Sarkar Live

Crime

Atul Subhash Suicide: అతుల్ సుభాష్ ఆత్మహత్యపై ఆగ్రహ జ్వాల‌లు.. సోష‌ల్ మీడియాలో #JusticeForRishi ట్రెండింగ్‌!
Crime

Atul Subhash Suicide: అతుల్ సుభాష్ ఆత్మహత్యపై ఆగ్రహ జ్వాల‌లు.. సోష‌ల్ మీడియాలో #JusticeForRishi ట్రెండింగ్‌!

Atul Subhash Suicide : బెంగళూరులో 34 ఏళ్ల అతుల్ సుభాష్ ఆత్మహత్యపై దేశ‌వ్యాప్తంగా ఆగ్రహం వ్య‌క్త‌మ‌వుతోంది సోష‌ల్ మీడియాలో ఇప్పుడు #JusticeForRishi #JusticeForAtulSubhashతో Xలో ట్రెండింగ్ అవుతోంది రిషి త్రివేది కూడా సుభాష్ మాదిరిగానే డిసెంబరు 27, 2023న ఆత్మహత్య చేసుకుని మరణించాడని అతని సోదరుడు ఓమ్జీ త్రివేది తెలిపిన ప్రకారం, అతని భార్య "భావోద్వేగ వేధింపుల" కారణంగా మరణించాడు. అని తాజాగాపేర్కొన్నాడు. అతుల్ సుభాష్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు అతని సోదరుడి విషయంలో ఎలా ఉన్నాయో వివ‌రిస్తూ ఎక్స్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. "అతుల్ సుభాష్ లాగానే, నా సోదరుడు కూడా అతని భార్య శిఖా అవస్తి వేధింపులు భ‌రించ‌లేక ఆత్మహత్య చేసుకున్నాడు. డిసెంబర్ 27, 2023 న, ఆమె క్రూరత్వాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు," అని ఓమ్జీ ఒక X పోస్ట్‌లో రాశారు. . అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు అతుల్ సుభాష్ 24 పేజీల నోట్‌లో తన విడ...
వాహ‌నం ఢీకొని ఇద్ద‌రు కానిస్టేబుల్స్ మృతి
Crime

వాహ‌నం ఢీకొని ఇద్ద‌రు కానిస్టేబుల్స్ మృతి

Accident | గజ్వేల్‌లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో ఇద్దరు కానిస్టేబుల్స్ ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ లో జరిగే మారథాన్ లో పాల్గొనేందుకు వెళుతుండ‌గా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గజ్వేల్ లో హిట్ అండ్ రన్ కేసు నమోదయింది. ఆదివారం తెల్లవారుజామున ద్విచ‌క్ర‌వాహ‌నంపై వెళ్తున్న ఇద్దరిని గుర్తుతెలియ‌ని వాహ‌నం వేగంగా వ‌చ్చి వెనుక నుంచి ఢీ కొట్టి పోయింది .దీంతో బైక్ పై ఉన్న ఇద్దరు కానిస్టేబుల్స్ అక్క‌డికక్క‌డే మృతిచెందారు. కాగా మృతుడు ప‌రందాములు స్వ‌గ్రామం సిద్దిపేట జిల్లా పెద్దాకోడూరు కాగా, వెంక‌టేశ్ స్వ‌గ్రామం గాడిచర్లపల్లి. మృతులు వెంకటేష్, పరంధాములు ప్ర‌స్తుతం దౌల్తాబాద్, రాయపోల్ పోలీస్ స్టేషన్లలో కానిస్టేబుళ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు కానిస్టేబుల్స్ ఊహించ‌ని విధంగా ప్రాణాలు కోల్పోవ‌డంతో వారి ...
Andhra Pradesh | సిఐడి మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్..
Crime

Andhra Pradesh | సిఐడి మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్..

విజయవాడ దాటొద్దని సంజయ్ కు ఆదేశాలు టెండర్లు పిలవకుండానే ఎలక్ట్రానిక్ వస్తువులు(ల్యాప్ టాప్, ఐపాడ్) కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ? అగ్నిమాపక శాఖ "డీజీ"గా విధులు నిర్వహించినప్పుడు నిధుల దుర్వినియోగం చేసినట్లు ప్రచారం Andhra Pradesh | సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారినట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆ అధికారిని సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సదరు అధికారి అగ్నిమాపక శాఖ "డీజి"గా ఉన్నప్పుడు అధికార దుర్వినియోగం తో పాటు నిధులను కూడా తన ఇష్టానుసారంగా ఎలాంటి టెండర్లు లేకుండానే ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సిఐడి మాజీ చీఫ్ సంజయ్ విచారణ పూర్తి అయ్యేంతవరకు విజయవాడ వదలి వెళ్లకూడదని ఆయనకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. టెండర్లు లేకుండా ల్యాప్...
Ranga Reddy | అక్కను దారుణంగా చంపిన తమ్ముడు
Crime

Ranga Reddy | అక్కను దారుణంగా చంపిన తమ్ముడు

మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య హత్యకు దారితీసిన కులాంతర వివాహంకారణం..!? Ranga Reddy | సమాజంలో పరువు హత్యలు పెరిగిపోతున్నాయి. కులాంతర వివాహాలు చేసుకోవడమే ఏదో నేరమన్నట్లు క్రూరంగా చంపేస్తున్నారు.సోమవారం ఉదయం డ్యూటీ కి వెళ్తున్న ఓ కానిస్టేబుల్ (Constable) దారుణంగా హత్యకు గురయింది. కులాంతర వివాహం చేసుకోవడమే ఆమె పాలిట శాపంగా మారింది. తోడపుట్టిన తమ్ముడే ఆమెను దారుణంగా హత్య చేశాడు. వివరాల్లోకెళితే.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నాగమణి ఇటీవలే తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేకుండా కులాంతర వివాహం చేసుకుంది. దాంతో ఆమెపై కుటుంబ సభ్యులు కొంతకాలం నుంచి ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం బైక్ పై డ్యూటీ కి వెళ్తున్న నాగమణిని రాయపోలు, ఎండ్లగూడ దారిలో సొంత తమ్ముడు పరమేశ్‌ కారుతో ఢీకొట్టి కత్తితో దారుణంగా నరికి చంపినట్లు సమ...
Telangana | రివాల్వర్ తో కాల్చుకొని ఎస్సై ఆత్మహత్య
Crime

Telangana | రివాల్వర్ తో కాల్చుకొని ఎస్సై ఆత్మహత్య

ములుగు జిల్లా వాజేడు పోలీస్ స్టేషన్ లో ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న హరీష్ ఆత్మహత్య పై పలు అనుమానాలు Telangana | ములుగు జిల్లాలో జరుగుతున్న వరుస ఘటనలు ఆ జిల్లాలో కలకలం రేపుతున్నాయి. ఆదివారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ రోజు సోమవారం ఉదయం ఓ ఎస్సై (SI) ఆత్మహత్య చేసుకున్నాడు దీంతో జిల్లాలో అసలు ఏంజరుగుతోంది అని సామాన్యులు వణికిపోతున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకెళితే ములుగు జిల్లా వాజేడు SI హరీష్ కాసేపటి క్రితమే తన రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ములుగు (Mulugu) జిల్లాలో నిన్న భారీ ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే అయితే ఎన్కౌంటర్ జరిగిన మరునాడే ఎస్సై ఆత్మహత్య చేసుకోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి .ఎస్సై ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఎస...
error: Content is protected !!