Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Kashmir | కశ్మీర్ వందేభారత్ రైలు.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై పరుగులు | Video
National

Kashmir | కశ్మీర్ వందేభారత్ రైలు.. ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై పరుగులు | Video

Jammu Kashmir | కశ్మీర్ లోయలోని శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా, శ్రీనగర్ (Srinagar ) రైల్వే స్టేషన్ మధ్య నడిపించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు (Vande Bharat train) మొదటి ట్రయల్ రన్ సక్సెస్ అయింది. భారతీయ రైల్వే తన విజయవంతమైన ట్రయల్ గురించి శనివారం వెల్లడించింది. ఈ రైలు తన ప్రయాణంలో ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనాబ్ వంతెన (Chenab Bridge) గుండా వెళ్ళింది. ప్రత్యేక వందే భారత్ కూడా అంజి ఖాడ్ వంతెన గుండా ప్రయాణించింది. ఇది దేశంలోని మొట్టమొదటి కేబుల్-స్టేడ్ రైల్వే వంతెన. జమ్మూలో ఉదయం 11:30 గంటలకు రైలు కొంతసేపు ఆగింది, అక్కడ ప్రజలు స్వాగతం పలుకుతూ నినాదాలు చేశారు. రైల్వే శాఖ ప్రకారం, ట్రయల్ పూర్తయిన తర్వాత దాని వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఈ రైలు షెడ్యూల్ ను ఇంకా ప్రకటించనప్పటికీ, త్వరలో PM నరేంద్ర మోదీ ఈ రైలు మొదటి ప్రయాణాన్ని కత్రా నుంచి ఫ్లాగ్ చేయను...
GSLV-F15 : ఇస్రో అద్భుత‌ ఆవిష్క‌రణ.. 100వ‌ మైలురాయిగా జీఎస్ఎల్‌వీ-ఎఫ్‌15 ప్ర‌యోగం
State

GSLV-F15 : ఇస్రో అద్భుత‌ ఆవిష్క‌రణ.. 100వ‌ మైలురాయిగా జీఎస్ఎల్‌వీ-ఎఫ్‌15 ప్ర‌యోగం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) తన సరికొత్త రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. 2025 జనవరి 29న‌ ఉదయం 6:23 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (SDSC) నుంచి GSLV-F15/NVS-02 మిషన్‌ను ప్ర‌యోగ‌నించ‌నుంది. ఇది ISROకు ఒక ప్రత్యేక ఘట్టం. ఇది శ్రీహరికోటలో జరిగిన 100వ ప్రయోగం ఇది. GSLV-F15 ప్రాధాన్యం శ్రీహరికోట నుంచి మొదటి రాకెట్ SLVను 1979 ఆగస్టు 10న ప్ర‌యోగించిన ఇస్రో అనేక మైలురాళ్లు దాటుతూ సుదీర్ఘ ప్ర‌యాణం చేస్తోంది. ఈ 46 ఏళ్ల‌లో ISRO ఎన్నో విజయవంతమైన ప్రయోగాలను పూర్తి చేసింది. కొత్త‌గా తన 100వ ప్రయోగాన్ని చేప‌డుతోంది. ఇది భారత అంతరిక్ష పరిశోధనలో నూతన అధ్యాయ‌నానికి నాంది పలుకుతోంది. ISRO సుదీర్ఘ ప్రయాణం GSLV-F15 (జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్) ప్ర‌యోగం ఇస్రోకు ప్ర‌ధాన మైలురాయి లాంటిది.దీని ద్వారా NVS-02 శాటిలైట్‌ను జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బి (Geosynchronous...
Karimnagar | బీజెపి ఆకర్ష్..  కమలం గూటికి క‌రీంన‌గ‌ర్ మేయ‌ర్‌, కార్పొరేట‌ర్లు
Districts

Karimnagar | బీజెపి ఆకర్ష్.. కమలం గూటికి క‌రీంన‌గ‌ర్ మేయ‌ర్‌, కార్పొరేట‌ర్లు

Karimnagar BRS Party | కరీంనగర్‌లో రాజకీయ స‌మీక‌ర‌ణాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్‌ఎస్ (BRS), బీజేపీ(BJP)ల మ‌ధ్య ఉన్న పొలిటిక‌ల్ వార్ అనేక మ‌లుపులు తిరుగుతోంది. తాజా బీఆర్‌ఎస్ భారీ షాక్ త‌గిలింది. క‌రీంన‌గ‌ర్ మునిసిప‌ల్ కార్పొష‌న్ (Karimnagar Municipal Corporation) మేయ‌ర్ స‌హా 10 మంది కార్పొరేటర్లు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పారు. వీరంతా క‌మ‌లం పార్టీ గూటికి చేరారు. బీజేపీ నేత బండి సంజయ్ (Bandi Sanjay) సమక్షంలో తీర్థం పుచ్చుకున్నారు. అవినీతిని భ‌రించ‌లేకే : మేయ‌ర్ బీఆర్‌ఎస్‌లో అవినీతి పేరుకుపోవ‌డం వ‌ల్లే తాము ఆ పార్టీని వీడామ‌ని మేయర్ యాద‌గిరి సునీల్‌రావు (Yadagiri Sunil Rao) వెల్ల‌డించారు. బీఆర్‌ఎస్ హ‌యాంలో రివర్ ఫ్రంట్, స్మార్ట్ సిటీ వంటి ప్రాజెక్టుల్లో భారీ స్కామ్‌ చోటు చేసుకుందని ఆరోపించారు. దీని వెనుక ఉన్న బీఆర్‌ఎస్ నేతల పేర్లను త్వరలోనే బయటపెడతానని తెలిపారు. “ఆ పార్టీకి నేను ...
Udaan Yatri Cafe | హైద‌రాబాద్ ఎయిర్‌పోర్టులో  ఇపుడు అతి త‌క్కువ ధ‌ర‌లకే ఆహారం
State

Udaan Yatri Cafe | హైద‌రాబాద్ ఎయిర్‌పోర్టులో ఇపుడు అతి త‌క్కువ ధ‌ర‌లకే ఆహారం

Udaan Yatri Cafe | ఎయిర్‌పోర్టుల్లో ఆహార ధ‌ర‌లు విప‌రీతంగా ఉంటాయ‌నేది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. విమానాలు ఆకాశం వైపు దూసుకెళ్లిన‌ట్టే ఇక్క‌డి ధ‌ర‌లూ పైపైకి పోతుంటాయి. ఈ నేప‌థ్యంలోనే విమాన ప్ర‌యాణికుల‌కు అతి త‌క్కువ ధ‌ర‌ల్లో ఆహారాన్ని అందించేందుకు కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయం (Netaji Subhas Chandra Bose International Airport)లో ఉడాన్ యాత్రి కేఫ్ (Udaan Yatri Cafe) ప్రారంభమైంది. విమానాల్లో దొరికే ఆహారం ధ‌ర‌ల‌క‌న్నా మూడింట రెండో వంతు రేట్ల‌కే ఈ కేఫ్‌లో లభ్య‌మ‌వుతున్నాయి. Udaan Yatri Cafe ప్రత్యేకతలు కొత్తగా ప్రారంభమైన ఉడాన్ యాత్రి కేఫ్‌లో అందించే ధరలు ఇలా ఉన్నాయి. టీ: రూ. 10 వాటర్ బాటిల్‌: రూ. 10 కాఫీ: రూ. 20 సమోసా: రూ. 20 స్వీట్లు: రూ. 20 ఇంత తక్కువ ధరల్లో ఈ పదార్థాలను అందించడం వల్ల ప్రయాణికుల నుంచి ఉడాన్ యాత్రి కేఫ్ విశేష ఆదరణ పొందుత...
Ratha saptami : రథసప్తమి వేడుకలకు సిద్ధమవుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం
State

Ratha saptami : రథసప్తమి వేడుకలకు సిద్ధమవుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం

Ratha saptami in Tirumala : తిరుమలలో రథసప్తమి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం దృష్ట్యా భద్రత, సౌకర్యాల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫిబ్రవరి 4న జరిగే ఈ వేడుక భ‌క్తుల‌కు క‌నుల‌విందు చేయ‌నుంది. Ratha saptami : రథసప్తమి విశిష్టత సూర్యారాధనకు హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా భక్తులు సూర్య జయంతి రోజు ఎక్కువగా ఈ పూజను చేస్తారు. మాఘ మాస శుక్ల పక్షం సప్తమి తిథి నాడు ఈ వేడుక‌ వస్తుంది. దీనిని రథ సప్తమి (Ratha saptami) అని కూడా అంటారు. సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై ప్ర‌యాణించి దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తుందని భక్తుల విశ్వసం. మాఘ సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలను ఉత్తరాయణ పుణ్యకాలంగా పరిగణిస్తారు. భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక...
error: Content is protected !!