Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
విషాదం..  కశ్మీర్ లో తెలుగు జవాన్ వీరమరణం | India Pakistan War
State

విషాదం.. కశ్మీర్ లో తెలుగు జవాన్ వీరమరణం | India Pakistan War

India Pakistan War : భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందారు. మురళీనాయక్ (Jawan Murali Nayak) స్వస్థలం సత్యసాయి జిల్లా, జిల్లా గోరంట్ల మండలం జిల్లా కల్లి తండా. మురళీనాయక్ యుద్దంలో మరణించినట్టు భారత ఆర్మీ ప్రకటించింది. శనివారం మురళీ నాయక్ పార్ధీవ దేహాన్ని స్వస్థలానికి తరలించనున్నారు. వీర జవాన్ మురళీనాయక్ సోమందేపల్లి మండలం నాగినాయని చెర్వుతాండాలో పెరిగాడు. సోమందేపల్లిలోని విజ్ఞాన్ పాఠశాలలో చదివాడు. సీఎం చంద్రబాబు నివాళి దేశ రక్షణలో అమరుడైన వీర జవాన్ మురళీనాయక్ కు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఘనంగా నివాళులర్పించారు. పెనుకొండ శాసనసభ నియోజకవర్గం, గోరంట్ల మండలానికి చెందిన మురళి నాయక్ అనే సైనికుడు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని ఆయన పేర్కొన్నారు. ‘దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుడు మురళి నాయక్ కు ని...
IPL 2025 Suspended | ఐపీఎల్ 2025 సీజన్ వాయిదా!
Sports

IPL 2025 Suspended | ఐపీఎల్ 2025 సీజన్ వాయిదా!

IPL 2025 Suspended News : తాజా నివేదికల ప్రకారం, భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య IPL 2025 ను తక్షణమే వాయిదా వేయాలని IPL పాలక మండలి నిర్ణయించింది. ధర్మశాలలో బ్లాక్‌అవుట్ ప్రకటించిన తర్వాత గురువారం పంజాబ్ కింగ్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ రద్దు చేయబడింది. అటువంటి పరిస్థితిలో, IPL పాలక మండలి ధర్మశాలలో అత్యవసర సమావేశం నిర్వహించి పరిస్థితిని సమీక్షించింది. ప్రత్యేక రైలులో ఢిల్లీకి క్రికెటర్ల తరలింపు పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లను శుక్రవారం ఉదయం ధర్మశాల నుంచి ఢిల్లీ(Delhi)కి ప్రత్యేక రైలులో పంపించారు. బిసిసిఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ, 'ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఇంటికి చేరుకునేలా ధర్మశాల దగ్గర నుంచి ప్రత్యేక రైలును ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం మ్యాచ్ రద్దు చేసి స్టేడియాన్ని కూడా ఖాళీ చేయించామని తెలిపారు. ప్రస్తుతానికి ఆ...
Airports Closed | భారత్‌ పాక్ ఉద్రిక్తతలు.. 400 కి పైగా విమానాలు రద్దు.. 27 విమానాశ్రయాల మూసివేత..
National

Airports Closed | భారత్‌ పాక్ ఉద్రిక్తతలు.. 400 కి పైగా విమానాలు రద్దు.. 27 విమానాశ్రయాల మూసివేత..

Airports Closed | భారత్ -పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు (Border Tensions) పెరుగుతున్న నేపథ్యంలో, దేశంలోని ఉత్తర, పశ్చిమ, మధ్య భారతదేశంలోని 27 విమానాశ్రయాలను శుక్ర‌వారం నుంచి శనివారం (మే 10) ఉదయం మూసివేసింది (Airports Closed). దీని ఫలితంగా విమాన ప్రయాణానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా, భారత విమానయాన సంస్థలు 430 విమానాలను రద్దు చేశాయి. ఇది దేశంలోని మొత్తం షెడ్యూల్ విమానాలలో దాదాపు 3 శాతం. ప్రయాణీకులు తమ విమాన స్థినతిని విమానయాన సంస్థలతో ధ్రువీకరించుకోవాలని అధికారులు సూచించారు. మ‌రోవైపు రోజువారీ విమాన ట్రాఫిక్‌లో దాదాపు 17 శాతం ఉన్న 147 కి పైగా విమానాలను కూడా పాకిస్తాన్ క్యారియర్లు రద్దు (Flights Cancelled) చేశాయి. గ్లోబల్ ఫ్లైట్ ట్రాకింగ్ సర్వీస్ Flightradar24 ప్రకారం, పాకిస్తాన్ - భారతదేశ పశ్చిమ కారిడార్, కాశ్మీర్ నుండి గుజరాత్ వరకు ఉన్న వైమానిక స్థలం గురువారం పౌర విమానాలతో ఎగ‌ర‌క‌పోవ...
పాకిస్తాన్ లో బాంబుల మోత.. లాహోర్ నుండి రావల్పిండి వరకు పేలుళ్లు.. India Pakistan Attack Live Updates
National

పాకిస్తాన్ లో బాంబుల మోత.. లాహోర్ నుండి రావల్పిండి వరకు పేలుళ్లు.. India Pakistan Attack Live Updates

India Pakistan Attack Live Updates : ఆపరేషన్ సిందూర్‌తో ఉలిక్కిపడిన పాకిస్తాన్, ఇప్పుడు తన పరువు కాపాడుకోవడానికి కాపాడుకోవడానికి జమ్మూ కాశ్మీర్, అమృత్‌సర్, రాజస్థాన్ సరిహద్దు లో పలు కీలక నగరాలను లక్ష్యంగా చేసుకొని దాడులను ప్రారంభించింది. గురువారం రాత్రి, పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో జమ్మూ కాశ్మీర్‌తో సహా అనేక నగరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది, దీనిని భారత సైన్యం వైమానిక రక్షణ వ్యవస్థ S-400 భగ్నం చేసింది. దీనికి ఒక రాత్రి ముందు కూడా, పాకిస్తాన్ భారత్ లోని 15 నగరాల్లోని సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. కానీ దానిని భారత్ శం S-400 వైమానిక రక్షణ వ్యవస్థ పూర్తిగా అడ్డుకుని గాల్లోనే పేల్చేసింది. India Pakistan Attack Live Updates : భారతదేశ పశ్చిమ సరిహద్దులపై పాకిస్తాన్ విఫలమైన దాడి తరువాత జమ్మూ కాశ్మీర్‌లోని రాంబన్‌లో బ్లాక్‌అవుట్ నిర్వహించింది. సరిహద్దులో ఉద్రిక్తతల తర్వ...
India Pakistan Tension : కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లో విద్యుత్ సరఫరా.. ఎల్‌ఓసిపై అలర్ట్
State

India Pakistan Tension : కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లో విద్యుత్ సరఫరా.. ఎల్‌ఓసిపై అలర్ట్

India Pakistan Tension | భారతదేశం-పాక్ ప్రతిష్టంభన : పాకిస్తాన్ దాడుల‌తో భార‌త్ అల‌ర్ట్ అయింది. వెంట‌నే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్‌లోని అనేక ప్రాంతాల్లో గురువారం రాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేసింది. దీనితో పాటు సైరన్లు కూడా మోగడం ప్రారంభించింది. ఈ సమయంలో ప్రజలు ఇళ్ల‌ లోపలే ఉండి అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. భారత్‌ పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత సమయంలో, గురువారం ఉదయం, పాకిస్తాన్ నుంచి వస్తున్న అనేక రాకెట్లను భారత్ ధ్వంసం చేసింది . పాకిస్తాన్ భారత్ లోని 15 నగరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు ప్రారంభించింది. కానీ భారత సైన్యం అన్నింటిని భగ్నం చేసింది. మే 7-8 రాత్రి డ్రోన్లు, క్షిపణుల సహాయంతో పాకిస్తాన్ అనేక భారత సైనిక స్థావరాలపై దాడి చేయడానికి ప్రయత్నించిందని ఆర్మీ ఆఫీసర్ కల్నల్ ఖురేషి వైమానిక దళ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తెలిపారు. అవంతిపురా, శ్రీనగర్, ...
error: Content is protected !!