Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Jasprit Bumrah : టెస్టుల్లో జస్ప్రీత్ బుమ్రా రికార్డ్
Sports

Jasprit Bumrah : టెస్టుల్లో జస్ప్రీత్ బుమ్రా రికార్డ్

Jasprit Bumrah : టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 200 వికెట్లు (200 Test wickets) తీసిన భారత పేసర్‌గా జస్ప్రీత్ బుమ్రా రికార్డు సృష్టించాడు. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG)లో ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టులో పేసర్ ఈ మైలురాయిని సాధించాడు. దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ అంతకుముందు మార్చి 1983లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో 50 మ్యాచ్‌లలో ఈ రికార్డును నెల‌కొల్పాడు. అయితే బుమ్రా (Jasprit Bumrah Records) తన కేవ‌లం 44వ టెస్ట్‌లో మైలురాయిని చేరుకున్నాడు.. తద్వారా రవీంద్ర జడేజాతో కలిసి 200 టెస్టు వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా బుమ్రా నిలిచాడు. బ్రిస్బేన్ టెస్ట్ తర్వాత రిటైర్ అయిన రవిఅశ్విన్, కాన్పూర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సెప్టెంబర్ 2016లో తన 37వ టెస్టులో తన 200వ టెస్ట్ వికెట్‌ను తీసిన తర్వాత అత్యంత వేగవంతమైన భారతీయుడిగా నిలిచాడు. అడిలైడ్, బ్...
Warangal Police | శభాష్ వరంగల్ పోలీస్..  క్రైం రేట్ తగ్గించేశారు..
Crime

Warangal Police | శభాష్ వరంగల్ పోలీస్.. క్రైం రేట్ తగ్గించేశారు..

వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో గతేడాది తో పోలిస్తే 3.21% తగ్గుదల మీడియా సమావేశంలో నేరాల వివరాలు వెల్లడించిన కమిషనర్ అంబర్ కిషోర్ ఝా.. Warangal Police Commissionerate : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులు అత్యుత్తమ పనితీరు కనబరిచి నేరాల సంఖ్యను తగ్గించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో 2023 లో 14,731 కేసులు నమోదు కాగా, 2024 ప్రస్తుత సంవత్సరం ఆ సంఖ్య కాస్త 14406 కు తగ్గింది. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 3.21% క్రైమ్ రేట్ తగ్గినట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా (Amber Kishore Jha) వెల్లడించారు. నేరాలను నియంత్రించడంలో కమిషనరేట్ పోలీసులు సక్సెస్ అయినట్లు, పోలీసుల సమష్టి కృషితోనే ఈ ఏడాది నేరాలు అదుపులో ఉండటంతో పాటు తగ్గుముఖం పట్టినట్లు చెప్పవచ్చు. 2024 సంవత్సరానికి సంబంధించి క్రైమ్‌ నివేదిక ను మీడియా సమావేశంలో కమిషనర్ విడుదల చేశారు.ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసు...
Charlapalli Railway Station : ప్రారంభానికి సిద్ధ‌మైన‌ చర్లపల్లి రైల్వే టెర్మిన‌ల్‌..
State

Charlapalli Railway Station : ప్రారంభానికి సిద్ధ‌మైన‌ చర్లపల్లి రైల్వే టెర్మిన‌ల్‌..

Charlapalli Railway Station : రూ.413 కోట్ల‌తో అత్యాధునిక సౌక‌ర్యాల‌తో ఆధునీక‌రించిన చర్లపల్లి రైల్వే స్టేషన్ త్వ‌ర‌లో అందుబాటులోకి రానుంది. అయితే ఈరోజు డిసెంబర్ 28, 2024న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కొత్త రైల్వే టెర్మిన‌ల్ ను ప్రారంభించాల్సి ఉండగా మరోసారి వాయిదా పడింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి కారణంగా ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం సంతాప దినాలు కొనసాగుతున్న నేపథ్యంలో రైల్వే టెర్నినల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు సమాచారం. త్వరలోనే మరో తేదీని ప్రకటించే చాన్స్ ఉంది. కాగా, హైదరాబాద్-సికింద్రాబాద్ జంటనగర ప్రాంతానికి చర్లపల్లిని కీలక రైల్వే టెర్మినల్‌గా మార్చాలని ఇండియ‌న్ రైల్వే నిర్ణ‌యించింది. పెరుగుతున్న ప్రయాణీకుల ర‌ద్దీని త‌గ్గించేందుకు సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ. లింగంపల్లి వంటి ప్రస్తుత టెర్మినల్స్ పై భార...
Grimes | భార‌త్‌పై దుష్ప్ర‌చారం చేయొద్దు.. ఎలాన్ మ‌స్క్ మాజీ గ‌ర్ల్‌ఫ్రెండ్ ఫైర్
World

Grimes | భార‌త్‌పై దుష్ప్ర‌చారం చేయొద్దు.. ఎలాన్ మ‌స్క్ మాజీ గ‌ర్ల్‌ఫ్రెండ్ ఫైర్

American social media | భార‌త్‌పై అమెరిక‌న్ సోష‌ల్ మీడియాలో పెరుగుతున్న వ్య‌తిరేక భావాల‌పై ఎలాన్ మ‌స్క్ మాజీ గ‌ర్ల్‌ఫ్రెండ్ గ్రైమ్స్ (Elon Musk's Ex Girlfriend Grimes) తీవ్రంగా స్పందించారు. భార‌త్‌పై ఎక్క‌డి నుంచో పుట్టిన వ్య‌తిరేక‌తను ఉద్దేశ‌పూర్వకంగానే విస్త‌రింప‌జేయ‌డం దారుణ‌మ‌ని ఖండించారు. కన‌డియ‌న్ సంగీతకారిణి అయిన గ్రైమ్స్ త‌న పోస్టులో ఈ మేర‌కు అభిప్రాయ‌ప‌డ్డారు. అమెరికా సోష‌ల్ మీడియా (American social media)లో చ‌ర్చిస్తున్న ప‌రిస్థితులు ఇండియా (India)లో లేవ‌ని ఆమె పేర్కొన్నారు. తాను భార‌త్‌లో పెరిగాన‌ని, తన బాల్యాన్ని తాన‌క్క‌డ అద్భుతంగా గ‌డిపాన‌ని తెలిపారు. భార‌త్‌పై దుష్ప్ర‌చారం చేయ‌డం త‌గ‌ద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చ‌శారు. ఇది ఉద్దేశ‌పూర్వ‌క చ‌ర్య అన్న Grimes తన పోస్ట్‌లో గ్రైమ్స్ నిరాశ వ్యక్తం చేస్తూ భార‌త్‌పై వ్య‌తిరేక భావాల‌ను ఎక్కడి నుంచో అకస్మాత్తుగా సృష్టించడం దారుణం. ఇది ఉ...
Madhapur Accident | మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఎంత తీవ్రంగా అంటే..
Crime

Madhapur Accident | మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఎంత తీవ్రంగా అంటే..

Accident in Madhapur : హైద‌రాబాద్‌లోని మాదాపూర్ (Madhapur) లో హోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఇద్ద‌రు యువకులు బైక్‌పై అతి వేగంగా వెళ్తూ డివైడ‌ర్‌ను ఢీకొన్నారు. దీంతో ఇద్ద‌రూ ప్రాణాలు వ‌దిలారు. డివైడ‌ర్‌కు ఢీకొన‌డంతో బైక్ నుంచి మంట‌లు రావ‌డం ఈ ప్ర‌మాద తీవ్ర‌త‌ను సూచిస్తోంది. బైక న‌డిపేట‌ప్పుడు హెల్మెంట్ ధ‌రించ‌లేద‌ని తెలుస్తోంది. ఈ దృశ్యాల‌ను సీసీ కెమెరాల్లో (CCTV footage ) న‌మోద‌య్యాయి. భ‌యాన‌క దృశ్యం హైద‌రాబాద్‌లోని బోర‌బండాకు చెందిన ర‌ఘుబాబు (29) ఓ ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ((Software Company))లో ఉద్యోగం చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఆకాంక్ష్ (27) ఐటీ రంగంలో కొత్త‌గా చేరాడు. ఇద్ద‌రూ మంచి స్నేహితులు. వారిని చివ‌రిసారి ఓ బార్‌షాపులో చూసిన‌ట్టు ప్ర‌త్య‌క్ష సాక్షులు తెలిపారు. శుక్ర‌వారం రాత్రి వీర‌ద్దరూ బైక్‌పై బ‌య‌ల్దేరారు. మ‌ద్యం మ‌త్తు ద్విచ‌క్రవాహ‌నాన్ని అతివేగంగా న‌డ‌ప‌డంతో...
error: Content is protected !!