Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Vedantu college | అనుమతి లేని వేదాంతు..
Special Stories

Vedantu college | అనుమతి లేని వేదాంతు..

మాయమాటలతో బురిడీ కొట్టిస్తూ అడ్మిషన్ల దందా.. అకాడమీ పేరుతో బోర్డు.. అక్రమంగా జూనియర్ కాలేజీ నిర్వహణ మరో కళాశాల నుండి హాల్ టికెట్లు వచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాకే అడ్మిషన్లు Hanmkonda | హన్మకొండ జిల్లా కేంద్రంలో అకాడమీల పేరుతో విచ్చలవిడిగా అనుమతి లేకుండా ఇంటర్మీడియట్ కళాశాలలు (Illegal Junior college) పుట్టుకొస్తున్నాయి. అలాంటి జాబితాలోకే వస్తుంది ఈ "వేదాంతు "కాలేజీ.అనుమతి లేకున్నా అడ్మిషన్లు తీసుకుంటూ ఇంటర్మీడియట్ కళాశాల నిర్వహిస్తున్న వేదాంతు (Vedantu college ) యాజమాన్యం, జిల్లాలో తాము కార్పోరేట్ విద్యనందిస్తామని ప్రచారం చేసుకుంటూ అడ్మిషన్ల దందా జోరుగా కొనసాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఐఐటీ, జేఈఈ, నీట్ కోచింగ్ పేరుతో బోర్డ్ పెట్టిన సదరు యాజమాన్యం విద్యాశాఖ (Education Department) నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్ కాలేజి నిర్వహిస్తూ మధ్యతరగతి తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకొని వారిక...
Ivana | టాలీవుడ్ లో  వరుస ఆఫర్లతో  దూసుకుపోతున్న యంగ్ బ్యూటీ
Gallery, Cinema

Ivana | టాలీవుడ్ లో వరుస ఆఫర్లతో దూసుకుపోతున్న యంగ్ బ్యూటీ

తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసు దోచిన యంగ్ బ్యూటీ ఇవానా (Ivana) ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ ఫేవరెట్‌గా మారుతోంది. చిన్ననాటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్న ఆమె, హీరోయిన్‌గా తమిళ సినిమా లవ్ టుడే (Love Today)తో గుర్తింపు పొందింది. ఈ సినిమా తమిళంలో భారీ విజయం సాధించగా, తెలుగులో డబ్ అయిన వెర్షన్ కూడా మంచి హిట్‌గా నిలిచింది....
పసుపుబోర్డు ప్రారంభం..  రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన అమిత్‌ షా  Turmeric Board
Nizamabad

పసుపుబోర్డు ప్రారంభం.. రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన అమిత్‌ షా Turmeric Board

National Turmeric Board Nizamabad | నిజామాబాద్‌ జిల్లా వాసుల నాలుగు దశాబ్దాల కల నేటితో నెరవేరింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా (Amit Shah) ఆదివారం నిజామాబాద్‌లో పసుపు బోర్డు (Turmeric Board ) జాతీయ కార్యాలయాన్ని అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కిసాన్ సమ్మేళన్ సభలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని తెలిపారు. " జాతీయ పసుపు బోర్డు ద్వారా తెలంగాణ రాష్ట్ర రైతులకు పెద్ద బహుమతిని ప్రధాని మోదీ అందించారని తెలిపారు. టెర్మరిక్ బోర్డు ద్వారా ప్యాకింగ్, బ్రాండింగ్, మార్కెటింగ్, ఎగుమతులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని, నిజామాబాద్‌ పసుపుకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని అమిత్‌ షా స్పష్టం చేశారు. పురాతన కాలం నుంచి భారత జీవనవిధానంలో పసుపు భాగమైందని, ఇది యాంటీ సెప్టిక్‌, యాంటీవైరల్‌ గుణాలు కలిగి ఉందని అమిత్ షా గుర్తుచ...
Odisha Stampede : పూరీ జ‌గ‌న్నాథ‌యాత్ర‌లో తొక్కిసలాట, ముగ్గురు మృతి
Crime, National

Odisha Stampede : పూరీ జ‌గ‌న్నాథ‌యాత్ర‌లో తొక్కిసలాట, ముగ్గురు మృతి

Odisha Stampede : ఒడిశాలోని చారిత్రాత్మక నగరం పూరీలో జగన్నాథ స్వామి రథయాత్ర సందర్భంగా దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున గుండిచా ఆలయం వద్ద భక్తులు పెద్దఎత్తున గుమిగూడడంతో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఒడిశాలోని పూరిలో రథయాత్ర సందర్భంగా గుండిచా ఆలయం సమీపంలో జరిగిన తొక్కిసలాట (Puri Stampede ) కారణంగా పెద్ద ప్రమాదం సంభవించింది. ఈ తొక్కిసలాటలో ముగ్గురు మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ఒడిశాలోని పూరిలో జరిగిన రథయాత్రలో ఈ ప్రమాదం ఆదివారం ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు జరిగింది. పూరి జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్ ఎస్ స్వైన్ మాట్లాడుతూ, తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో వందలాది మంది భక్తులు ఆలయం సమీపంలో గుమిగూడినప్పుడు ఈ సంఘటన జరిగిందని చెప్పారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించామని, ఆరుగురి పరిస్థితి విషమంగా ఉం...
Hanumakonda | హనుమకొండలో అమానవీయ ఘటన: వివస్త్ర చేసి మహిళపై చిత్రహింసలు
Crime

Hanumakonda | హనుమకొండలో అమానవీయ ఘటన: వివస్త్ర చేసి మహిళపై చిత్రహింసలు

మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలు హనుమకొండ జిల్లా తాటికాయ గ్రామంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన Hanumakonda | హనుమకొండ జిల్లాలో అత్యంత ఘోరమైన అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళను వివస్త్రను చేసి చిత్రవధ చేసిన ఘటన ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ధర్మసాగర్‌ ‌మండలం తాటికాయల(Thatikayala) గ్రామంలో ఈ ఘ‌ట‌న జరిగింది. వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఓ మహిళను ఇనుప గ్రిల్స్ ‌కట్టి, వివస్త్రను చేసి జననాంగాలపై జీడి పోసి చిత్రహింస‌ల‌కు గురిచేశారు. తప్పు చేశాన‌ని క్షమించమ‌ని వేడుకున్నా వినకుండా దాడికి పాల్ప‌డ్డారు. కాగా ఈ ఘటనపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన యువతితో మునుగు మండలం బోలోలుపల్లికి చెందిన రాజుకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు సంతానం. అయితే ఇటీవల కాలంలో రాజు.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 10 రోజుల క్రితం ఇద్దరూ కలిసి గ్...
error: Content is protected !!