Sarkar Live

Crime

Road Accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం, వ‌రుడితో స‌హా ఎనిమిది మంది దుర్మ‌ర‌ణం
Crime

Road Accident | ఘోర రోడ్డు ప్ర‌మాదం, వ‌రుడితో స‌హా ఎనిమిది మంది దుర్మ‌ర‌ణం

సంభాల్‌ : ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభాల్‌లో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident ) జరిగింది. జెవానై గ్రామంలో పెండ్లి బృందంతో వెళుతున్న బొలెరో వాహనం అదుపు తప్పి ఓ కళాశాల గోడను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వరుడు (24) సహా ఒకే కుటుంబానికి చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. క్షతగాత్రులను హుటాహుటిన స‌మీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితులందరిని ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జెవానై కమ్యూనిటీ ఆరోగ్య‌కేంద్రానికి తరలించారు. ప్రధాని మోదీ సంతాపం కాగా, సంభాల్‌ (Sambhal)లో వరుడితో పాటు ఎనిమిది మంది మరణించిన ప్రమాదం (Road Accident)పై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన బాధాకరమని ఎక్స్ (x) లో పేర్కొన్నారు. మృతుల కు...
ACB Raids | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్
Crime, Adilabad

ACB Raids | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ తహసీల్దార్

మంచిర్యాల జిల్లాలో ఏసీబీ అధికారులు శుక్ర‌వారం ఆకస్మిక దాడులు నిర్వహించారు కోటిపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సోదాలు దాడులు నిర్వహించి డిప్యూటీ తహసీల్దార్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఓ రైతు వ‌ద్ద నుంచి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహసీల్దార్ ఆకిరెడ్డి నవీన్ కుమార్ ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉండ‌గా ఇటీవల ఏసీబీ అధికారులు దాడులను ముమ్మరం చేశారు. .. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) 2025 జూన్ లో 31 కేసులు నమోదు చేసి, విచారణ చేపట్టింది. వీటిలో 15 ట్రాప్ కేసులు, రెండు ఆదాయానికి మించిన ఆస్తులు (DA) కేసులు, మూడు నేరపూరిత దుష్ప్రవర్తన కేసులు, నాలుగు సాధారణ విచారణలు, ఏడు ఆకస్మిక తనిఖీలు ఉన్నాయని ఏసీబీ వెల్ల‌డించింది. ఈమేర‌కు జనవరి నుంచి జూన్ వరకు తన అర్ధ వార్షిక రౌండ్ అప్‌లో ప్ర‌క‌టించింది. ACB కి ఇలా ఫిర్యాదు చేయవచ్చు.. వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్...
Sangareddy | రోడ్డుప్రమాదంలో డ్యూటీ నుంచి తిరిగి వస్తున్న ఎస్సై మృతి
Crime, Sangareddy

Sangareddy | రోడ్డుప్రమాదంలో డ్యూటీ నుంచి తిరిగి వస్తున్న ఎస్సై మృతి

Sangareddy News : సంగారెడ్డి జిల్లా కంది మండలం చెరియాల్ (Cheriyal) వద్ద NH-65 పై వేగంగా వస్తున్న లారీ ఒక సబ్-ఇన్‌స్పెక్టర్ కారును ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఎస్సై ప్రాణాలు కోల్పోడారు. వివ‌రాల్లోకి వెళితే.. సంగారెడ్డి పట్టణం (Sangareddy City) లోని చాణిక్యపురి కాలనీలో ఉంటున్న రాజేశ్వర్ (59) ఫిల్మ్ నగర్ (Film nagar) పోలీస్ స్టేషన్‌లో SIగా పనిచేస్తున్నారు. బల్కంపేట బోనాలు ఉత్సవాల్లో విధుల‌ను ఆయ‌న‌కు అప్ప‌గించారు. దీంతో రాజేశ్వర్ తన విధుల‌ను పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి బ‌య‌లుదేరాడు. ఈక్ర‌మంలో చేరియాల్ వ‌ద్ద జ‌రిగిన ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు అత‌డిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో త‌ర‌లించ‌గా అక్క‌డ‌ చికిత్స పొందుతూ గంట తర్వాత మరణించారు. రాజేశ్వర్ వారం క్రితం ఫిల్మ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో చేరారని, ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలుస్తోంది . రాజేశ్వర్ 1990లో ...
ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం తండ్రిని హత్య చేసిన కుమారుడు – Online Betting
Crime

ఆన్‌లైన్ బెట్టింగ్ కోసం తండ్రిని హత్య చేసిన కుమారుడు – Online Betting

హైదరాబాద్‌: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ (Online Betting Apps) కుటుంబాల్లో ప‌చ్చ‌ని కుటుంబాల్లో చిచ్చుపెడుతున్నాయి. బెట్టింగ్ ల‌కు అలవాటు పడిన ఓ వ్య‌క్తి త‌న తండ్రినే దారుణంగా హత్య చేసిన ఘటన హైద‌రాబాద్‌ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.వనపర్తిలోని తన స్థలాన్ని విక్రయించగా వచ్చిన 6 లక్షల రూపాయ‌ల‌ను హనుమంత్ నాయక్ (38) ఇంటికి తీసుకొచ్చారు. అయితే ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసైన ఆయన కుమారుడు రవీందర్ నాయక్‌.. ఇంట్లో ఉంచిన ఆ డబ్బు నుంచి రూ.రెండున్నర లక్షలు తీసుకెళ్లి బెట్టింగ్ (Online Betting) లో పెట్టి న‌ష్ట‌పోయాడు. కాగా కొన్ని రోజులుగా తండ్రి ఆ డబ్బు గురించి నిల‌దీయ‌గా రవీందర్ తన స్నేహితుడికి అవసరం ఉంటే ఇచ్చానని బుకాయిస్తూ వ‌చ్చాడు. అయితే మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో తన స్నేహితుడు డబ్బులు తిరిగి ఇస్తున్నాడని ...
ACB Raids | లంచావతారులకు ఏసీబీ షాక్… ఆరు నెల‌ల్లో 125 మంది అరెస్టు..
Crime

ACB Raids | లంచావతారులకు ఏసీబీ షాక్… ఆరు నెల‌ల్లో 125 మంది అరెస్టు..

ACB Raids in Telangana | తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) జూన్ - 2025లో 31 కేసులు నమోదు చేసి, విచారణ చేపట్టింది. వీటిలో 15 ట్రాప్ కేసులు, రెండు ఆదాయానికి మించిన ఆస్తులు (DA) కేసులు, మూడు నేరపూరిత దుష్ప్రవర్తన కేసులు, నాలుగు సాధారణ విచారణలు, ఏడు ఆకస్మిక తనిఖీలు ఉన్నాయని ఏసీబీ వెల్ల‌డించింది. ఈమేర‌కు జనవరి నుంచి జూన్ వరకు తన అర్ధ వార్షిక రౌండ్ అప్‌లో ప్ర‌క‌టించింది. ఇద్దరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఒక ప్రైవేట్ వ్యక్తితో సహా 25 మంది ప్రభుత్వ ఉద్యోగులను ట్రాప్ చేసి అరెస్టు చేశారు. తర్వాత వారిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. వివిధ విభాగాల ట్రాప్ కేసుల్లో రూ.3.43 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. రెండు డిఎ కేసులలో, రూ.13.50 లక్షలు, రూ.5.22 కోట్ల విలువైన ఆదాయానికి మించి ఆస్తులు బయటపడ్డాయి. ఆర్టీఏ చెక్ పోస్టులు, సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీలలో, లెక్కల్లో చూపని రూ.2.72 ల...
error: Content is protected !!