ముంబై నగరంలో 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రదాడి భారతదేశ చరిత్రలో అత్యంత భయానక ఘటనగా నిలిచింది. పాకిస్థాన్ (Pakistan)కు చెందిన ఉగ్రవాదులు 166 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. దీంతో భారతదేశం మాత్రమే కాదు.. ప్రపంచం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. ప‌క్కాప్ర‌ణాళిక‌తో ఈ ...
Violence Against Women | ‘ఆమె’కు ర‌క్ష‌ణ లేదా?.. వ‌రుస‌గా మ‌హిళ‌లపై భీతిగొల్పేలా దారుణాలు
State

Violence Against Women | ‘ఆమె’కు ర‌క్ష‌ణ లేదా?.. వ‌రుస‌గా మ‌హిళ‌లపై భీతిగొల్పేలా దారుణాలు

Stop Violence Against Women : హైదరాబాద్‌(Hyderabad) లో వరుస హత్యలు ప్రజలను గడగడలాడిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న ఈ దారుణాలు నగరవాసులలో భయాందోళ‌న‌న క‌లిగిస్తున్నాయి. రెండు రోజుల క్రితం భార్యను అత్యంత క్రూరంగా హత్య చేసి, మృత‌దేహాన్ని కుక్కర్లో ఉడికించిన సంఘటన మరవకముందే మేడ్చల్ జిల్లా మునీరాబాద్‌లో మరో మ‌హిళ‌పై జరిగిన దారుణం క‌ల‌కలం రేపుతోంది. దిశపై జ‌రిగిన దారుణంలా.. మునీరాబాద్ ఘటన 2019లో క‌ల‌క‌లం రేపిన‌ దిశ కేసును గుర్తు చేస్తోంది. ఆ ఘటనలో ఓ వెటర్నరీ డాక్టర్‌ను అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసి నిర్మానుష్య ప్రదేశంలో తగలబెట్టారు. మునీరాబాద్‌లో జ‌రిగిన హత్యలోనూ చాలా విషయాలు దిశ ఘటనకు సారూప్యంగా ఉన్నాయి. ఈ హత్యల నేప‌థ్యంలో ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు నెల‌కొన్నాయి. మహిళలపై వరుస దాడులు, హత్యలు జరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. హ‌త్య ఎందుకు జ‌రిగింది? మునీరాబాద్‌ ప్రాంతంలో గల...
Maharashtra | ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీలో భారీ పేలుడు… మ‌హారాష్ట్ర‌లో విషాదం
Crime

Maharashtra | ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీలో భారీ పేలుడు… మ‌హారాష్ట్ర‌లో విషాదం

మహారాష్ట్ర (Maharashtra)లోని బండారా (Bhandara) జిల్లాలో ఉన్న‌ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ (Ordnance Factory)లో పేలుడు ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపింది. ఇవాళ జ‌రిగిన ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఫ్యాక్టరీలోని ఆర్కే బ్రాంచ్ సెక్షన్ తీవ్రంగా దెబ్బతింది. పేలుడు (Explosion) తీవ్రతకు పకప్పు కూలిపోయింది. అందులో పనిచేస్తున్న 12 మంది చిక్కుకుపోయారు. వీరిలో ఇద్దరిని సురక్షితంగా బయటకు తీసుకురాగా మిగతా 10 మంది కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. స‌హాయ‌క చ‌ర్య‌ల్లో యంత్రాంగం ఘటన స్థలానికి భారీ సంఖ్యలో ఫైర్ ఇంజిన్లు, ఆంబులెన్స్‌లు చేరుకుని క్షతగాత్రులను ఆస్ప‌త్రికి తరలించాయి. జిల్లా అధికార యంత్రాంగం ఈ ఘటనను పర్యవేక్షిస్తోంది. రాష్ట్ర విపత్తుల నిర్వహణ దళం (SDRF) సిబ్బంది సంఘటన స్థలంలో సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో సాంకేతిక పరికరాలు ఉపయోగించి దెబ్బతిన...
error: Content is protected !!