Sarkar Live

Crime

ATM loot | రూ. 30 ల‌క్ష‌ల అప‌హ‌ర‌ణ‌..  క‌ల‌కలం రేపిన ఏటీఎం చోరీ
Crime

ATM loot | రూ. 30 ల‌క్ష‌ల అప‌హ‌ర‌ణ‌.. క‌ల‌కలం రేపిన ఏటీఎం చోరీ

ATM loot : హైదరాబాద్ (Hyderabad) శివారు రావిరాల (Ravirala village)లో శ‌నివారం రాత్రి భారీ చోరీ జ‌రిగింది. ఏటీఎం (ATM)ను ధ్వంసం చేసిన దుండ‌గులు రూ. 30 ల‌క్ష‌ల న‌గ‌దును అప‌హ‌రించారు. ప‌టిష్ట రక్షణ ఏర్పాట్లు ఉన్నప్పటికీ సాంకేతికతను ఉపయోగించి దొంగ‌త‌నం చేశారు. ఈ సంఘటన తీవ్ర క‌ల‌క‌లం రేపింది. ఎలాంటి హ‌డావిడి లేకుండా.. ఎంతో జాగ్ర‌త్త‌గా.. రావిరాలలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎం దగ్గర రాత్రివేళ దుండగులు చోరీకి పాల్పడ్డారు. మొత్తం నలుగురు కారులో వచ్చి ముందుగా పరిసరాలను పరిశీలించారు. అక్కడ ఎవరైనా గస్తీ తిరుగుతున్నారా? ఎవరైనా చూస్తున్నారా? అనే విషయాన్ని ప‌రిశీలించారు. అక్క‌డ ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ముందుగా సీసీ కెమెరాలను పని చేయకుండా చేయడానికి కెమికల్ స్ప్రే ఉపయోగించారు. ఇది కెమెరా లెన్స్‌ను మసకబార్చి, ఏ విధంగా కూడా దృశ్యాలను రికార్డ్ కాకుండా చేస్తుంది. ఈ పని అయిపోయిన తర్వాత వారు ఏటీఎం...
Khammam | ‘ఢీ’ ఫేమ్ డ్యాన్స‌ర్ క‌ల్యాణి ఆత్మ‌హ‌త్య‌.. కార‌ణం ఇదే…
Crime

Khammam | ‘ఢీ’ ఫేమ్ డ్యాన్స‌ర్ క‌ల్యాణి ఆత్మ‌హ‌త్య‌.. కార‌ణం ఇదే…

Khammam News | ప్ర‌ముఖ టీవీ చానెల్ రియాలిటీ షో 'ఢీ' (‘Dhee’ show) డ్యాన్స‌ర్ కావ్య క‌ల్యాణి (Kavya Kalyani) ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ప్రేమించిన వ్య‌క్తి మోస‌గించాడ‌నే మ‌న‌స్తాపంతో అత‌డి ఇంట్లోనే ఖ‌మ్మం (Khammam) జిల్లా పొన్నెక‌ల్ (Ponnekal)లో ఈ రోజు ఉరి వేసుకొని బ‌ల‌వ‌ర్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ఈ వార్త ఆమె కుటుంబ స‌భ్యులు, అభిమానుల‌ను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ప్రేమ‌, స‌హ‌జీవ‌నం ఖమ్మంలోని బ్యాంకు కాల‌నీకి చెందిన కావ్య క‌ల్యాణి (Kavya Kalyani) డ్యాన్స‌ర్‌. రియాలిటీ షో ఢీ (Dhee)తో ఆమె ఫేమ‌స్ అయ్యింది. ఈ క్ర‌మంలోనే ఖ‌మ్మం రూర‌ల్ మండ‌లం పొన్నెక‌ల్ గ్రామానికి చెందిన అభిలాష్ అలియాస్ అభితో ఆమెకు ప‌రిచ‌యం ఏర్ప‌డి, అది ప్రేమ‌గా మారింది. అభి కూడా డ్యాన్స‌ర్ కావ‌డంతో వీరిద్ద‌రు ద‌గ్గ‌ర‌య్యారు. ఖ‌మ్మంలోనే వీరు ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం చేస్తున్నారు. ప్రియుడు మోసం చేయ‌డంతో మ‌న‌స్తాపం క‌ల్యాణితో అ...
Morphed photos | పవన్ క‌ల్యాణ్ మార్ఫింగ్ ఫొటోలు.. ప‌లు ప్రాంతాల్లో కేసుల‌ న‌మోదు
Crime

Morphed photos | పవన్ క‌ల్యాణ్ మార్ఫింగ్ ఫొటోలు.. ప‌లు ప్రాంతాల్లో కేసుల‌ న‌మోదు

Morphed photos : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ కల్యాణ్ (Deputy Chief Minister Pawan Kalyan)పై సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న మార్ఫింగ్ ఫొటో (Morphed photos)ల‌పై జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లు భ‌గ్గ‌మన్నారు. ప‌లు పోలీస్‌స్టేష‌న్ల‌లో ఫిర్యాదులు చేశారు. ఈ ఫొటోల‌ను మార్ఫింగ్ చేసి షేర్ చేస్తున్న వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. దీంతో ప‌లు ప్రాంతాల్లో కేసులు న‌మోద‌య్యాయి. మ‌హాకుంభామేళాలో పుణ్యస్నానం.. Morphed photos ప్రయాగరాజ్ మహా కుంభమేళా సందర్బంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకిరా నందన్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో క‌లిసి పుణ్య‌స్నానం ఆచ‌రించారు. దీని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయ్యాయి. అయితే.. కొందరు సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ చిత్రాలను మార్ఫింగ్ చేసి, ఆయ‌న‌కు భారీ పొట్ట వచ్చిందని చూపిస్తూ వైరల్ చేశారు....
Bhupalpally | సామాజిక కార్య‌క‌ర్త దారుణ హ‌త్య‌.. అస‌లేం జ‌రిగిందంటే..
Crime

Bhupalpally | సామాజిక కార్య‌క‌ర్త దారుణ హ‌త్య‌.. అస‌లేం జ‌రిగిందంటే..

Bhupalpally : భూపాలపల్లి పట్టణంలో నిన్న సాయంత్రం జ‌రిగిన దారుణ హ‌త్య తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అవినీతిపై పోరాడుతున్న ఓ సామాజిక కార్య‌క‌ర్త నాగ‌వెల్లి రాజ‌లింగం మూర్తి (Nagavelli Rajalinga Murthy)ని పేగులు బ‌య‌ట‌పేడేలా పొడిచి చంప‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ హ‌త్య వెనుక కార‌ణాల‌పై పోలీసులు ముమ్మ‌రంగా విచార‌ణ చేప‌డుతున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం మూర్తి హత్య వెనుక రాజకీయ కుట్ర లేదా పెద్ద ఆర్థిక ప్రయోజనాలే ఉన్నాయని తెలిసింది. అవినీతిపై పోరాడుతున్న మూర్తి పోరాడుతుండ‌టం వ‌ల్ల కొంతమందికి భారీగా ఆర్థిక నష్టం జరిగిందని, ఆ కోపంతోనే ఈ హత్య జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును CID లేదా SIT ద్వారా విచారణ చేపట్టాలని ఆయ‌న అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. ఉలిక్కిప‌డిన భూపాల‌ప‌ల్లి మూర్తి తన ద్విచక్ర వాహనంపై భూపాలపల్లి పట్టణంలోని రెడ్డి కాలనీలో బుధ‌వారం సాయంత్రం 7:30 గంటల సమయంలో...
Kothagudem | అల్లుడిని నిప్పంటించి చంపిన అత్త‌మామ‌.. కొత్త‌గూడెం జిల్లాలో దారుణం
Crime

Kothagudem | అల్లుడిని నిప్పంటించి చంపిన అత్త‌మామ‌.. కొత్త‌గూడెం జిల్లాలో దారుణం

Bhadradri Kothagudem | తెలంగాణ రాష్ట్రంలోని భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో ఓ దారుణం చోటుచేసుకుంది. అల్లుడిపై అత్తామామలు (in-laws) పెట్రోల్ పోసి నిప్పంటించి హ‌త్య చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు తన జీవితాన్ని అర్ధాంతరంగా ఇలా కోల్పోవాల్సి వచ్చింది. పెద్ద‌ల‌ను ఎదురించి.. పెళ్లి చేసుకొని.. పాల్వంచ మండలం (Paloncha mandal) దంతలబోరు గ్రామానికి చెందిన ఏళ్ల బాల్లెం గౌతమ్ (24) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండే వాడు. మూడేళ్ల క్రితం రామచంద్రునిపేటకు చెందిన ఎజ్జు కావ్యతో అత‌డికి పరిచయం ఏర్పడింది. ఇద్ద‌రు పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించ‌గా ఇరు కుటుంబాలు అంగీక‌రించ‌లేదు. దీంతో పెద్ద‌ల‌ను ఎదురించి గౌత‌మ్‌, కావ్య వివాహం చేసుకున్నారు. వీరిద్ద‌రు (couple) కొత్త‌గూడెం మండ‌లం సుజాత‌న‌గ‌ర్‌లో కాపురం పెట్టారు. వీరి దాంప‌త్య జీవితంగా సాఫీగానే సాగుతుండ‌గా కొన్ని రోజుల త‌ర్వాత మ‌న‌స్ప‌ర్థ‌లు ఏర్ప‌డ్డాయ...
error: Content is protected !!