Sarkar Live

Author: Pramod Nameendla

ప్ర‌మోద్ న‌మిండ్ల‌ డిజిట‌ల్ మీడియా రంగంలో 8 ఏళ్లకు పైగా అనుభ‌వం కలిగి ఉన్నారు. తెలుగు ఆన్‌లైన్‌ జర్నలిజం, న్యూస్ కవరేజ్‌, కంటెంట్ మేనేజ్‌మెంట్‌, SEO ఆప్టిమైజేషన్‌ వంటి రంగాల్లో విశేష నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం Sarkar Live వెబ్‌సైట్‌లో చీఫ్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ, నిష్పాక్షికమైన వార్తలు, విశ్లేషణలు ప్రజలకు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.
Kesamudram | కేసముద్రం రైల్వేస్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం
State, warangal

Kesamudram | కేసముద్రం రైల్వేస్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం

రూ.2 కోట్ల విలువైన బోగీ దగ్ధం! మానుకోట (Mahaboobabad): మానుకోట జిల్లా కేసముద్రం రైల్వే స్టేషన్‌ (Kesamudram Railways Station)లో ఇంజినీరింగ్ సిబ్బంది మూడో లైన్ నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన రైలు బోగీలో శుక్రవారం తెల్లవారుజామున ఒక్క‌సారిగా మంటలు (Fire Accident) చెల‌రేగాయి. దీంతో ఆ బోగీలో నిద్రిస్తున్న సిబ్బంది వెంటనే మేల్కొని బయటకు ప‌రుగులు తీశారు. పక్కనే రైల్వే క్వార్టర్స్‌లో నివసిస్తున్న కొంద‌రు కార్మికులు కూడా బయటకు రావడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనలో సుమారు రూ.2 కోట్ల విలువైన రైలు బొగీ పూర్తిగా దగ్ధమైంది. కేసముద్రం (Kesamudram SI) ఎస్సై మురళీధర్ రాజ్ సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని వివ‌రాలు సేక‌రించారు. మహబూబాబాద్ నుంచి అగ్నిమాప‌క సిబ్బంది హుటాహుటిన అక్క‌డికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, ఈ ఫైర్ యాక్సిడెంట్‌కు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రాథమిక సమాచారం ప్రక...
సీతాపూర్ జర్నలిస్ట్ హత్య కేసు..  ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నిందితులు హతం – Sitapur Encounter
Crime

సీతాపూర్ జర్నలిస్ట్ హత్య కేసు.. ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నిందితులు హతం – Sitapur Encounter

Sitapur Encounter : ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో అర్థరాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌లో, జర్నలిస్ట్ రాఘవేంద్ర బాజ్‌పాయ్ హత్య కేసులో ఇద్దరు నేరస్థులను పోలీసులు కాల్చి చంపారు . నివేదికల ప్రకారం, రాజు అలియాస్ రిజ్వాన్, సంజయ్ అలియాస్ అకీల్‌గా గుర్తించబడిన ఇద్దరు దుండగులు స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), క్రైమ్ బ్రాంచ్ మరియు స్థానిక పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో మరణించారు. పిసావన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జల్లాపూర్ ప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది. జర్నలిస్ట్ హత్య జరిగినప్పటి నుండి ఇద్దరూ పరారీలో ఉన్నారు మరియు వారిపై ఒక్కొక్కరికి రూ. లక్ష రివార్డు ప్రకటించారు. ఈ సంఘటన తర్వాత కాల్పులు జరిపిన వారి కోసం పోలీసులు వెతుకుతున్నారు. రాఘవేంద్ర బాజ్‌పేయి హత్య కేసు ఉత్తరప్రదేశ్​లోని​ సీతాపూర్‌కు చెందిన జర్నలిస్ట్ రాఘవేంద్ర వాజ్‌పేయి మార్చి 8న హత్యకు గురయ్యాడు. కుటుంబ సభ్యుల ప్రకారం, ఆ రోజు...
Police transfer | హైదరాబాద్‌లో ఇన్‌స్పెక్టర్లకు కొత్త పోస్టింగ్‌లతో బదిలీ
State, Hyderabad

Police transfer | హైదరాబాద్‌లో ఇన్‌స్పెక్టర్లకు కొత్త పోస్టింగ్‌లతో బదిలీ

హైదరాబాద్ : నగరంలో పనిచేస్తున్న 17 మంది ఇన్స్పెక్టర్లను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ బదిలీ (Police transfer) చేసి, వారికి కొత్త పోస్టింగ్‌లు ఇచ్చారు. ఆవివరాలు ఇలా ఉన్నాయి. Police transfer బదిలీ అయిన ఇన్‌స్పెక్టర్ల జాబితా షేక్ కవియుద్దీన్ (డిఐ బంజారాహిల్స్), ధమిరెడ్డి గిరి (డిఐ నారాయణగూడ), డి రామ్ బాబు (సిటిసి), ఎం బషీర్ అహ్మద్ (డిఐ మార్కెట్ పిఎస్), విక్రమ్ సింగ్ బందెలి (డిఐ లేక్ పిఎస్), నాగార్జున ధరావత్ (డిఐ కుల్సుంపురా), ఎం వర ప్రసాద్ (ఎస్‌బి హైదరాబాద్), అనురాధ బాల్నింగని (SHO కార్ఖానా), రమణ ప్రసాద్ (ఎస్‌బి హైదరాబాద్), రామకృష్ణ వలిశెట్టి (SB హైదరాబాద్), దేవేందర్ రమావత్ (ఎస్‌హెచ్‌ఓ బండ్లగూడ), గురునాథ్ కత్రావత్ (డిఐ గుడిమల్కాపూర్), వెంకట్ రెడ్డి భీమిడ్ (SHO ఖైరతాబాద్), రాజశేఖర్ శిలంపల్లె (డీఐ రాంగోపాల్‌పేట), నేతాజీ చిర్రా (SHO రెయిన్...
రూ.22వేలు లంచం తీసుకుంటూ జిల్లా రవాణా అధికారి, డ్రైవర్ అరెస్టు Jagtial ACB Raids
Crime

రూ.22వేలు లంచం తీసుకుంటూ జిల్లా రవాణా అధికారి, డ్రైవర్ అరెస్టు Jagtial ACB Raids

ACB Raids in Jagtial district : జగిత్యాల జిల్లాలో అవినీతి కేసు కలకలం సృష్టించింది. జిల్లా రవాణా శాఖ అధికారిగా పనిచేస్తున్న భద్రు నాయక్‌ను అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు బుధవారం అరెస్ట్ చేశారు. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ బుధవారం జగిత్యాల జిల్లా రవాణా అధికారి బానోత్ భద్రు నాయక్‌ను అతని కార్యాలయంలో అరెస్టు చేసింది. ఆయన తన ప్రైవేట్ డ్రైవర్ బానోత్ అరవింద్ ద్వారా ఫిర్యాదుదారుడి నుండి రూ.22,000 లంచం డిమాండ్ చేసి స్వీకరించారు. కేసు నమోదు చేయకుండా ఉండటానికి, అతని ప్రొక్లయినర్ వాహనానికి జరిమానా విధించకుండా ఉండటానికి మరియు ఫిర్యాదుదారుడి మొబైల్ ఫోన్‌లను విడుదల చేయడానికి అధికారిక అనుకూలంగా వ్యవహరించినందుకు లంచం డిమాండ్ చేశారు. అరవింద్ వద్ద నుండి రూ.22,000 లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. రసాయన పరీక్షలో అరవింద్ కుడి చేతి వేళ్లు సానుకూల ఫలితాలను ఇచ్చాయని, నాయక్...
ACB | ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్
Crime

ACB | ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్

Mahabubnagar : మహబూబ్ నగర్ జిల్లా సర్కిల్-1లో నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE)గా పనిచేస్తున్న మహ్మద్ ఫయాజ్, మహబూబ్ నగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న బేకరీలో ఫిర్యాదుదారుడి నుంచి రూ.3,000 లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. ఎల్ఆర్ఎస్ (LRS) అధికారిక సైట్‌లో జాయింట్ ఇన్‌స్పెక్షన్ రిపోర్ట్, ప్లాట్ NOCని అప్‌లోడ్ చేయడానికి ఏఈఈ మ‌హ్మ‌ద్ ఫ‌యాజ్‌ లంచం డిమాండ్ చేశాడు. ఈ క్ర‌మంలో బాధితుడు ఏసీబీని ఆశ్ర‌యించ‌డంతో అధికారులు రంగంలోకి దిగి ప‌క్కా ప్లాన్ తో ఫయాజ్ లంచం తీసుకుంటుండ‌గా అదుపులోకి తీసుకున్నారు. అత‌డి వద్ద నుంచి రూ.3,000 లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. గితే ACB కి ఇలా ఫిర్యాదు చేయండి.. వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డ...
error: Content is protected !!