Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Electricity Tariff | విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌
State

Electricity Tariff | విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రభుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న‌

Electricity Tariff in Telangana | హైదరాబాద్: వేసవిలో విద్యుత్ డిమాండ్ రికార్డు స్థాయికి పెరుగుతున్నప్పటికీ, 2025-26 సంవత్సరానికి విద్యుత్ ఛార్జీల పెంపు ప్ర‌తిపాద‌న‌పై రాష్ట్ర ప్రభుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ ఆర్థిక సంవ‌త్సరంలో విద్యుత్ చార్జీల‌ను పెంచేది లేద‌ని స్ప‌ష్టం చేసింది. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ కమిషన్ (ERC) చైర్మన్ జస్టిస్ డి. నాగార్జున్ ముందు రాష్ట్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ ఇంధన కార్యదర్శి ఎస్. ప్రియదర్శిని హాజ‌ర‌య్యారు ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ వినియోగదారులపై భారం పడకుండా విద్యుత్ సంస్థలకు పూర్తి ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. Electricity Tariff : ఆర్థిక మద్దతు కొనసాగిస్తాం.. ఏ కేటగిరీకీ విద్యుత్ ఛార్జీల పెంపు (Electricity Tariff ) ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. 2003 విద్యుత్ చట్టం ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు ఆర్థిక సహాయం అందించడానికి కట్టుబడి...
New UPI Rules | ఏప్రిల్ 1 లోపు ఈ పని చేయండి.. లేకపోతే మీ UPI పనిచేయదు.
Business

New UPI Rules | ఏప్రిల్ 1 లోపు ఈ పని చేయండి.. లేకపోతే మీ UPI పనిచేయదు.

New UPI Rules : UPI లేదా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ నిబంధనల్లో కొన్నిమార్పులు జరగనున్నాయి. కొత్త నియమాలు మీపై ప్రభావం చూపవచ్చు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) వంటి రిటైల్ చెల్లింపు వ్యవస్థలను నిర్వహించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్రకారం, UPI ఖాతాలకు లింక్ చేయబడిన మొబైల్ నెంబర్ ఎక్కువ కాలం ఇనాక్టివ్ గా ఉంటే దానిని ఏప్రిల్ 1 నుండి బ్యాంక్ రికార్డుల నుంచి తొలగించబడతాయి. అందువల్ల, ఇప్పుడు యాక్టివ్ గా లేని మొబైల్ నంబర్‌లను ఉపయోగించి Paytm, Google Pay మరియు PhonePe వంటి UPI-ఆధారిత యాప్‌లకు సభ్యత్వం పొందిన వారు వెంటనే వారి ప్రస్తుత మొబైల్ నంబర్‌లను సిస్టమ్‌లో నమోదు చేసుకోవాలి. అంతకుముందు, పేటీఎం, గూగుల్ పే వంటి యుపిఐ లావాదేవీలను చేసే బ్యాంకులు, యూపీఐ సంస్థలు తమ కస్టమర్ల మొబైల్ నంబర్ రికార్డులను కనీసం వారానికి ఒకసారి తప్పనిసరిగా అప్ డేట్ చేయాలని ఆదేశించింది. New ...
Death sentence | విదేశాల్లో మ‌ర‌ణ శిక్ష ఎదుర్కొంటున్న 49 మంది ఇండియన్స్‌.. కేంద్రం సీరియ‌స్‌
World

Death sentence | విదేశాల్లో మ‌ర‌ణ శిక్ష ఎదుర్కొంటున్న 49 మంది ఇండియన్స్‌.. కేంద్రం సీరియ‌స్‌

Death sentence : విదేశాల్లో ఉన్న భార‌తీయుల్లో 49 మంది భారతీయులు మ‌ర‌ణ శిక్ష (Indians face Death sentence ) ను ఎదుర్కొంటున్నారు. సౌదీ అరేబియా (Saudi Arabia), యులైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (UAE) స‌హా మొత్తం ఎనిమిది దేశాల్లో మ‌న భార‌తీయులు మ‌ర‌ణ శిక్ష‌ను ఎదుర్కొంటున్నార‌ని కేంద్ర ప్ర‌భుత్వం (Indian government) వెల్ల‌డించిన తాజా నివేదిక చెబుతోంది. మొత్తం 10,152 మంది భారతీయులు విదేశాల్లో జైళ్లలో ఉన్నార‌ని తెలిపింది. వీరిలో శిక్ష అనుభ‌విస్తున్న ఖైదీల‌తోపాటు విచార‌ణలో ఉన్నవారు కూడా ఉన్నార‌ని వెల్ల‌డించింది. Death sentence : యుఏఈలోనే ఎక్కువ‌ భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ అందించిన సమాచారం ప్రకారం.. మరణశిక్ష ఎదుర్కొంటున్న భారతీయుల్లో అత్యధికులు UAE లో ఉన్నారు. మొత్తం 25 మంది భారతీయులు అక్క‌డ మరణశిక్షను ఎదుర్కొంటున్నారు. అయితే, ఇప్పటివరకు వీరి శిక్ష అమలుకు సంబంధించిన అధికారిక ప్ర...
Sensex, Nifty rebound | లాభాల దిశగా స్టాక్ మార్కెట్.. బిగ్ అప్‌డేట్‌
Business

Sensex, Nifty rebound | లాభాల దిశగా స్టాక్ మార్కెట్.. బిగ్ అప్‌డేట్‌

Sensex, Nifty rebound : భార‌తీయ స్టాక్ మార్కెట్ కాస్త కోలుకుంది. శుక్ర‌వారం ఉద‌యం సెన్సెక్స్, నిఫ్టీ (Sensex, Nifty) నష్టాలతో (early losses) ప్రారంభమైనప్పటికీ కొన్ని గంటల్లోనే లాభాల్లోకి ప్రవేశించాయి. విదేశీ పెట్టుబడుల‌కు (foreign fund inflows) ఈ స్థితి అనుకూలంగా మారింది. విదేశీ పెట్టుబ‌డిదారుల్లో న‌మ్మ‌కాన్ని పెంచి కొత్త ఆశ‌లు చిగురించింది. న‌ష్టాలతో ప్రారంభ‌మై.. ఉదయం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 252.8 పాయింట్లు పడిపోయి 76095.26 వద్ద ట్రేడయింది. అదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 57.85 పాయింట్లు తగ్గి 23132.80కి చేరింది. అయితే, కొంత సమయం గడిచిన తర్వాత మార్కెట్ తిరిగి కోలుకుంది. సెన్సెక్స్ 205.09 పాయింట్లు పెరిగి 76550.97 వద్దకు చేరగా, నిఫ్టీ 70.05 పాయింట్లు పెరిగి 23262.55 వద్ద స్థిరపడింది. Sensex, Nifty rebound : కంపెనీల‌కు లాభ, న‌ష్టాలు మార్కెట్‌లో ప్...
Tahsildar | సర్వే నెంబర్ 401 కథేంటి?
Special Stories

Tahsildar | సర్వే నెంబర్ 401 కథేంటి?

చర్చనీయాంశంగా హసన్ పర్తి తహశీల్దార్ లీలలు.. కాసులు కురిపించిన నాలా కన్వర్షన్ లు..? Hanmakonda : ఆ తహశీల్దార్ (Tahsildar) లీలలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి, సదరు తహశీల్దార్ పై చర్యలు తీసుకోవాలని కొంతమంది ప్రజలు మంత్రి కి సైతం ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా సదరు తహశీల్దార్ గురించే మాట్లాడుకుంటున్నారట. తెలంగాణ శాసనసభ ఎన్నికల కు ముందు బదిలీల్లో భాగంగా హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండల తహశీల్దార్ బాధ్యతలు చేపట్టిన సదరు అధికారి విధుల్లో చేరినప్పటినుండి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. తన పరిధిలో ఉన్న అక్రమ(అనుమతి లేని)వెంచర్ (Illegal venture) లలోని ప్లాట్లను వేంచర్ నిర్వాహకులకు అనుకూలంగా గజాల వారీగా ప్లాట్లను కన్వర్షన్ చేసి పెద్దమొత్తంలో ముడుపులు దండుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.అంతేకాకుండా ఎప్పటినుండో వివాదాస్పదంగా ఉన్న ఓ భూమి నుండి 8 గుంటలు నాలా కన్వర్షన్ చేయడం ఇప్...
error: Content is protected !!