Sarkar Live

Crime

Train robbery | రాయ‌ల‌సీమ ఎక్స్‌ప్రెస్‌లో దొంగ‌ల హ‌ల్‌చ‌ల్‌
Crime

Train robbery | రాయ‌ల‌సీమ ఎక్స్‌ప్రెస్‌లో దొంగ‌ల హ‌ల్‌చ‌ల్‌

Train robbery : ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుత్తి (Gutti in Anantapur district) దగ్గర నిజామాబాద్‌-తిరుపతి రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (Rayalaseema Express)లో సోమ‌వారం అర్ధ‌రాత్రి దోపిడీ దొంగ‌లు బీభ‌త్సం సృష్టించారు. ఆగి ఉన్న రైలులోకి వచ్చి ప్రయాణికుల దగ్గర ఉన్న బంగారం, డబ్బులు, విలువైన వస్తువులు (Train robbery) ఎత్తుకెళ్లారు. అమరావతి ఎక్స్‌ప్రెస్ (Amaravati Express) వెళ్లడానికి దారి ఇవ్వడానికి గుత్తి దగ్గర రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ఆగి ఉండ‌గా దొంగలు ఆ రైలులోని 10 బోగీల్లోకి ఎక్కారు. ప్ర‌యాణికుల‌ను బెదిరించి వ‌రుస‌గా ఒక్కొక్క‌రి నుంచి ఆభ‌ర‌ణాలు, డ‌బ్బులు, విలువైన వ‌స్తువులు దోచుకున్నారు. దీంతో ప్రయాణికులు భీతిల్లిపోయారు. 20 మంది బాధిత ప్రయాణికులు (affected passengers) ఈ ఘ‌ట‌న‌పై తిరుపతి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. Tr...
Karregutta | కర్రెగుట్టల్లో సొరంగం.. విస్తుబోయిన పోలీసులు
Crime

Karregutta | కర్రెగుట్టల్లో సొరంగం.. విస్తుబోయిన పోలీసులు

Karregutta: తెలంగాణ రాష్ట్రం (Telangana) ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం (నూగూరు) మండలాల పరిధిలోని కర్రెగుట్ట (Karregutta) ప్రాంతం ఆరు రోజులుగా ద‌ద్ద‌రిల్లిపోతోంది. తెలంగాణ‌-ఛ‌త్తీస్‌గ‌ఢ్ సరిహద్దుల్లో ఉండే ఈ గుట్ట ప్రాంతాన్నంతా పోలీసులు త‌మ ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక్క‌డ భీకరమైన కాల్పుల చప్పుళ్లు వినిపిస్తున్నాయి. కేంద్ర భద్రతా బలగాలు, మావోయిస్టు (Maoists) దళాల మధ్య హోరాహోరీ పోరు కొన‌సాగుతోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కూంబింగ్ ఆప‌రేష‌న్ స‌మ‌యం (Combing operation)లో ఈ ఎదురు కాల్పుల్లో ఇప్పటివరకు దాదాపు 38 మంది మావోయిస్టులు మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సంఖ్యపై అధికారిక ధృవీకరణ మాత్రం ఇంకా వెలువడలేదు.  Karregutta : భద్రతా దళాల దూకుడు Karregutta ప్రాంతంలో భద్రతా బలగాలు తమ కూంబింగ్ (combing operations)ను నిరంతరంగా కొనసాగిస్తున్నాయి. మావోయిస్టుల జాడ కోసం అడవి పొదలు, గుహలు,...
Major blaze | ఈడీ ఆఫీసులో డాక్యుమెంట్ల‌న్నీ బుగ్గిపాలు..! పాత కేసుల పరిస్థితేంటి?
Crime

Major blaze | ఈడీ ఆఫీసులో డాక్యుమెంట్ల‌న్నీ బుగ్గిపాలు..! పాత కేసుల పరిస్థితేంటి?

Major blaze : ముంబయిలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (Enforcement Directorate -ED) ప్రధాన కార్యాలయం ఈ రోజు తెల్ల‌వారుజామున అగ్నిప్ర‌మాదానికి గురైంది. కైస‌రె హింద్ భ‌వ‌నంలో ఉన్న ఈ (ED office building) ఆఫీసులో మంట‌లు ఒక్క‌సారిగా (major blaze broke out) చెల‌రేగాయి. నాలుగో అంత‌స్తులో మొద‌లైన భ‌వ‌న‌మంత‌టా వ్యాపించాయి. కొద్ది నిమిషాల్లోనే భ‌యంక‌ర స్థాయికి చేరాయి. ఎనిమిది అగ్ని శ‌క‌టాల (fire engines)  ద్వారా మంట‌ల‌ను అదుపు చేసే య‌త్నం చేసినా (firefighting operations) ఫ‌లితం ద‌క్క‌లేదు. కొన్ని గంట‌ల‌పాటు శ్ర‌మించినా బిల్డింగ్‌ను కాపాడ‌లేక‌పోయారు. ఈ ప్రమాదంలో కార్యాల‌యంలోని కీల‌క రికార్డుల‌న్నీ కాలిపోయాయ‌ని తెలుస్తోంది. Major blaze : లెవల్ -III తీవ్ర‌త  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (Enforcement Directorate-ED) ప్రధాన కార్యాలయంలో సంభ‌వించిన‌ అగ్నిప్ర‌మాద తీవ్ర‌త‌ను ఫైర్ బ్రిగేడ్ అ...
Big Encounter | భారీ ఎన్‌కౌంట‌ర్.. 38 మంది మావోయిస్టుల హ‌తం!
Crime

Big Encounter | భారీ ఎన్‌కౌంట‌ర్.. 38 మంది మావోయిస్టుల హ‌తం!

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల బోర్డర్ (Telangana and Chhattisgarh border)లో ఉన్న కర్రెగుట్ట (Karreguttalu)ల్లో భారీ ఎన్‌కౌంటర్ (Encounter) జరిగింది. ఈ కాల్పుల్లో 38 మంది మావోయిస్టులు (Maoists) చనిపోయార‌ని తెలుస్తోంది. ఎదురుగా జరిగిన కాల్పుల్లో ఒక జవాన్‌కు గాయాలయ్యాయి. ప్రస్తుతం కర్రెగుట్టల్లో ఇంకా కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. 'ఆపరేషన్ కగార్' ( Operation Kagaar) అనే పేరుతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ బోర్డర్ ప్రాంతం అగ్నిగుండంలా మారింది. భద్రతా బలగాలు (Security forces) కర్రెగుట్టలే లక్ష్యంగా చుట్టుముట్టి వెతుకుతున్నాయి. వాళ్లు బాంబులు కూడా వేస్తున్నారు. దీనివల్ల చాలా మంది మావోయిస్టులు చనిపోయారని తెలుస్తోంది. దీంతో ఛత్తీస్‌గఢ్‌లోని దండకారణ్యం (Dandakaranya region of Chhattisgarh)లో ఏం జరుగుతుందో అని జ‌నం భ‌యాందోళ‌న చెందుతున్నారు. Encounter :10 వేల భ‌ద్రతా బ‌ల‌గాలు మావోయిస్టు పార్టీని పూర్తిగా...
Pakistani illegal entry | హైదరాబాద్‌లో పాకిస్తానీ అక్ర‌మ వ‌ల‌స‌..
Crime

Pakistani illegal entry | హైదరాబాద్‌లో పాకిస్తానీ అక్ర‌మ వ‌ల‌స‌..

Pakistani illegal entry : పాకిస్తాన్ పౌరుడు (Pakistani man) మొహమ్మద్ ఫయాజ్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ (detained) చేశారు. నేపాల్ మీదుగా (via Nepal) అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించిన (illegal entry) అత‌డు స్థానిక యువతిని పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తోంది. తాను దుబాయ్‌లో పనిచేస్తున్నట్లు ఫ‌యాజ్‌ చెబుతుండ‌గా సరైన వీసా (official permit) లేకుండానే నేపాల్ ద్వారా భారత్‌లోకి అత‌డు అక్రమంగా ప్రవేశించాడు. ఈ విషయంపై పోలీసులకు స‌మాచారం లభించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. Pakistani illegal entry : మూడేళ్ల క్రిత‌మే వ‌చ్చి… ఫ‌యాజ్ 2022లోనే హైద‌రాబాద్ (Hyderabad)కు వ‌చ్చాడు. భార‌త్‌కు నేపాల్ మీదుగా అక్ర‌మంగా ప్రవేశించి ఇక్క‌డి యువ‌తిని అత‌డు పెళ్లి చేసుకున్నాడు. న‌కిలీ ఐడెంటిటీతో ఇక్క‌డ నివాసం ఏర్ప‌ర్చుకున్నాడు. దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ హైద‌రాబాద్‌కు రాక‌పోక‌లు సాగిస్తున్నాడని తెలుస్తోంది. ఇందుక...
error: Content is protected !!