Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. Parliament Session-2025
National

జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. Parliament Session-2025

Parliament Monsoon Session-2025 | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 21 నుంచి ఆగస్టు 21, 2025 వరకు జరుగుతాయని ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 15న జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సన్నాహాలు, భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆగస్టు 13, 14 తేదీల్లో సమావేశాలు ఉండవని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ సెష‌న్‌ను లోక్‌సభ. రాజ్యసభ రెండింటినీ ఏర్పాటు చేయడానికి భారత రాష్ట్రపతి ఆమోదం తెలిపారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. "జూలై 21 నుండి ఆగస్టు 21, 2025 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనను భారత రాష్ట్రపతి ఆమోదించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల దృష్ట్యా, ఆగస్టు 13, 14 తేదీలలో సమావేశాలు ఉండవు" అని ఆయన Xలో పోస్ట్ చేశారు. ఆప‌రేష‌న్‌ సిందూర్‌పై వాడీవేడిగా చర్చ‌ల‌కు అవ‌కాశం జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జర...
ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం తండ్రిని హత్య చేసిన కుమారుడు – Online Betting
Crime

ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం తండ్రిని హత్య చేసిన కుమారుడు – Online Betting

హైదరాబాద్‌: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ (Online Betting Apps) కుటుంబాల్లో ప‌చ్చ‌ని కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నాయి. బెట్టింగ్ ల‌కు అలవాటు పడిన ఓ వ్య‌క్తి త‌న తండ్రినే దారుణంగా హత్య చేసిన ఘటన హైద‌రాబాద్‌ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.వనపర్తిలోని తన స్థలాన్ని విక్రయించగా వచ్చిన 6 లక్షల రూపాయ‌ల‌ను హనుమంత్ నాయక్ (38) ఇంటికి తీసుకొచ్చారు. అయితే ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసైన ఆయన కుమారుడు రవీందర్ నాయక్‌.. ఇంట్లో ఉంచిన ఆ డబ్బు నుంచి రూ.రెండున్నర లక్షలు తీసుకెళ్లి బెట్టింగ్ (Online Betting) లో పెట్టి న‌ష్ట‌పోయాడు. కాగా కొన్ని రోజులుగా తండ్రి ఆ డబ్బు గురించి నిల‌దీయ‌గా రవీందర్ తన స్నేహితుడికి అవసరం ఉంటే ఇచ్చానని బుకాయిస్తూ వ‌చ్చాడు. అయితే మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో తన స్నేహితుడు డబ్బులు తిరిగి ఇస్తున్నాడని ...
Medaram | మేడారం మహా జాతర 2026 తేదీలు ఖరారు
State, warangal

Medaram | మేడారం మహా జాతర 2026 తేదీలు ఖరారు

Medaram Jatara 2026 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహా జాతర (Medaram Maha Jatara 2026) తేదీలు ఖరారయ్యాయి. మేడారం మహా జాతర 2026 తేదీలను కోయ పూజారులు బుధవారం ప్రకటించారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు జాతర నిర్వహించనున్నారు. నాలుగు రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది.తొలిరోజు జనవరి 28న సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మను, గోవింద రాజు, పగిడిద్ద రాజులను గద్దెపైకి తీసుకురావడంతో జాతర ప్రారంభమవుతుంది.  రెండో రోజు 29న సాయంత్రం 6 గంటలకు చిలకల గుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దె మీదకు తీసుకొచ్చి ప్రతిష్ఠిస్తారు.  జ‌న‌వ‌రి 30న వన దేవతలకు భక్తులు తమ తమ మొక్కులను చెల్లించే కీల‌క‌మైన ఘ‌ట్టం ఉంటుంది. ఇక 31న సాయంత్రం 6 గంటల సమయంలో సమ్మక్క, సారలమ్మ దేవతలు, గోవింద రాజు, పగిడిద్ద రాజులు వన ప్రవేశంతో జాతర ముగుస్తుందని కోయ పూజారులు ఒక ప్ర‌క‌ట‌న‌లో  వెల్లడించారు....
ACB Raids | లంచావతారులకు ఏసీబీ షాక్… ఆరు నెల‌ల్లో 125 మంది అరెస్టు..
Crime

ACB Raids | లంచావతారులకు ఏసీబీ షాక్… ఆరు నెల‌ల్లో 125 మంది అరెస్టు..

ACB Raids in Telangana | తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) జూన్ - 2025లో 31 కేసులు నమోదు చేసి, విచారణ చేపట్టింది. వీటిలో 15 ట్రాప్ కేసులు, రెండు ఆదాయానికి మించిన ఆస్తులు (DA) కేసులు, మూడు నేరపూరిత దుష్ప్రవర్తన కేసులు, నాలుగు సాధారణ విచారణలు, ఏడు ఆకస్మిక తనిఖీలు ఉన్నాయని ఏసీబీ వెల్ల‌డించింది. ఈమేర‌కు జనవరి నుంచి జూన్ వరకు తన అర్ధ వార్షిక రౌండ్ అప్‌లో ప్ర‌క‌టించింది. ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఒక ప్రైవేట్ వ్యక్తితో సహా 25 మంది ప్రభుత్వ ఉద్యోగులను ట్రాప్ చేసి అరెస్టు చేశారు. తర్వాత వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. వివిధ విభాగాల ట్రాప్ కేసుల్లో రూ.3.43 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. రెండు డిఎ కేసులలో, రూ.13.50 లక్షలు, రూ.5.22 కోట్ల విలువైన ఆదాయానికి మించి ఆస్తులు బయటపడ్డాయి. ఆర్టీఏ చెక్ పోస్టులు, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో, లెక్కల్లో చూపని రూ.2.72 ల...
DIEO | అవును.. ’వేదాంతు‘కు అనుమతి లేదు
Special Stories

DIEO | అవును.. ’వేదాంతు‘కు అనుమతి లేదు

స్పష్టం చేసిన హన్మకొండ డీఐఈవో గోపాల్ హన్మకొండ డీఐఈవో (Hanamkonda DIEO) స్పందించారు. ఆ కాలేజీకి అనుమతులు లేవని స్పష్టం చేశారు. "బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్" కు రిపోర్ట్ రాసి పంపిస్తామని తెలిపారు. హన్మకొండ నగరంలో ఎలాంటి అనుమతి లేకుండా అకాడమీ పేరుతో ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాల నిర్వహిస్తున్న వైనంపై సోమవారం "అనుమతి లేని వేదాంతు"అనే శీర్షికన సర్కార్ లైవ్ కథనం వెలువరించింది. ఈ కథనం పై స్పందించిన హన్మకొండ డీఐఈవో గోపాల్ (DIEO Gopal) మాట్లాడుతూ వేదాంతు (Vedantu) కు విద్యాశాఖ నుండి ఎలాంటి అనుమతి లేదని దీనిపై ఇంటర్మీడియట్ బోర్డు కు రిపోర్ట్ రాసి పంపిస్తామని సర్కార్ లైవ్ ప్రతినిధితో అన్నారు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనుమతి లేకుండా అడ్మిషన్లు తీసుకోవద్దని ,అకాడమీ పేరుతో కళాశాల నిర్వహించడం సరికాదని డిఐఈవో తెలిపారు. కాగా ఇప్పటికే సదరు యాజమాన్యం అనుమతి లేకుండానే అడ్మిషన్ల పేరుతో విద్యార్థుల నుండి ఫీజుల ...
error: Content is protected !!