Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Kaleshwaram : కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు.. హరీష్ రావుపై నిప్పులు
State

Kaleshwaram : కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు.. హరీష్ రావుపై నిప్పులు

బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వరం (Kaleshwaram )పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్‌రావుపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. “కేసీఆర్‌పై నిందలు రావడానికి ప్రధాన కారణం హరీష్‌రావేనా? ఆయన వెనుక సంతోష్‌, సీఎం రేవంత్‌ ఉన్నారా? నా మీద పెద్ద ఎత్తున కుట్రలు జరిగాయి. మా నాన్నపై సీబీఐ ఎంక్వైరీకి కారణం అదే. నా కడుపు రగిలిపోతుంది” అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. “మా నాన్న కేసీఆర్‌కి తిండి మీదా, డబ్బు మీదా ఎలాంటి ఆపేక్ష లేదు. ఆయన తరతరాల సంపదను తెలంగాణ ప్రజలకే ఇచ్చారు. కానీ ఆయన పక్కన ఉన్న కొందరి వల్లే ఈ పరిస్థితే వచ్చింది. కాళేశ్వరం వివాదం మొత్తం అప్పటి మంత్రి హరీష్‌రావు వల్లే జరిగింది. కేసీఆర్‌కి అవినీతి మరక ఎలా వచ్చింది అనేది అందరూ చూడాలి. కేసీఆర్‌పై విచారణ తర్వాత కూడా బీఆర్‌ఎస్‌ నిలుస్తుందా లేదా అన్నది చూడాలి” అని ఆమె వ్యాఖ్యానించారు. “నేను ఇలా మాట్లాడితే పార్టీకి స్థాని...
Accident | వేర్వేరు ప్ర‌మాదాల్లో 8 మంది మృతి
Crime, Mahaboobnagar

Accident | వేర్వేరు ప్ర‌మాదాల్లో 8 మంది మృతి

Mahbubnagar Bus Accident : మహబూబ్ నగర్ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ట్రైలర్ ట్రక్కును ఒక ప్రైవేట్ బస్సు వెనుక నుండి ఢీకొట్టిన ప్రమాదం (Accident) లో నలుగురు మృతి చెందగా, అనేక మంది గాయపడ్డారు. అడ్డకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున 2.15 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, గాయపడిన ఐదుగురిని ఆసుపత్రికి తరలించగా, ఒకరు చికిత్స పొందుతూ మరణించారని తెలిపారు. 32 మంది ప్రయాణికులతో బస్సు హైదరాబాద్ నుండి ప్రొద్దుటూరుకు వెళుతుండగా బస్సు ప్రమాదవశాత్తు ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. గ‌ణేష్ ఊరేగింపులో.. West Godavari Accident : పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలో గణేష్ ఊరేగింపు సందర్భంగా ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడి, ఒక మైనర్ సహా నలుగురు అక్కడికక్కడే మృతి చెందారని పోలీసు అధికారి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గణేష్ ...
Legislative Council: శాసనమండలిలో కీలక బిల్లులకు ఆమోదం
State

Legislative Council: శాసనమండలిలో కీలక బిల్లులకు ఆమోదం

Hyderabad : తెలంగాణ శాసన మండలి (Legislative Council) సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మూడు కీలక బిల్లులను మండలి ఆమోదించింది. పంచాయతీ రాజ్ చట్ట సవరణ, పురపాలక సంఘాల చట్ట సవరణ, అల్లోపతిక్ ప్రైవేటు వైద్య సంరక్షణ సంస్థల చట్టం రద్దు బిల్లులకు లెజస్లేటివ్ కౌన్సిల్ ఆమోద ముద్ర వేసింది. ఒక‌వైపు బీఆర్ఎస్ సభ్యుల నిరసనలు కొన‌సాగుతుండ‌గానే మండలిలో ఈ బిల్లులు ఆమోదం పొందాయి. ఇదిల ఉండ‌గా బీఆర్ఎస్ సభ్యులు త‌మ నిర‌స‌న‌ల‌ను ముమ్మ‌రం చేశారు. చైర్మన్‌ పోడియం వ‌ద్ద‌కు వెళ్లి నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్ట‌డంతో స‌భ‌లో గంద‌ర‌గోళం నెల‌కొంది. దీంతో శాసన మండలిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాళేశ్వరం కమిషన్‌ నివేదిక పేపర్లు చింపి మండలి చైర్మన్‌పై విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీకు సీబీఐ వద్దు.. రేవంత్‌కు సీబ...
Fertilizer Crisis : రైతుల సమస్యలపై స‌ర్కారు నిర్ల‌క్ష్యం : కేటీఆర్
State, Hyderabad

Fertilizer Crisis : రైతుల సమస్యలపై స‌ర్కారు నిర్ల‌క్ష్యం : కేటీఆర్

గన్ పార్క్ వద్ద భారత రాష్ట్ర సమితి ధర్నా సచివాలయం ముట్టడికి బీఆర్ఎస్ శ్రేణుల యత్నం.. Fertilizer Crisis in Telanganan | రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న ఎరువుల సంక్షోభంపైన భారత రాష్ట్ర సమితి (BRS Party) శనివారం నిరసన ప్రదర్శన చేపట్టింది. యూరియా కొరత తీర్చాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. స‌చివాల‌యాన్ని ముట్ట‌డించారు. ఈ సందర్భం బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కనీసం 15 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలన్నారు. అంతకు మించి నిర్వహించినా మేము సిద్ధమేనని, రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాన్ని సభలో పెట్టినా, అన్నింటికీ సరైన సమాధానం ఇస్తామని స్పష్టం చేశారు. వ్యవసాయ రంగం నుంచి మొదలుకొని ఏ అంశం పైననైనా సభలో చర్చకు పెడితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వ్యవసాయ విస్తీర్ణంతో పాటు వ్యవసాయ సంక్షేమానికి కేసీఆర్ చేసిన కార్యక్రమాలు, పథకాల గురించి వ...
ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య – Hyderabad Murder Case
Crime, Hyderabad

ప్రియుడి కోసం భర్తను హత్య చేసిన భార్య – Hyderabad Murder Case

Hyderabad Murder Case : హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం మరో నిండు ప్రాణాన్ని బ‌లిగొంది. ఓ మహిళ ప్రియుడి మోజులో ప‌డి కలిసి క‌ట్టుకున్న భర్త‌నే అంత‌మొందించింది. పైగా నిద్రలో చనిపోయాడంటూ స్థానికులను, పోలీసులను నమ్మించేందుకు య‌త్నించింది. అయితే పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు విస్తుగొలిపే విష‌యాలు వెలుగులోకి వచ్చాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. నాగర్ కర్నూల్ (NagarKarnool) జిల్లా ఊర్కొండ మండలం మాదారం గ్రామానికి చెందిన జల్లెల శేఖర్ (40)కు రంగారెడ్డి (Rangareddy ) జిల్లా వెల్దండ మండలం కుప్పగుండ్లకు చెందిన చిట్టి (33)తో 2009లో వివాహమైంది. వీరికి 14 ఏళ్ల కుమార్తె, 12 ఏళ్ల కుమారుడు ఉన్నారు. శేఖ‌ర్ కుటుంబం ఉపాధి కోసం హైదరాబాద్‌ (Hyderabad) సరూర్ నగర్ (SaroorNagar) లోని కోదండరామనగర్‌కు వలస వచ్చింది. శేఖర్ కారు డ్రైవర్ గా పనిచేస్తుండగా.. చిట్టి బ‌ట్ట‌ల షాపులో పని...
error: Content is protected !!