Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Tulsi Leaves : ఉదయాన్నే  తులసి ఆకులు తింటే ఏమవుతుంది?
LifeStyle

Tulsi Leaves : ఉదయాన్నే తులసి ఆకులు తింటే ఏమవుతుంది?

Tulsi Leaves : తులసి ఆకులలో యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు కనిపిస్తాయి. దీనిని తీసుకోవడం వల్ల అనేక సమస్యలను కూడా నయం చేయవచ్చు. ఎన్నో ఔషధ గుణాలను కలిగిన తులసి మొక్క ప్రయోజనాలను ఇపుడే తెలుసుకోండి… తులసి ఆకులు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్నాయి. ఇవి జలుబు, దగ్గును నయం చేయడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా బలోపేతం చేస్తాయి....
Heatwave : తెలంగాణలో ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్
State, Hyderabad

Heatwave : తెలంగాణలో ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్

Heatwave in Telangana : తెలంగాణలో పలు జిల్లాల్లో ఈదరుగాలులతో కూడిన వర్షాలతో వాతావరణం కాస్త చల్లబడగా ప్రజలు ఎండల నుంచి ఉపశమనం పొందారు. అయితే ఇకపై వేసవి తీవ్ర ప్రతాపం (Heatwave) చూపించనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రానున్న 3 రోజులపాటు తీవ్రమైన వడగాల్పులు, ఉక్కపోత ఉంటుందని హైదరాబాద్ వాతావరణశాఖ(Hyderabad Meteorological Department) అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో వడగాల్పుల ప్రభావం ఎక్కువ ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో తీవ్రమైన ఉక్కపోత, ఎండలు, వడగాల్పులు (Heatwave ) వీస్తాయిని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ (Red Alert) జారీ చేశారు. పగటి సమయంలో ప్రజలు బయటకు రావొద్దని సూచించారు. ఇక హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు తప్ప మిగిలిన అన్ని జిల్లాలక...
Summer Camp | జూపార్కులో పిల్లల కోసం స‌మ్మర్‌ క్యాంపు..
LifeStyle

Summer Camp | జూపార్కులో పిల్లల కోసం స‌మ్మర్‌ క్యాంపు..

Summer Camp :హైదరాబాద్ (Hyderabad)లో వేసవి సెలవుల సందడి (holiday season has begun) మొదలైంది. పిల్లలందరూ (children) సెలవుల్లో ఎక్కడికైనా వెళదాం, కొత్తగా నేర్చుకుందామ‌నే ఉత్సాహంతో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో వారికి జూపార్క్‌ (Nehru Zoological Park) అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. అడవిని, జంతువులను ప్రేమించే పిల్లల కోసం వేసవి శిబిరాన్ని(special summer camp) ప్రారంభించనుంది. ఈ ప్రత్యేకమైన శిక్షణా శిబిరం మే నుంచి జూన్ వరకు జరగనుంది. ఈ క్యాంప్‌ ద్వారా విద్యార్థులు వ‌న్య‌ప్రాణుల (wildlife) జీవనాన్ని దగ్గరగా గమనించొచ్చు. కొత్తగా ఇంకెన్నో నేర్చుకోవచ్చు. చిన్నారుల‌ను సహజసిద్ధమైన పరిసరాలతో మమేకం చేసేలా, ప్రకృతిని, జంతువులను ప్రేమించేలా తీర్చిదిద్దే అవకాశమిది. Summer Camp : మ‌రెన్నో విశేషాలు కాల వ్యవధి : మే మొదటి వారం నుంచి జూన్ చివరి వరకు ప్రతి రోజు : 15 నుంచి 20 మంది విద్యార్థులకు ప్రత్యేక బ్యాచ్...
Terror Attack | ఉగ్ర‌దాడితో తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదం..
Crime

Terror Attack | ఉగ్ర‌దాడితో తెలుగు రాష్ట్రాల్లో పెను విషాదం..

జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లోని అనంతనాగ్‌ జిల్లాలోని పహెల్‌గామ్ (Pahalgam)లోఉగ్రవాదులు చేసిన‌ దాడులు (Terror Attack) భయభ్రాంతులకు గురిచేశాయి. ప్రత్యేకంగా పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని జరిపిన ఈ దాడిలో అనేకమంది అమాయకులు ప్రాణాలు కోల్పోవ‌డం విషాదాన్ని మిగిల్చింది. ఈ మార‌ణ‌కాండ‌లో మ‌న తెలుగు రాష్ట్రాల‌కు చెందిన ఇద్ద‌రు కూడా అసువులు బాసారు. విశాఖపట్నానికి (Visakhapatnam) చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళి (Chandramouli) దుర్మరణం చెందారు. ఆయన తన భార్య నాగమణితో కలిసి పర్యటనలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో ఉద్యోగి మనీష్ రంజన్ (Intelligence Bureau (IB) officer Manish Ranjan) కూడా మృతి చెందారు. కుటుంబంతో కలిసి బైసారన్ పర్యటనలో పాల్గొన్న మనీష్‌, ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. Terror Attack : స్వ‌ర్గ‌సీమ‌పై ర‌క్త‌పు మ‌ర‌క‌లు పహెల్‌గామ...
Terror Attack : పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతి
Crime, National

Terror Attack : పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మృతి

Pahalgam Terror Attack : జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. మంగళవారం ఉగ్రవాద దాడిలో కనీసం 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో అనేక మంది గాయపడినట్లు సమాచారం. పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని వారి పేర్లు అడిగి చంపారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు ఉగ్రవాద సంస్థ టిఆర్‌ఎఫ్ ప్రకటించింది. ఇద్దరు విదేశీయులు కూడా.. ఉగ్రవాద దాడిలో ఇద్దరు విదేశీయులు కూడా మరణించారని తెలిసింది. నిరాయుధులైన ప్రజలను లక్ష్యంగా చేసుకుని దాడి చేసిన తర్వాత, ఉగ్రవాదులు దట్టమైన అడవి వైపు పారిపోయారు. కేంద్ర సంస్థల వర్గాల సమాచారం ప్రకారం, ఈ దాడికి ముగ్గురు కంటే ఎక్కువ మంది ఉగ్రవాదులు పాల్పడ్డారు. అయితే, భద్రతా సిబ్బంది మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టారు. Pahalgam Terror Attack పై NIA దర్యాప్తు జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాద దాడి...
error: Content is protected !!