Sarkar Live

Crime

Ameenpur Case | ముగ్గురు పిల్లల మృతి కేసులో విస్తుపోయే నిజాలు..
Crime

Ameenpur Case | ముగ్గురు పిల్లల మృతి కేసులో విస్తుపోయే నిజాలు..

ప్రియుడి మోజులో పడి పిల్లలు, భర్తను చంపేందుకు కుట్ర పెరుగన్నం తినకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డ భర్త Ameenpur Crime Case | ఆకలేస్తుందంటే తన తల్లి ఎప్పటిలాగే ప్రేమతో అన్నం వడ్డిస్తోందని అనుకున్నారు ఆ చిన్నారులు.. కానీ ఆ అన్నంలో విషముందని తెలియని ఆ ముగ్గు పిల్లలు చివరకు ప్రాణాలు కోల్పోయారు.. ఇటీవలే కలకలం రేపిన అమీన్‌పూర్‌ (Ameenpur) ‌పిల్లల మృతి కేసును పోలీసులు ఈరోజు చేధించారు. ముగ్గురు పిల్లల మృతి కేసులో తల్లే విలన్‌ అని గుర్తించారు. విషం పెట్టి తన అభంశుభం తెలియని ముగ్గురు పిల్లలను అత్యంత కర్కషంగా అంతమొందించినట్లు తేల్చారు. వి వాహేతర సంబంధం కారణంగా ప్రియుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను హత్య చేసిందని పోలీసులు గుర్తించారు. గత నెల 27న పిల్లలకు పెరుగన్నంలో విషం పెట్టిందని.. తాను కూడా భోజనం చేసి అస్వస్థతకు గురైనట్టు నాటకం ఆడిందని పోలీసులు తేల్చారు. విచారణలో వాస్తవాలు బయటపడటంతో తల్లి రజితను...
Murder | మానుకోటలో దారుణ హత్య
Crime

Murder | మానుకోటలో దారుణ హత్య

గొడ్డలితో నరికి చంపిన దుండగులు Mahaboobabad | మహబూబాబాద్ జిల్లాలో దారుణ హత్య (Murder) కలకలం రేపింది. పార్థసారథి (42 ) అనే హెల్త్ సూపర్వైజర్ ను గుర్తుతెలియని వ్యక్తులు అతికిరాతంగా గొడ్డలితో నరికి చంపారు.. రోడ్డు పక్కన ఉన్న మిరప తోటలోకి తీసుకెళ్లిన దుండగులు అతడిన అతికిరాతకంగా నరికి చంపారు.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరుపుకున్నారు.. ఈ హత్య మహబూబాబాద్ మండలం భజనతండా శివారులో జరిగింది.. బైక్ పై ఒంటరిగా వెళ్తున్న పార్థసారధిని గుర్తుతెలియని దుండగులు కాపు కాసి పక్కనే ఉన్న మిర్చి తోటలోకి తీసుకువెళ్లారు.. మృతుడు పార్థసారథి (Parthasarathi) స్వగ్రామం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం (Bhadrachalam). కాగా ఆయన ప్రస్తుతం మానుకోట జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో హెల్త్ సూపర్వైజర్ (health supervisor) గా పనిచేస్తున్నారు.. బైక్ పై వెళ్తున్న అతడిని పక్కా ...
Nagar Kurnool | దైవ దర్శనానికి వచ్చిన వివాహితపై సామూహిక అత్యాచారం.. !
Crime

Nagar Kurnool | దైవ దర్శనానికి వచ్చిన వివాహితపై సామూహిక అత్యాచారం.. !

ఎనిమిది మంది నిందితుల్లో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. Nagar Kurnool : నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఉగాది పర్వదినం రోజున ఆంజనేయస్వామి గుడికి మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన వివాహితపై ఎనిమిది మంది కామాందులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఆమెపై అత్యాచారాన్ని అడ్డుకోబోయిన బంధువుపై కూడా దాడి చేసి పారిపోయారు. కామాంధులు. యువతిపై అత్యాచారానికి పాల్పడిన 8మందిలో ఆరుగుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. Nagar Kurnool జిల్లాలోని ఉరుకొండపేటలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో దర్శనానికి వెళ్లిన 30 ఏళ్ల మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగినప్పటికీ, పోలీసులు కొంతమందిని ప్రశ్నించడం ప్రారంభించడంతో పాటు, మరికొంతమందిని అదుపులోకి తీసుకున్న తర్వాత విషయం ఆలస్యంగా వెల...
friends with benefits rental offers | అనైతిక ఆఫ‌ర్ల‌పై అద్దె ఇల్లు.. రెచ్చిపోతున్న ఓన‌ర్లు
Crime

friends with benefits rental offers | అనైతిక ఆఫ‌ర్ల‌పై అద్దె ఇల్లు.. రెచ్చిపోతున్న ఓన‌ర్లు

friends with benefits rental offers : కెనడా (Canada)లో అద్దె ఇంటి క‌ష్టాలు తీవ్ర‌రూపం దాల్చాయి. ముఖ్యంగా విదేశీ విద్యార్థులు (International students) భ‌రించ‌లేనంత‌గా విప‌రీతంగా అక్క‌డ‌ రెంట్లు పెర‌గాయి. దేశం కాని దేశంలో చ‌దువుకోవ‌డానికి వ‌చ్చిన వారికి త‌క్కువ అద్దెకు క‌నీస సౌక‌ర్యాలు ఉన్న రూమ్ దొర‌క‌డం కెన‌డాలో క‌ష్ట‌మే. ఈ నేప‌థ్యంలో త‌మ‌కు అనువుగా ఉన్న గ‌దిని విద్యార్థులు సోష‌ల్ మీడియా ద్వారా అన్వేషిస్తుండ‌గా వారిని కొన్ని అనైతిక ప్ర‌క‌ట‌న‌లు (rental advertisements) ఆక‌ర్షిస్తున్నాయి. దిక్కుతోచ‌ని స్థితిలో దిక్కుమాలిన ఆఫ‌ర్లు విద్యార్థుల ఆర్థిక ఇబ్బందుల‌ను ఆస‌రా చేసుకొని కొంద‌రు హౌస్ ఓన‌ర్లు వారికి అస‌భ్య‌క‌ర‌మైన ఆఫ‌ర్లు (rental offers) ఇస్తున్నారు. ముఖ్యంగా “ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్” అనే ప్ర‌క‌ట‌న‌ల ద్వారా మ‌హిళా విద్యార్థుల‌ను ట్రాప్ చేసి లైంగిక సంబంధానికి ఒప్పిస్తున్నారు. ఇల్లు ...
Mahabubabad : ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మహిళలకు గాయాలు ఐదుగురి పరిస్థితి విషమం
Crime

Mahabubabad : ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మహిళలకు గాయాలు ఐదుగురి పరిస్థితి విషమం

Accident in Mahabubabad : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. మహబూబాబాద్ జిల్లా నర్సింహులుపేట గ్రామంలోని పెద్దనగరం గ్రామ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 17 మంది మహిళలు గాయపడగా, వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారిలో ఐదుగురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని మరో ఎనిమిది మంది పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఇతరులకు స్వల్పంగానే కానీ రక్తస్రావంతో కూడిన గాయాలు అయ్యాయి. బాధితులందరూ రోజువారీ కూలీ కార్మికులు, చెర్లపాలెం మరియు ఫతేపురం గ్రామాలకు చెందినవారు.. మిర్చి కోత పనికి ఆటోరిక్షాలో ప్రయాణిస్తున్నారు. పదిహేడు మంది కూలీలతో వెళుతున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం (Tragic incident) చోటుచేసుకుంది. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని, ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. గాయపడిన వార...
error: Content is protected !!