Sarkar Live

Crime

Falcon Scam | హైదరాబాద్ హాకర్ 800A జెట్ స్వాధీనం చేసుకున్న ఈడీ
Crime

Falcon Scam | హైదరాబాద్ హాకర్ 800A జెట్ స్వాధీనం చేసుకున్న ఈడీ

Falcon Scam : ఫాల్క‌న్ స్కాం కేసు కీల‌క మ‌లుపు తిరిగింది. నిందితుడు ఉప‌యోగించిన హాక‌ర్ 800A జెట్ (N935H) జెట్ విమానాన్ని ఎన్‌ఫోర్‌మెంట్ డైరెక్ట‌రేట్ (Enforcement Directorate (ED) హైదరాబాద్ శాఖ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Rajiv Gandhi International Airport (RGIA)లో స్వాధీనం చేసుకుంది. ఫాల్కన్ స్కాం ప్రధాన నిందితుడు అమర్‍దీప్ కుమార్ ఈ జెట్‌ను రూ. 850 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. Falcon Scam ఎలా జ‌రిగింది? గత నెలలో ఫాల్క‌న్ కుంభ‌కోణం వెలుగులోకి వ‌చ్చింది. దీనిపై Enforcement Directorate (ED) దర్యాప్తును ప్రారంభించింది. సైబరాబాద్ పోలీసులు ఈ కేసును ముందుగా నమోదు చేసి విచారణ చేపట్టారు. అధిక లాభాలు ఇస్తామంటూ పెట్టుబ‌డిదారుల నుంచి ఫాల్కన్ గ్రూప్ సంస్థ భారీగా నిధులు వ‌సూలు చేసి మోసం చేసిందనే ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పెట్టుబడి పేరుతో మొత్తం రూ. 1,700 కోట...
Ranya Rao Arrest | 15 కిలోల బంగారంతో ప‌ట్టుబ‌డిన క‌న్న‌డ న‌టి..
Crime

Ranya Rao Arrest | 15 కిలోల బంగారంతో ప‌ట్టుబ‌డిన క‌న్న‌డ న‌టి..

Ranya Rao Arrest : క‌న్నడ పినీ న‌టి రాన్యా రావ్ (Kannada film actress Ranya Rao) అరెస్టు అయ్యారు. 15 కేజీల బంగారంతో ఆమె పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. దుబాయ్ నుంచి బెంగ‌ళూరు అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం (Bengaluru International Airport)లో ఫ్లైట్ దిగిన ఆమె డైరెక్ట‌ర్ ఆఫ్‌ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులకు చిక్కారు. సినీ రంగంలో విశేష గుర్తింపు పొందిన రాన్యా రావ్ క‌ర్ణాట‌కలోని ఓ పోలీసు ఉన్న‌తాధికారి (IPS officer) కూతుర‌ని, ఎవ‌రికీ అనుమానం రాకుండా కొంత‌కాలంగా దుబాయ్ నుంచి బంగారాన్ని స్మ‌గ్లింగ్ (gold smuggling) చేస్తున్నార‌ని పోలీసులు తెలిపారు. విస్తుబోయిన DRI అధికారులు రాన్యా రావ్ ఈనెల 3న రాత్రి దుబాయ్ నుంచి బెంగ‌ళూరు కంపెగౌడ అంత‌ర్జాతీయ విమాన‌శ్ర‌యానికి చేరుకున్నారు. అక్క‌డే ఉన్న‌ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (Directorate of Revenue Intelligence -DRI) అధికారులు ముందస్తు సమాచారం మేరకు తనిఖ...
Maharashtra | సర్పంచ్ హత్య..!  రాష్ట్ర మంత్రి రాజీనామా
Crime

Maharashtra | సర్పంచ్ హత్య..! రాష్ట్ర మంత్రి రాజీనామా

మహారాష్ట్ర (Maharashtra) ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ధనంజయ్ ముండే ( Dhananjay Munde) తన పదవికి రాజీనామా చేశారు. ఓ సర్పంచ్ హత్య కేసు (sarpanch murder case)లో ఆయనపై ఆరోపణలు వ‌చ్చాయి. దీంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్న‌వీస్ (Chief Minister Devendra Fadnavis) ఆయనను రాజీనామా చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ముండే ఈ రోజు తన రాజీనామాను సమర్పించారు. Maharashtra : స‌ర్పంచ్ హ‌త్య‌.. సిండికేట్ క్రైం డిసెంబర్ 9న మహారాష్ట్ర బీడ్ జిల్లాలోని మసాజోగ్ గ్రామంలో జ‌రిగిన హత్య క‌ల‌క‌లం రేపింది. సర్పంచ్ సంతోష్ దేశ్‌ముఖ్ కొందరు దుండగుల చేతిలో హ‌త‌మ‌య్యారు. ఈ హత్య వెనుక రాజకీయ కోణం ఉందన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌య్యాయి. ఈ కేసులో పోలీసులు వాల్మికీ కరద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అత‌డు ఓ క్రైం సిండికేట్‌ను న‌డుపుతున్న‌ట్టు ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింది. మంత్రి ముండేకు సంబంధం ఏమిటి? వాల్మికీ కరద్ అరెస్ట్ అయిన ...
Nirmal | కవ్వాల్ టైగ‌ర్ రిజ‌ర్వ్‌లో అగ్ని కీల‌లు.. మంట‌ల్లో జీవ‌రాసులు
Crime

Nirmal | కవ్వాల్ టైగ‌ర్ రిజ‌ర్వ్‌లో అగ్ని కీల‌లు.. మంట‌ల్లో జీవ‌రాసులు

Nirmal Forest | తెలంగాణ‌లోని నిర్మల్ (Nirmal) జిల్లాలో క‌వ్వాల్ టైగ‌ర్ రిజర్వ్ (Kawal Tiger Reserve)లోని ఉదుంపూర్ ఫారెస్ట్ రేంజ్‌లోని మైసంపేట్ సెక్ష‌న్‌లో అడ‌వి కాలిపోయింది. కారుచిచ్చు చెల‌రేగి ఉవ్వెత్తున మంట‌లు సంభ‌వించాయి. దీంతో భారీగా వృక్ష సంప‌ద నాశ‌న‌మైంది. ఈ ప్ర‌మాదంలో అనేక వ‌న్య‌ప్రాణులు (wildlife) కూడా మృతి చెందిన‌ట్టు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న సోమ‌వారం అర్ధ‌రాత్రి చోటుచేసుకుంది. దీంతో ఫారెస్టు అధికారులు, ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికులు, జంతు సంర‌క్ష‌కులు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి కారణాలు ఏమిటి? ఈ అగ్ని ప్రమాదానికి పశువుల కాపరులు, ఆక్రమణదారులే ప్రధాన కారణమని ఫారెస్టు అధికారులు (Forest officials) అనుమానిస్తున్నారు. కొందరు కాప‌రులు తమ పశువులను మేత కోసం అడవుల్లోకి తీసుకువెళ్లినప్పుడు బీడీ, చుట్టా తాగి ప‌డేయ‌డం వ‌ల్ల పొడిగా ఆకులు, చిన్న చిన్న మొక్క‌లకు నిప్పు అంటుకొ...
ATM loot | రూ. 30 ల‌క్ష‌ల అప‌హ‌ర‌ణ‌..  క‌ల‌కలం రేపిన ఏటీఎం చోరీ
Crime

ATM loot | రూ. 30 ల‌క్ష‌ల అప‌హ‌ర‌ణ‌.. క‌ల‌కలం రేపిన ఏటీఎం చోరీ

ATM loot : హైదరాబాద్ (Hyderabad) శివారు రావిరాల (Ravirala village)లో శ‌నివారం రాత్రి భారీ చోరీ జ‌రిగింది. ఏటీఎం (ATM)ను ధ్వంసం చేసిన దుండ‌గులు రూ. 30 ల‌క్ష‌ల న‌గ‌దును అప‌హ‌రించారు. ప‌టిష్ట రక్షణ ఏర్పాట్లు ఉన్నప్పటికీ సాంకేతికతను ఉపయోగించి దొంగ‌త‌నం చేశారు. ఈ సంఘటన తీవ్ర క‌ల‌క‌లం రేపింది. ఎలాంటి హ‌డావిడి లేకుండా.. ఎంతో జాగ్ర‌త్త‌గా.. రావిరాలలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎం దగ్గర రాత్రివేళ దుండగులు చోరీకి పాల్పడ్డారు. మొత్తం నలుగురు కారులో వచ్చి ముందుగా పరిసరాలను పరిశీలించారు. అక్కడ ఎవరైనా గస్తీ తిరుగుతున్నారా? ఎవరైనా చూస్తున్నారా? అనే విషయాన్ని ప‌రిశీలించారు. అక్క‌డ ఎవ‌రూ లేక‌పోవ‌డంతో ముందుగా సీసీ కెమెరాలను పని చేయకుండా చేయడానికి కెమికల్ స్ప్రే ఉపయోగించారు. ఇది కెమెరా లెన్స్‌ను మసకబార్చి, ఏ విధంగా కూడా దృశ్యాలను రికార్డ్ కాకుండా చేస్తుంది. ఈ పని అయిపోయిన తర్వాత వారు ఏటీఎం...
error: Content is protected !!