Sarkar Live

Crime

Terrible Accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురి దుర్మ‌ర‌ణం
Crime

Terrible Accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ముగ్గురి దుర్మ‌ర‌ణం

Terrible Accident : మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం (Kowdipally Mandal of Medak district)లోని వెంకట్రావుపేట గేట్‌ వద్ద ఈ రోజు (సోమవారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఏడాది చిన్నారి సహా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు (Three Killed on the Spot) కోల్పోయారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు (Six others were seriously injured). ప్రమాదం ఎలా జరిగింది? వెంకట్రావుపేట గేటు వద్ద రెండు కార్లు ఒకదానికొకటి ఎదురెదురుగా (opposite directions) వేగంగా ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం (Accident) చోటుచేసుకుంది. ఈ కార్లలో రెండు కుటుంబాలు ప్ర‌యాణిస్తున్నాయి. కార్లు ప‌ర‌స్ప‌రంగా ఢీకొన‌డంతో రెండు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అందులో ఉన్న దంపతులు ఎం.డి.గౌస్‌ (45), అజీం బేగం (40)తో పాటు ఏడాది వయసు గల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ప్రమాదం(Terrible Accident) జరిగిన వెంటన...
Poisonous Conspiracy | స్కూల్ పిల్ల‌లపై విష ప్ర‌యోగం..
Crime

Poisonous Conspiracy | స్కూల్ పిల్ల‌లపై విష ప్ర‌యోగం..

Poisonous Conspiracy : ఆదిలాబాద్ జిల్లా (Adilabad district) ఇచ్చోడ మండలం ధరంపూరి (Dharampuri) గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (government primary school)లో దారుణం చోటుచేసుకుంది. చిన్నారుల ప్రాణాలు తీసుకొనే కుట్ర (Poisonous Conspiracy) జ‌రిగింది. దాదాపు 30 మంది విద్యార్థుల (Thirty children) ప్రాణాలు తీసేలా పథకం రచించిన కొందరు దుర్మార్గులు పాఠశాల నీటి ట్యాంకు (drinking water tank)లో పురుగుల మందు (pesticide) కలిపారు. అంతే కాకుండా.. మధ్యాహ్న భోజనం వండే పాత్రలపైనా ఆ విషపదార్థాన్ని చల్లి పెట్టారు. విద్యార్థులకు ఏమీ తెలియకుండా వారి భోజనంలోనే విషం ఇచ్చే ప్రయత్నం చేసిన ఈ కుట్ర పాఠశాల సిబ్బంది అప్రమత్తత వల్ల భ‌గ్న‌మైంది. వంట పాత్రలను శుభ్రం చేస్తుండగా నీళ్లలో నుంచి వాసన రావడం, నురగలు రావడం గమనించి వెంటనే పైఅధికారులకు సమాచారం అందించారు. సెల‌వుల్లో దారుణం శని, ఆది, సోమవారాల్లో వరుసగా మూడు రో...
Obscene Activities : ప‌బ్‌లో అస‌భ్య కార్యక‌లాపాలు.. క‌స్ట‌మ‌ర్ల‌లో సెలబ్రిటీల పిల్ల‌లు
Crime

Obscene Activities : ప‌బ్‌లో అస‌భ్య కార్యక‌లాపాలు.. క‌స్ట‌మ‌ర్ల‌లో సెలబ్రిటీల పిల్ల‌లు

Obscene Activities : హైదరాబాద్ నగరంలోని చైతన్యపురి ప్రాంతంలో ఉన్న ‘వైల్డ్ హార్ట్’ అనే పబ్‌పై రాచకొండ పోలీసులు (Rachakonda Police) నిన్న (సోమ‌వారం) రాత్రి ఆకస్మికంగా దాడులు (Raid) చేశారు. మొత్తం 28 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప‌బ్ య‌జ‌మాని (Owner), 10 మంది క‌స్ట‌మ‌ర్లు (Customers), 17 మంది మ‌హిళా డ్యాన్స‌ర్లు (Female Dancers) ఉన్నారు. చట్ట విరుద్ధంగా నిర్వహణ రాచ‌కొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పబ్ య‌జ‌మానులు చట్ట విరుద్ధంగా అస‌భ్య కార్య‌కలాపాల (Obscene Activities)తో రాత్రి వేళల్లో యువతను ఆకర్షించేందుకు మహిళా డ్యాన్సర్లతో ప్ర‌ద‌ర్శ‌న‌లు (Dance Shows) నిర్వ‌హిస్తున్నారు. ఇవి ఇవి పూర్తిగా పబ్‌కు మంజూరు చేసిన లైసెన్స్ (Licens) నిబంధనలకు విరుద్ధంగా చేప‌డుతున్నారు. ముంబై నుంచి వ‌చ్చిన డ్యాన్స‌ర్లు దాడి సమయంలో పోలీసులకు కీలక సమాచారం లభించింది. మ‌హిళా డ్యాన్స‌ర్స్ (Female...
Tragic incident | హ‌త్య చేసి.. డెడ్‌బాడీ ముందు డ్యాన్స్
Crime

Tragic incident | హ‌త్య చేసి.. డెడ్‌బాడీ ముందు డ్యాన్స్

Tragic incident : అత‌డో వ‌ల‌స కార్మికుడు (Migrant Worker). వ‌య‌సు 17 ఏళ్లు. మైన‌ర్ అయిన (Minor Boy) అత‌డు ఓ క‌మ‌ర్షియ‌ల్ కాంప్లెక్స్‌లో హెల్ప‌ర్‌గా ప‌నిచేసేవాడు. ఈ క్ర‌మంలో ఆ కాంప్లెక్స్ య‌జ‌మాని అయిన వృద్ధ మ‌హిళ‌తో అత‌డికి ప‌డేది కాదు. నిత్యం గొడ‌వ‌లు జ‌రిగేవి. ఈ క్ర‌మంలో ఆమెను అత‌డు హ‌త్య చేశాడు. ఆ త‌ర్వాత మృతదేహం ముందు ఆనందంతో డ్యాన్స్ (Dance) చేస్తూ సెల్ఫీ వీడియో (Selfie Video) తీశాడు. ఆపై దానిని ఆమె బంధువుకు పంపాడు. హైద‌రాబాద్‌లోని కుషాయిగూడ‌లో ఈ దారుణ ఘ‌ట‌న (Tragic incident) చోటుచేసుకోగా మూడు రోజుల త‌ర్వాత వెలుగులోకి వ‌చ్చింది. మృతురాలు ఎవ‌రు? హత్యకు గురైన వృద్ధురాలు పేరు కమలాదేవి (70). రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఆమె జీవనోపాధి కోసం సుమారు 30 సంవత్సరాల క్రితం భర్తతో కలిసి హైదరాబాద్ వ‌చ్చింది. అప్పటి నుంచి ఆమె కుటుంబం కుషాయిగూడ ప్రాంతంలోని కృష్ణానగర్‌లో నివాసం ఉంటోంది. కమలాదేవ...
Mehul Choksi | వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ.. అరెస్టు..
Crime

Mehul Choksi | వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ.. అరెస్టు..

Mehul Choksi : వేల కోట్ల బ్యాంకు కుంబ‌కోణంలో నిందితుడైన వ‌జ్రాల వ్యాపారి (Absconding diamond jeweller) మెహుల్ చోక్సీ (Mehul Choksi detained) ఎట్ట‌కేల‌కు ప‌ట్టుబ‌డ్డాడు. బెల్జియం (Belgium)లోని యాంట్వెర్స్ న‌గ‌రంలో అత‌డిని అరెస్టు చేసిన‌ట్టు అక్క‌డి అధికారిక వ‌ర్గాలు వెల్ల‌డించాయి. భార‌త్ నుంచి పంపిన ఎక్స్‌ట్రడిషన్ డిమాండ్‌కు స్పంద‌న‌గా ఆ దేశం అత‌డిపై ఈ మేర‌కు చ‌ర్య‌లు తీసుకుంది. రూ. 13 వేల కోట్ల మోసం భారత్‌లో చోటుచేసుకున్న పెద్ద కుంబ‌కోణాల్లో లోన్ పేరిట పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో చోటుచేసుకున్న మోసం కేసు ఒక‌టి. డైమండ్ వ్యాపారి మెహుల్ చోక్సీ (Mehul Choksi ) ఇందులో ప్ర‌ధాన నిందితుడు. సుమారు రూ. 13,000 కోట్ల మేర బ్యాంకును మోసం చేసినట్టు అత‌డిపై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఈ కేసు క‌ల‌క‌లం రేపింది. 2018లో ఈ కుంబ‌కోణం వెలుగుచూసింది. బ్యాంకుకు బురిడీ కొట్టించి.. PNB ముంబైలోని బ్...
error: Content is protected !!