Sarkar Live

Crime

సహస్ర హత్య కేసులో షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించిన సీపీ – Sahasra Murder Case
Crime

సహస్ర హత్య కేసులో షాకింగ్ విష‌యాలు వెల్ల‌డించిన సీపీ – Sahasra Murder Case

Sahasra Murder Case | కూకట్‌పల్లి సహస్ర హత్య కేసులో సీపీ అవినాష్ మహంతి విస్తుపోయే వాస్త‌వాలు మీడియాకు వెల్ల‌డించారు. 14 ఏళ్ల పిల్లాడే త‌న ఇంటి ప‌క్క‌న ఉంటున్న సహస్రను హత్య చేశాడని తెలిపారు. ఆయ‌న క‌థ‌నం ప్ర‌కారం.. సహస్ర తమ్ముడితో త‌ర‌చూ క్రికెట్ ఆడే నిందితుడికి ఆ పిల్లాడి వ‌ద్ద క్రికెట్ బ్యాట్ నచ్చింది. కానీ సహస్ర తమ్ముడు ఎక్కువగా ఆ బ్యాట్‌ని నిందితుడికి ఇచ్చేవాడు కాదు. ఎలాగైనా ఆ బ్యాట్ ను తీసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న 14 ఏళ్ల నిందితుడు.. దాని కోసమే స‌హ‌స్ర‌ ఇంటికి వెళ్లాడు. బ్యాట్ తీసుకొని.. వెనక్కి వస్తుండగా.. అదే స‌మ‌యంలో సహస్ర చూసి కేకలు వేసింది. వెంట‌నే స‌ద‌రు నిందితుడు ఆమెను బెడ్‌రూంలోకి తీసుకెళ్లాడు. అంతటితో ఆగ‌కుండా కత్తితో పాశ‌వికంగా పొడిచేశాడని పోలీసులు వెల్ల‌డించారు. మరి ఆ బ్యాట్‌ని తల్లిదండ్రుల ద్వారా కొనిపించుకోవచ్చు కదా అంటే.. ఆ పిల్లాడు.. అంత ఖరీదైన బ్యాట్‌ని తన తల్లిదండ్...
Suryapet | పట్టపగలే అందరూ చూస్తుండగానే హత్యాయత్నం
Crime

Suryapet | పట్టపగలే అందరూ చూస్తుండగానే హత్యాయత్నం

Suryapet news | సూర్యాపేటలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే బైక్ పై వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను హత్య చేయడానికి దుండగులు కారులో వెంబడించారు. ఈ సంఘటన సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని బీబీగూడెం సమీపంలోని ఓ వైన్స్ ముందు తీవ్ర భయాందోళనలు సృష్టించింది. వివరాల్లోకి వెళితే సూర్యాపేట ఖమ్మం క్రాస్ రోడ్ నుంచి శుక్రవారం బైక్ పై వెళ్తున్న ముగ్గురిని (ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు) గుర్తుతెలియని వ్యక్తులు కారులో వెంబడించగా బీబీ గూడెం సమీపంలో ఉన్న ఓ వైన్స్ షాపు ముందు బైక్ బయటపడవేసి ఆందోళనతో వైన్స్ లోపలికి వెళ్లారు. బైక్ ను వెంబడిస్తూ వస్తున్న దుండగులు కారు నుంచి దిగి ఆ ముగ్గురిని చంపడానికి కత్తులు, కర్రలతో వైన్స్ వైపు పరుగెత్తారు. ఈ క్రమంలో వైన్స్ షాప్ లో ఉన్న వారు ఒక్కసారిగా బయటికి రావడంతో వారిని చూసి కారెక్కి పారిపోయారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చ...
Sub-Registrar | రూ.5000 లంచంతీసుకుంటూ ఏసీబీకి చిక్కిన స‌బ్ రిజిస్ట్రార్‌
Crime

Sub-Registrar | రూ.5000 లంచంతీసుకుంటూ ఏసీబీకి చిక్కిన స‌బ్ రిజిస్ట్రార్‌

Adilabad News : రాష్ట్రంలో అవినీతి అధికారులపై ఏసీబీ వరుస దాడులు కొనసాగిస్తోంది. అవినీతి అధికారుల‌కు ఏసీబీ చుక్క‌లు చూపిస్తోంది. వ‌రుస దాడుల‌తో అక్ర‌మార్కును హ‌డ‌లెత్తిస్తోంది. తాజాగా చిక్కాడు. ఆదిలాబాద్ జిల్లా సబ్‌ రిజిస్ట్రార్‌ ( Sub-Registrar )ను లంచం తీసుకుంటుండగా రెడ్ హాండెడ్‌గా ప‌ట్టుకుంది. శుక్రవారం మధ్యాహ్నం రిజిస్ట్రార్‌ కార్యాయంలో బాధితుడు నుంచి సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీనివాస్‌ రెడ్డి రూ. 5 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సిరిసన్నకు చెందిన మన్నూర్‌ ఖాన్‌ గిఫ్ట్ డీడ్ కోసం డాక్యుమెంట్ రైటర్ ద్వారా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. గిఫ్ట్ చేయడానికి సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ రెడ్డి రూ. 10 వేలు డిమాండ్ చేశారు. చివ‌ర‌కు రూ.5 వేలకు ఒప్పందం కుదరగా మధ్యాహ్నం సమయంలో సబ్ రిజిస్ట్రార్‌ లంచం తాలూకు డ‌బ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ...
Hyderabad | కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర‌ విషాదం: రథానికి కరెంటు తీగలు తగిలి ఐదుగురు మృతి
Crime

Hyderabad | కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర‌ విషాదం: రథానికి కరెంటు తీగలు తగిలి ఐదుగురు మృతి

Hyderabad News | కృష్ణాష్టమి వేడుకల్లో తీవ్ర‌ విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌ రామంతాపూర్‌లో (Ramanthapur) అర్ధరాత్రి శ్రీకృష్ణాష్టమి (Sri Krishnashtami ) వేడుకల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి విద్యుత్‌ తీగలు (Electric Shock) తగిలి ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వివ‌రాల్లోకి వెళితే.. కృష్ణాష్టమి సందర్భంగా రామంతాపూర్‌లోని గోకులేనగర్‌లో ఆదివారం రాత్రి ఊరేగింపు నిర్వహించారు. ఈ క్రమంలో రథాన్ని లాగుతున్న వాహనం ఒక్క‌సారిగా ఆగిపోయింది. దీంతో యువ‌కులు వాహ‌నాన్ని నిలిపివేసి చేతులతో లాగుతూ ముందుకు క‌దిలించారు. ఈ క్ర‌మంలోనే విద్యుత్ తీగలు తగలడంతో రథాన్ని లాగుతున్న తొమ్మిది మందికి క‌రెంట్‌ షాక్‌ కొట్టింది. దీంతో వారంతా ఒక్కసారిగా విసిరేసినట్లుగా దూరంగా పడిపోయారు. వీరిలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మ‌ర‌ణం చెందారు. కొంద‌రు సీపీఆర్‌ చేసేందుకు యత్నించినా ప్రాణాలు నిల‌వ‌లేదు. మరో నలుగ...
Road accident | జ‌డ్చ‌ర్ల‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
Crime, Mahaboobnagar

Road accident | జ‌డ్చ‌ర్ల‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

Road accident | మహబూబ్‌నగర్ (Mahabubnagar) జిల్లా జడ్చర్ల ( Jadcherla) మండలం మచారం సమీపంలో ఈ రోజు ఉదయం ఘోర రోడ్డు ప్ర‌మాదం (accident) జ‌రిగింది. లారీని ప్రైవేటు బ‌స్సు (Private bus) ఢీకొన‌డంతో డ్రైవ‌ర్ స‌హా ఇద్ద‌రు మ‌హిళా ప్ర‌యాణికులు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రికొంద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఉద‌యం 6 గంటల సమయంలో కడప నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఒక ప్రైవేట్ బస్సు ముందుకు వెళ్తున్న లారీని వెనక నుంచి ఢీకొన‌డంతో ఈ ప్ర‌మాదం (Road accident)చోటుచేసుకుంది. Road accident : ఎలా జ‌రిగిందంటే.. ప్రాథమిక సమాచారం ప్రకారం.. సూర్యోద‌యానికి ముందు చీక‌టి ఇంకా అలుముకొని ఉన్న స‌మ‌యంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. బస్సు కొంత వేగంగా వెళ్తుండగా ముందు వెళ్తున్న లారీ డ్రైవ‌రు ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో బ‌స్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి లారీ (lorry) వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టాడు. దీంతో బస్సు ముందు ...
error: Content is protected !!