Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Allu Arjun Movie | అల్లు, అట్లీ ప్రాజెక్ట్ ఫిక్స్…
Cinema

Allu Arjun Movie | అల్లు, అట్లీ ప్రాజెక్ట్ ఫిక్స్…

పుష్ప 2 మూవీ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (icon star Allu Arjun)ఏ సినిమా చేస్తాడో అని ఎదురుచూస్తున్న ఫాన్స్ కి అల్లు అర్జున్ తన తర్వాతి సినిమాపై సూపర్ అప్డేట్ ఇచ్చారు. త్రివిక్రమ్, అట్లీ (Trivikram, Atlee)కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన అల్లు అర్జున్ ముందుగా ఎవరు డైరెక్షన్లో మూవీ మొదలు పెడతాడో అని ఫ్యాన్స్ ఎదురు చూశారు. ముందుగా త్రివిక్రమ్ మూవీనే ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ ఈ ఏడాది చివర్లో మొదలవుతుందని ఓ ఇంటర్వ్యూలో ప్రొడ్యూసర్ నాగవంశీ చెప్పుకొచ్చారు. ఆ ప్రాజెక్టు స్టార్ట్ అవ్వడానికి ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి అట్లీతో మూవీని కంప్లీట్ చేస్తాడని ఫాన్స్ ఊహించారు. అనుకున్న విధంగానే ఈ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ ని మేకర్స్ ప్రకటించారు. అల్లు అర్జున్ 22వ మూవీ(icon 22nd film)గా తెరకెక్కుతున్న ఈ మూవీని అట్లీ డైరెక్ట్ చేయబోతున్నట్లు, సన్ పిక్చర్స్(sun pictures)వారు ప్రొడ్య...
Hyderabad Bomb blast Case | దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసు నిందితులకు మరణ శిక్ష
Cinema

Hyderabad Bomb blast Case | దిల్ సుఖ్ నగర్ పేలుళ్ల కేసు నిందితులకు మరణ శిక్ష

Hyderabad Bomb blast Case : 2013లో దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన‌ హైదరాబాద్ బాంబు పేలుళ్ల కేసులో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులకు మరణశిక్ష విధించాలని ట్రయల్ కోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు మంగళవారం సమర్థించింది. ఈ ఉగ్రవాదులు 2013లో జరిగిన బాంబు పేలుడు కేసులో దోషులుగా ఉన్నారు, ఈ బాంబు దాడిలో 18 మంది మరణించారు 131 మంది గాయపడ్డారు. జస్టిస్ కె. లక్ష్మణ్, పి. శ్రీసుధలతో కూడిన ధర్మాసనం ఐఎం ఉగ్రవాదులు దాఖలు చేసిన క్రిమినల్ రివిజన్ అప్పీల్‌ను కొట్టివేసింది, NIA కోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. ట్రయల్ కోర్టు విధించిన శిక్షను ధృవీకరిస్తున్నట్లు బెంచ్ తెలిపింది. 2013లో ఘోర బాంబు పేలుడులో 18 మంది మృతి డిసెంబర్ 13, 2016న, NIA కోర్టు IM సహ వ్యవస్థాపకుడు మహ్మద్ అహ్మద్ సిద్దిబాప అలియాస్ యాసిన్ భత్కల్, పాకిస్తానీ జాతీయుడు జియా-ఉర్-రెహ్మాన్ అలియాస్ వ...
Check Post : మంత్రులుంటే మాకేంటి..?
Special Stories

Check Post : మంత్రులుంటే మాకేంటి..?

అశ్వరావుపేట చెక్ పోస్టులో యథేచ్ఛగా వసూళ్లు చెక్ పోస్ట్ దాటాలంటే మామూళ్లు సమర్పించాల్సిందే.. ఏసీబీ రైడ్ లు జరిగినా ఆగని మామూళ్ల దందా…? Ashwarao pet Check Post : మంత్రులుంటే మాకేంటి…?మా లెక్క మాకొచ్చిందా? లేదా..? ఏ వాహనం అయినా సరే మేము డిసైడ్ చేసిన మామూళ్లు సమర్పించాల్సిందే. ఏమన్నా అయితే మా ఉన్నతాధికారులు చూసుకుంటారనే రీతిలో ఆ చెక్ పోస్టులో విధులు నిర్వహిస్తున్న మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు వాహనదారుల నుండి యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.తెలంగాణ రాష్ట్రంలోనే ఏ ఉమ్మడి జిల్లాకు లేని ప్రాధాన్యత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు దక్కిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ప్రభుత్వంలో హేమాహేమీలుగా పేరుగాంచిన ముగ్గురు మంత్రులు అనగా మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లు ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నప్పటికీ అశ్వరావుపేట చెక్ పో...
MLC Oath | మండ‌లిలో ప్ర‌మాణ స్వీకారోత్సం.. కొలువుదీరిన కొత్త ఎమ్మెల్సీలు
State

MLC Oath | మండ‌లిలో ప్ర‌మాణ స్వీకారోత్సం.. కొలువుదీరిన కొత్త ఎమ్మెల్సీలు

MLC Oath : నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు (MLCs) తెలంగాణ రాష్ట్ర శాసన మండలి (Telangana Legislative Council)లో ఈ రోజు ప్రమాణ స్వీకారం (Oath Taking) చేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందరెడ్డి (Legislative Council Chairman Gutta Sukhender Reddy) ఆధ్వర్యంలో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. పట్టభద్రులు, ఉపాధ్యాయులు, ఎమ్మెల్యే కోటా నుంచి ఎన్నికైన సభ్యులు ప్రమాణం చేశారు. జాతీయ గీతాలాపనతో ప్రారంభమైన ఈ కార్య‌క్ర‌మంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఒక్కొక్కరిని వేదికపైకి పిలిచి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, శ్రీధర్ బాబు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎంపీ రఘునందన్ రావు, మాజీ మంత్రి జానారెడ్డి తదితరులు హాజరయ్యారు. గెలిచింది ఎవ‌రెవ‌రంటే.. ఎమ్మెల్యే కోటా నుంచి కాంగ్రెస్ (Congress) తరపున విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయ...
Amaravati Rajadhani : ఏపీకి కేంద్రం వరాల జల్లు.. అమరావతి రాజధానికి భారీ నిధులు..
State

Amaravati Rajadhani : ఏపీకి కేంద్రం వరాల జల్లు.. అమరావతి రాజధానికి భారీ నిధులు..

Amaravati Rajadhani : అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్టు (Amaravati Capital Development project)కు కేంద్ర ప్రభుత్వం (Central Government) భారీగా నిధులను విడుదల చేసింది. ప్రపంచ బ్యాంకు (World Bank) నుంచి మొట్టమొదటి విడతగా 205 మిలియన్ డాలర్ల (రూ. 1,700 కోట్లకు పైగా) నిధులు అందిన వెంటనే, కేంద్రం తన వాటా రూపంలో రూ. 800 కోట్లు విడుదల చేసింది. ఇలా మొత్తం రూ. 4,285 కోట్లు రాష్ట్రానికి జమ అయ్యాయని ఓ ఉన్న‌తాధికారి తెలిపారు. Amaravati Rajadhani : రూ. 15,000 కోట్ల ప్రణాళిక రాజధాని అభివృద్ధి (Amaravati Capital Development project) కోసం కేంద్ర ప్రభుత్వం మొదటి దశలో రూ. 15 వేల‌ కోట్లను కేటాయించింది. ఇందులో ప్రపంచ బ్యాంకు (WB), ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు (Asian Development Bank (ADB) తలా USD 800 మిలియన్ (మొత్తం USD 1,600 మిలియన్) రూపంలో నిధులు సమకూర్చనున్నాయి. మిగిలిన రూ. 1,400 కోట్లు కేంద్ర ప్రభుత...
error: Content is protected !!