Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Chinese Manja : చైనా మాంజా వ్యాపారుల‌పై ఫోక‌స్‌.. 22 మందిపై 18 కేసులు
Crime

Chinese Manja : చైనా మాంజా వ్యాపారుల‌పై ఫోక‌స్‌.. 22 మందిపై 18 కేసులు

Chinese Manja హైదరాబాద్‌ : సంక్రాంతి స‌మీపిస్తుండ‌డంతో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఉత్సాహంగా గాలిప‌టాలు ఎగుర‌వేస్తూ కేరింత‌లు కొడుతుంటారు. ప‌ట్టాణాలు, ప‌ల్లెల్లో ఎక్క‌డ చూసినా ఆకాశంలో రంగురంగుల‌ ప‌తంగులు క‌నువిందు చేస్తుంటాయి. అయితే ఇటీవ‌ల కాలంలో గాలిప‌టాల‌కు చైనా మాంజా ఉప‌యోగిస్తుండ‌డంతో అవి మెడకుచుట్టుకొని పిల్లు ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న‌లు ఆందోళ‌న క‌లిగించాయి. చైనా మాంజాపై ప్ర‌భుత్వం ఎప్ప‌టినుంచో నిషేధం విధించిన‌ప్ప‌టికీ కొంద‌రు వ్యాపారులు అదేమీ పట్టించుకోకుండా యథేచ్చగా విక్రయాలు జరుపుతున్నారు. Chinese Manja seized : అయితే పిల్ల‌ల ప్రాణాలు తీస్తున్న ఈ చైనా మాంజాపై హైద‌రాబాద్ పోలీసులు స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టారు. గత 20 రోజుల్లో మంగళ్‌హాట్‌ పోలీసులు (Hyderabad Mangalhat police) పలు దుకాణాలపై దాడులు చేసి చైనా మాంజా విక్రయిస్తున్న 22 మందిపై 18 కేసులు నమోదు చేశారు. సింథటిక్ మెటీరియ...
Savitribai Phule : ఏటా జ‌న‌వ‌రి 3న మ‌హిళా ఉపాధ్యాయ దినోత్స‌వం
State

Savitribai Phule : ఏటా జ‌న‌వ‌రి 3న మ‌హిళా ఉపాధ్యాయ దినోత్స‌వం

Telangana Women Teacher Day : రాష్ట్రంలో రేపు సావిత్రి బాయి ఫూలే జయంతి (Savitribai Phule Jayanti) (జనవరి 3) వేడుక‌ల‌ను ఘనంగా నిర్వహించనుంది. భారతదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళా విద్యకు ఎంతో పాటుపడిన సావిత్రిబాయి ఫూలే.. మహిళల కోసం తొలి పాఠశాలను స్థాపించారు. మహిళా సాధికారత కోసం ఆమె చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ తెలంగాణ ప్ర‌భుత్వం (Telangana Govt) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సావిత్రి బాయి ఫూలే జయంతి రోజుని “మహిళా ఉపాధ్యాయ దినోత్సవం”గా నిర్వహించాలని నిర్ణయిస్తూ ఈమేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జనవరి 3న శుక్ర‌వారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తెలంగాణ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా నిర్వహించనున్నారు. సావిత్రిబాయి ఫూలే (Savitribai Phule ) గురించి సంక్షిప్తంగా savitribai phule history : మహారాష్ట్రలోని సతారా జిల్లా నైగావ్ పట్టణంలో 1831, జనవరి 3న ఒక‌ సాధారణ రైతు కుట...
Ethanol factory | ఇథనాల్‌ ఫ్యాక్టరీ మాకొద్దు.. స్థానికుల రిలే నిరాహార దీక్ష.. భారీగా మోహరించిన పోలీసులు
State

Ethanol factory | ఇథనాల్‌ ఫ్యాక్టరీ మాకొద్దు.. స్థానికుల రిలే నిరాహార దీక్ష.. భారీగా మోహరించిన పోలీసులు

Suryapet : ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా సూర్యాపేటలో ఇథనాల్‌ ఫ్యాక్టరీ (Ethanol factory)ని ఏర్పాటు చేయొద్దంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. మోతె మండలం రావిపహాడ్‌లో ఎన్‌ఎంకే బయో ఫ్యూయల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ చేపడుతున్న ఇథనాల్‌ ఫ్యాక్టరీపై స్థానికులు నిర‌స‌న‌లు ముమ్మ‌రం చేశారు. కానీ ఇవేవీ ప‌ట్టించుకోకుండా యజమాన్యం ఫ్యాక్టరీ నిర్మాణ ప‌నుల‌ను కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ప్రజా సంఘాలు గురువారం ఆందోళనలు తీవ్రతరం చేశాయి. బుధవారం రావిపహాడ్‌లోని ఇథనాల్‌ ఫ్యాక్టరీ ఎదుట వామపక్ష, ప్రజా సంఘాల నేత‌లు రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు. Ethanol factory ని మూసివేయండి.. ఇథనాల్ ఫ్యాక్ట‌రీని మూసివేయాలంటూ స్థానికులు, ప్ర‌జాసంఘాల నాయ‌కులు నినాదాలు చేశారు. కాగా ఆందోళనల నేపథ్యంలో ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా పోలీసులు ఇథనాల్‌ పరిశ్రమ ఎదుట భారీగా భ‌ద్ర‌తా సిబ్బందిని మోహరించారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసన...
Maha Kumbh mela 2025: మ‌హాకుంభ‌మేళాకు వేళాయే.. ప్ర‌యాగ్‌రాజ్‌లో ఆధ్యాత్మిక శోభ..
National

Maha Kumbh mela 2025: మ‌హాకుంభ‌మేళాకు వేళాయే.. ప్ర‌యాగ్‌రాజ్‌లో ఆధ్యాత్మిక శోభ..

Maha Kumbh mela 2025 : మహా కుంభ‌మేళా భారతీయ ఆధ్యాత్మికతకు ప్రతీక. ప్రతి 12 ఏళ్ల‌కోసారి జ‌రిగే ఈ మహోత్సవానికి ఏర్పాట్ల‌ను స‌ర్వం సిద్ధం చేస్తున్నారు. జ‌న‌వ‌రి 13 నుంచి ఫిబ్రవరి 26 వ‌రకు నిర్వ‌హించే ఈ భ‌క్త‌జ‌న జాత‌ర ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌ది. ఈసారి (2025) మ‌హాకుంభ‌మేళాలో 40-45 కోట్ల మంది పాల్గొంటార‌ని అంచ‌నా. ఇందుకు త‌గ్గ‌ట్టే ప్ర‌భుత్వాలు అన్ని ర‌కాల సౌక‌ర్యాల‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. మోక్ష ప్రాప్తికి అరుదైన అవ‌కాశం గంగ, యమున, సరస్వతి నదుల సంగమ ప్రదేశంలో నిర్వ‌హించే మహోత్సవం మ‌హాకుంభ‌మేళా. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్‌లో 45 రోజుల‌పాటు జ‌రిగే ఆధ్యాత్మిక ఉత్స‌వం ఇది. ప్రపంచంలోనే అతి పెద్ద పుణ్యకార్యాల క్షేత్రంగా మ‌హాకుంభ‌మేళా నిలుస్తుంది. ఇందులో పాల్గొన‌డంతో త‌మ జీవితం ధ‌న్య‌మ‌వుతుంద‌ని భావిస్తారు భ‌క్తులు. పూర్వీకుల పాపాల‌ను కడగకట్టేందుకు, మోక్షం పొందేందుకు అరుదైన అవకాశంగా ...
Stock Market :స్థిరంగా దేశీయ మార్కెట్ సూచీలు
Business

Stock Market :స్థిరంగా దేశీయ మార్కెట్ సూచీలు

Stock Market : దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు ఈ రోజు స్థిరంగా ప్రారంభమయ్యాయి. నిఫ్టీపై PSU బ్యాంక్, ఫార్మా, FMCG, రియాల్టీ, మీడియా, ఎనర్జీ, మెటల్ రంగాల్లో అమ్మకాలు కనిపించాయి. ఉదయం 9.31 గంటలకు సెన్సెక్స్ 65.75 పాయింట్లు లేదా 0.08 శాతం పెరిగి 78,573.16 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 23.15 పాయింట్లు లేదా 0.10 శాతం పెరిగి 23,766.05 వద్ద ఉంది. సానుకూలంగా మార్కెట్ ధోరణి మార్కెట్ ధోరణి సానుకూలంగా ఉంది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (NSE) లో 1,366 స్టాక్స్ గ్రీన్‌లో ఉండగా, 529 స్టాక్స్ రెడ్‌లో ఉన్నాయి. అయితే.. ఈ నేప‌థ్యంలో Q3 కార్పొరేట్ ఆదాయాలు గణనీయంగా పుంజుకోవడం సాధ్యం కాకపోవచ్చని మార్కెట్ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నార‌ర‌రు. ఇది పెట్టుబడిదారులు మందగమనాన్ని అధిగమించే విభాగాలపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని సూచిస్తుంద‌ని అంటున్నారు. సెక్టార్ల ప్రదర్శన నిఫ్టీ బ్యాంక్ 21 పాయింట్లు లేదా 0.04 శాతం పెరి...
error: Content is protected !!