Sarkar Live

Crime

Morphed photos | పవన్ క‌ల్యాణ్ మార్ఫింగ్ ఫొటోలు.. ప‌లు ప్రాంతాల్లో కేసుల‌ న‌మోదు
Crime

Morphed photos | పవన్ క‌ల్యాణ్ మార్ఫింగ్ ఫొటోలు.. ప‌లు ప్రాంతాల్లో కేసుల‌ న‌మోదు

Morphed photos : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ కల్యాణ్ (Deputy Chief Minister Pawan Kalyan)పై సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న మార్ఫింగ్ ఫొటో (Morphed photos)ల‌పై జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లు భ‌గ్గ‌మన్నారు. ప‌లు పోలీస్‌స్టేష‌న్ల‌లో ఫిర్యాదులు చేశారు. ఈ ఫొటోల‌ను మార్ఫింగ్ చేసి షేర్ చేస్తున్న వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. దీంతో ప‌లు ప్రాంతాల్లో కేసులు న‌మోద‌య్యాయి. మ‌హాకుంభామేళాలో పుణ్యస్నానం.. Morphed photos ప్రయాగరాజ్ మహా కుంభమేళా సందర్బంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకిరా నందన్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో క‌లిసి పుణ్య‌స్నానం ఆచ‌రించారు. దీని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయ్యాయి. అయితే.. కొందరు సోషల్ మీడియాలో పవన్ కల్యాణ్ చిత్రాలను మార్ఫింగ్ చేసి, ఆయ‌న‌కు భారీ పొట్ట వచ్చిందని చూపిస్తూ వైరల్ చేశారు....
Bhupalpally | సామాజిక కార్య‌క‌ర్త దారుణ హ‌త్య‌.. అస‌లేం జ‌రిగిందంటే..
Crime

Bhupalpally | సామాజిక కార్య‌క‌ర్త దారుణ హ‌త్య‌.. అస‌లేం జ‌రిగిందంటే..

Bhupalpally : భూపాలపల్లి పట్టణంలో నిన్న సాయంత్రం జ‌రిగిన దారుణ హ‌త్య తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అవినీతిపై పోరాడుతున్న ఓ సామాజిక కార్య‌క‌ర్త నాగ‌వెల్లి రాజ‌లింగం మూర్తి (Nagavelli Rajalinga Murthy)ని పేగులు బ‌య‌ట‌పేడేలా పొడిచి చంప‌డం క‌ల‌క‌లం రేపింది. ఈ హ‌త్య వెనుక కార‌ణాల‌పై పోలీసులు ముమ్మ‌రంగా విచార‌ణ చేప‌డుతున్నారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం మూర్తి హత్య వెనుక రాజకీయ కుట్ర లేదా పెద్ద ఆర్థిక ప్రయోజనాలే ఉన్నాయని తెలిసింది. అవినీతిపై పోరాడుతున్న మూర్తి పోరాడుతుండ‌టం వ‌ల్ల కొంతమందికి భారీగా ఆర్థిక నష్టం జరిగిందని, ఆ కోపంతోనే ఈ హత్య జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసును CID లేదా SIT ద్వారా విచారణ చేపట్టాలని ఆయ‌న అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. ఉలిక్కిప‌డిన భూపాల‌ప‌ల్లి మూర్తి తన ద్విచక్ర వాహనంపై భూపాలపల్లి పట్టణంలోని రెడ్డి కాలనీలో బుధ‌వారం సాయంత్రం 7:30 గంటల సమయంలో...
Kothagudem | అల్లుడిని నిప్పంటించి చంపిన అత్త‌మామ‌.. కొత్త‌గూడెం జిల్లాలో దారుణం
Crime

Kothagudem | అల్లుడిని నిప్పంటించి చంపిన అత్త‌మామ‌.. కొత్త‌గూడెం జిల్లాలో దారుణం

Bhadradri Kothagudem | తెలంగాణ రాష్ట్రంలోని భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో ఓ దారుణం చోటుచేసుకుంది. అల్లుడిపై అత్తామామలు (in-laws) పెట్రోల్ పోసి నిప్పంటించి హ‌త్య చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు తన జీవితాన్ని అర్ధాంతరంగా ఇలా కోల్పోవాల్సి వచ్చింది. పెద్ద‌ల‌ను ఎదురించి.. పెళ్లి చేసుకొని.. పాల్వంచ మండలం (Paloncha mandal) దంతలబోరు గ్రామానికి చెందిన ఏళ్ల బాల్లెం గౌతమ్ (24) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుండే వాడు. మూడేళ్ల క్రితం రామచంద్రునిపేటకు చెందిన ఎజ్జు కావ్యతో అత‌డికి పరిచయం ఏర్పడింది. ఇద్ద‌రు పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించ‌గా ఇరు కుటుంబాలు అంగీక‌రించ‌లేదు. దీంతో పెద్ద‌ల‌ను ఎదురించి గౌత‌మ్‌, కావ్య వివాహం చేసుకున్నారు. వీరిద్ద‌రు (couple) కొత్త‌గూడెం మండ‌లం సుజాత‌న‌గ‌ర్‌లో కాపురం పెట్టారు. వీరి దాంప‌త్య జీవితంగా సాఫీగానే సాగుతుండ‌గా కొన్ని రోజుల త‌ర్వాత మ‌న‌స్ప‌ర్థ‌లు ఏర్ప‌డ్డాయ...
TGANB | న‌గ‌రంలో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం.. ప‌ట్టుబ‌డిన ప్ర‌ముఖ వ్యాపారులు!
Crime

TGANB | న‌గ‌రంలో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం.. ప‌ట్టుబ‌డిన ప్ర‌ముఖ వ్యాపారులు!

TGANB | హైదరాబాద్ నగరంలో డ్రగ్ (Drugs) కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా నగరంలోని హై ఎండ్ పార్టీలు (High-End Party), ప్రైవేట్ ఈవెంట్స్ కేంద్ర బిందువులుగా మారుతున్నాయి. ఆదివారం అర్థరాత్రి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్‌ 45 వద్ద జరిగిన ఒక హైఎండ్ పార్టీపై హైదరాబాద్ పోలీసులు, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGANB) సంయుక్త ఆధ్వ‌ర్యంలో దాడులు చేశారు. ఇందులో ప‌లువురు ప్ర‌ముఖులు ప‌ట్టుబ‌డ్డార‌ని తెలిసింది. 14 మందికి డ్ర‌గ్స్ నిర్ధార‌ణ‌? ఒక విశ్వసనీయ సమాచారం ఆధారంగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లోని ఓ విల్లాలో జరుగుతున్న హై ఎండ్ పార్టీపై పోలీసులు ఆదివారం రాత్రి 12 గంటల సమయంలో దాడి చేశారు. మొత్తం 20 మంది డ్రగ్ వినియోగదారులను గుర్తించార‌ని తెలిసింది. వీరిలో ఎక్కువ మంది నగరంలోని ప్రముఖ వ్యాపార‌వేత్త‌లు, విదేశీయులు ఉన్నట్లు పోలీసులు తేల్చార‌ని స‌మాచారం. డ్రగ్ టెస్టింగ్‌లో అధునాతన సాంకేతికత ...
Child | ప‌సిపాప గొంతు కోసి.. చెత్త‌కుండీలో ప‌డేసి.. ఓ త‌ల్లి దారుణం
Crime

Child | ప‌సిపాప గొంతు కోసి.. చెత్త‌కుండీలో ప‌డేసి.. ఓ త‌ల్లి దారుణం

Mother cut her Child's throat : ఆడ బిడ్డ‌ను వ‌ద్ద‌నుకుంది ఆ కిరాత‌క త‌ల్లి. త‌న‌కు పుట్టిన పాప‌నే దారుణంగా చంపాల‌నుకుంది. గొంతు కోసి, చెత్త‌కుండీలో ప‌డేసింది. ఇందుకు ఆమె త‌ల్లి (ప‌సికందు అమ్మ‌మ్మ) స‌హ‌క‌రించింది. మ‌ధ్య‌ప్రదేశ్ (Madhya Pradesh)లో ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఇంత దారుణ‌మా? ఆడపిల్లలను ఇంటికి భారమని భావించి పుట్టుకతోనే చంపేసే ఘటనలు మన సమాజంలో ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. రోజురోజుకూ ఇవి పెచ్చుమీరుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో గుండెను పిండేసేద దారుణం ఒక‌టి చోటుచేసుకుంది. ఓ త‌ల్లి త‌న నెల రోజుల‌ బిడ్డ గొంతును కోసి (Mother cut her Child's throat) చెత్త‌కుండీలో ప‌డేసింది. జనవరి 11న రాయ్‌గఢ్‌లోని ఒక ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. స్థానికులు ఈ దృశ్యాన్ని చూసి నిర్ఘాంత‌పోయారు. వెంట‌నే పోలీసులకు సమాచారం అందించారు. ర‌క్తమోడుతుండ‌గా … సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ...
error: Content is protected !!