Sarkar Live

Author: Maulika

IVF tragedy : అమ్మ‌నాన్న‌, క‌వ‌ల శిశువులు- ఒకే రోజు గాలిలో క‌లిసిపోయిన నాలుగు ప్రాణాలు
Crime

IVF tragedy : అమ్మ‌నాన్న‌, క‌వ‌ల శిశువులు- ఒకే రోజు గాలిలో క‌లిసిపోయిన నాలుగు ప్రాణాలు

IVF tragedy : హైదరాబాద్‌లోని శంషాబాద్ (Shamshabad) ప్రాంతంలో ఓ విషాదం చోటుచేసుకుంది. కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఒకే కుటుంబంలో నాలుగు ప్రాణాలు గాలిలో క‌లిసి పోయాయి. గ‌ర్భంలో ఉండ‌గానే క‌వ‌ల (twins) శిశువులు మృతి చెంద‌గా, కాసేప‌టికే త‌ల్లి తీవ్ర అస్వ‌స్త‌కు గురై ప్రాణాలు వ‌దిలింది. దీంతో మ‌న‌స్తాపం చెందిన తండ్రి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న నిన్న‌ఉద‌యం చోటుచేసుకోగా పూర్తి వివ‌రాలు ఈరోజు వెల్ల‌డ‌య్యాయి. ఆనందం.. అంత‌లోనే… శంషాబాద్‌లోని స్వామి ఎన్‌క్లేవ్‌లో నివ‌సిస్తున్న విజయ, శ్రావ్య దంపతులు (couple) పిల్ల‌లు పుట్ట‌క‌పోవ‌డంతో తీవ్ర మ‌నోవేద‌న‌కు గుర‌య్యారు. వివాహ‌మై కొన్ని సంవ‌త్స‌రాలు గ‌డుస్తున్న‌ అవుతున్నా వీరికి సంతానం క‌ల‌గ‌లేదు. దీంతో కుటుంబ స‌భ్యులు, బంధుమిత్రులు వీరికి ఓ స‌ల‌హా ఇచ్చారు. IVF చికిత్సతో పిల్ల‌లు పుడతార‌ని చెప్ప‌డంతో ఓ ఆస్ప‌త్రిని ఆశ్ర‌యించారు. అక్క‌డ వైద్యం పొందిన శ...
పత్రాలు లేకున్నా స్కూల్స్‌లో అడ్మిష‌న్లు- విద్యాశాఖ ఆదేశాలు – Document-free admission
Career, State

పత్రాలు లేకున్నా స్కూల్స్‌లో అడ్మిష‌న్లు- విద్యాశాఖ ఆదేశాలు – Document-free admission

Document-free admission : రాష్ట్రంలో ఉన్న ప్రతి పిల్లవాడు మంచి విద్యను పొందే హక్కు కలిగి ఉన్నాడ‌ని అంటోంది ప్ర‌భుత్వం. ఏ కారణం చేతనైనా, చిన్నారులు విద్యకు దూరం కావ‌ద్ద‌ని భావిస్తోంది. ఈ నేప‌థ్యంలోనే విద్యాశాఖ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఆధార్ కార్డ్ (Aadhar not mandatory) లేదా జనన సర్టిఫికెట్ (Birth certificate not needed) లాంటి ప‌త్రాలు లేకున్నా పిల్లలను ప్ర‌భుత్వ‌, ప్రైవేటు స్కూళ్లలో చేర్చుకోవాల‌ని (Document-free admission) యాజ‌మాన్యాల‌కు (Education Department order) ఆదేశాలు జారీ చేసింది. పత్రాలు లేవని చెప్పి ప్రవేశం నిరాకరించొద్దు చాలా స్కూళ్లలో… ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ పిల్లలకు ఆధార్, బర్త్ సర్టిఫికెట్, TC వంటి పత్రాలు లేకపోతే అడ్మిషన్ (:(School admissions) ఇవ్వడం లేదు. దీని వల్ల ఎక్కువగా వలస కూలీలు (Migrant workers’ children), నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికులు, రో...
Saudi highway crash : సౌదీ అరేబియాలో ఘోర ప్ర‌మాదం- 43 మంది మృతి
Crime, World

Saudi highway crash : సౌదీ అరేబియాలో ఘోర ప్ర‌మాదం- 43 మంది మృతి

మృతుల్లో 10 మంది హైద‌రాబాదీలు Saudi highway crash : సౌదీ అరేబియాలో ఘోర బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాలకు విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్‌కు చెందిన సుమారు 10 మంది (Hyderabad residents killed) మరణించారు. విదేశాల్లో ఉద్యోగాల కోసం, ఒప్పంద పనుల కోసం, లేదా వ్యక్తిగత అవసరాల కోసం వెళ్లిన హైదరాబాద్‌ వాసులు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోవ‌డంతో వారి కుటుంబాలు కన్నీటి ప‌ర్యంత‌మ‌వుతున్నాయి. సౌదీ రోడ్లపై ట్రాఫిక్ తీవ్రంగా ఉండటం, అంతర్రాష్ట్రాల మధ్య ప్రయాణించే బస్సులు ఎక్కువ వేగంతో నడపడం వంటివి ప్రమాదాలకు దారితీస్తాయి. ఈ ఘటన కూడా అలాంటి వేగం లేదా సాంకేతిక లోపం వల్ల జరిగిందా? అనే విషయంపై అక్కడి అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాద తీవ్రతను బట్టి చూస్తే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. బస్సు పూర్తిగా ధ్వంసమైపోవడంతో రక్షణ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు సమాచారం. Saudi highway...
పోస్టాఫిసుల్లో 24×7 సేవలు… ప్రారంభించిన Telangana Postal Circle
Business

పోస్టాఫిసుల్లో 24×7 సేవలు… ప్రారంభించిన Telangana Postal Circle

Telangana Postal Circle : తెలంగాణ రాష్ట్రంలో పోస్టల్ సేవలను మరింత ప్రజానుకూలంగా మార్చేందుకు తెలంగాణ పోస్టల్ సర్కిల్ (Telangana Postal Circle) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వికార్‌బాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లోని ముఖ్యమైన ఎనిమిది పోస్టాఫీసుల్లో ఇక నుంచి 24 గంటలు (24x7 postal services) బుకింగ్ సేవలను ప్రారంభించింది. ఈ నిర్ణయంతో ప్రజలకు ఏ స‌మ‌యంలోనైనా స్పీడ్ పోస్టు, పార్సిల్స్, మనీ ఆర్డర్/రిమిటెన్స్ వంటి సేవలను పంపే అవకాశం లభించనుంది.ప్రజలకు ఎలాంటి సమయ పరిమితి లేకుండా సేవలు అందించడం ఈ నిర్ణ‌యం వెనుక ముఖ్యోద్దేశం. ఉద్యోగాలు, వ్యాపారాలు, అత్యవసర పరిస్థితుల్లో పోస్టల్ సేవలు ఉపయోగించేవారికి ఇప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఏయే పోస్టాఫీసుల్లో 24×7 సేవలు ? కొత్తగా 24 గంటల సేవలు ప్రారంభమైన ఎనిమిది పోస్టాఫీసులు (Round-the-clock post offices) ఇవి: వికార్‌బాద్ జిల్లా : ఆలంపల్ల...
BC Reservations : పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు- రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్
State

BC Reservations : పార్టీ పరంగా 42% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు- రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్

BC Reservations : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై మళ్లీ చర్చ వేడెక్కింది. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ల అంశం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి ఓ కీలక నిర్ణయం తీసుకోబోతోందని తెలుస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం.. బీసీలకు 42% రిజర్వేషన్లు (42% Reservation) కేటాయించి, ఆ రిజర్వేషన్లను పార్టీ పరంగానే అమలు చేస్తూ స్థానిక ఎన్నికలకు వెళ్లే ఆలోచన జరుగుతోంది. ఈ ప్రతిపాదనపై ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కేంద్ర నాయకత్వం నుంచి కూడా ఇది సాధ్యమేనన్న సంకేతాలు వచ్చాయి. అయితే మరో వైపు బీసీ సంఘాలు మాత్రం దీన్ని పాక్షిక నిర్ణయంగానే చూస్తున్నాయి. తాము కోరుకున్నది పార్టీ ప్రాతిపదికపై కాదని, చట్టపరమైన రిజర్వేషన్లు అమ‌లు చేయాల‌ని అంటున్నాయి. చ‌ట్టప‌ర‌మైన రిజ‌ర్వేషన్లు కావాలంటున్న సంఘాలు రిజర్వేషన్లను చట్టపరంగా అమలు చేయాల‌ని బీసీ సంఘా...
error: Content is protected !!