Sarkar Live

Special Stories

Special Stories

BC Reservations : ‘స్థానిక’ ఎన్నికలకు 42% రిజర్వేషన్లు.. త్వ‌ర‌లో జీవో
Special Stories

BC Reservations : ‘స్థానిక’ ఎన్నికలకు 42% రిజర్వేషన్లు.. త్వ‌ర‌లో జీవో

BC Reservations : తెలంగాణ‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress government) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వెనుకబడిన వర్గాలకు (బీసీలు) 42 శాతం రిజర్వేషన్లు (BC Reservations ) కేటాయించేందుకు రంగం సిద్ధ‌మైంది. కొత్తగా జీవో జారీ (government order (GO) చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రానున్న‌ రెండు రోజుల్లోనే ఉత్త‌ర్వులు విడుదల కానున్నాయ‌ని అధికార వర్గాలు ధృవీకరించాయి. జిల్లా స్థాయిలో ఏర్పాట్లు పూర్తి జిల్లా కలెక్టర్లు ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో (local body elections) ఏయే స్థానాలను రిజర్వ్ చేయాలనే క‌స‌ర‌త్తును పూర్తి చేశారు. మండల పరిషత్ టెర్రిటోరియల్ కాన్స్టిట్యువెన్సీ (MPTCs), జిల్లా పరిషత్ టెర్రిటోరియల్ కాన్స్టిట్యువెన్సీ (ZPTCs), మండల ప్రెసిడెంట్ (MPPs), సర్పంచ్, వార్డు మెంబర్ పదవుల వరక...
పిడిఎస్ డాన్ కొత్త ‘తాడు’ వ్యూహం – అక్రమ దందాలో కొత్త మలుపు! – PDS Rice Racket
Special Stories

పిడిఎస్ డాన్ కొత్త ‘తాడు’ వ్యూహం – అక్రమ దందాలో కొత్త మలుపు! – PDS Rice Racket

‘కోటి’ వ్యూహాలతో తాడాటకు టర్న్ తీసుకున్న పిడిఎస్ డాన్ తాడు మీద కోటి ఆశలు – డాన్ నడిపిస్తున్న కొత్త దందా! గుట్టుగా సాగుతున్న తాడాట – పిడిఎస్ డాన్ కథ‌లో కొత్త మలుపు! PDS Rice Racket in Telangana | గత కొన్నిసంవత్సరాలుగా పిడిఎస్ డాన్ గా చెలామణి అవుతూ 'కోటి' వ్యూహాలతో కోట్లకు పడగలెత్తిన సదరు వ్యక్తి ఇటీవలికాలంలో కొత్తగా "తాడు" వ్యూహం పన్నినట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటినుండి రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తుండడంతో పిడిఎస్ డాన్ పిడిఎస్ దందాకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది. దాంతో అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ సదరు వ్యక్తి "కోటి" వ్యూహాలతో "తాడాట" మొదలుపెట్టినట్లు సమాచారం. పిడీఎస్ బియ్యం దందా (PDS Rice Racket) లో ఆరితేరిన అతగాడు తాడాటను కూడా గుట్టుగా నడిపిస్తూ బాగానే వెనకేసుకుంటున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. హన్మకొండ జిల్లాలోని జన సందోహ...
తెలంగాణలో రాజకీయ వేడి.. హీటెక్కిన ‘ఫిరాయింపుల’ వివాదం – Telangana Politics
Special Stories

తెలంగాణలో రాజకీయ వేడి.. హీటెక్కిన ‘ఫిరాయింపుల’ వివాదం – Telangana Politics

తెలంగాణలో రాజకీయం (Telangana Politics) రోజురోజుకూ వేడెక్కుతోంది. వర్షకాలంలోనూ పాలిటిక్స్ హీటెక్కి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. విపక్షానికి చెందిన ఎమ్మెల్యేలు కొందరు అధికార కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడంపై నెలకొన్న వివాదం తారస్థాయికి చేరింది. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వాగ్యుద్ధం జోరందుకుంది.పార్టీలు మారడమనేది తెలంగాణ రాజకీయాల్లో కొత్తదేమీ కాదు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి పలు మార్లు ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అయితే.. ఈసారి మాత్రం ఫిరాయింపు వివాదం ఇంకాస్త ముదిరిందని తెలుస్తోంది. ఇది రాజకీయ వర్గాల్లోనూ ప్రజాక్షేత్రంలోనూ పెద్ద చర్చకు దారితీసింది. ఫిరాయింపుల వెనుక కారణాలు ఇవేనా? ఎమ్మెల్యేలు ఒక పార్టీని వదిలి మరొక పార్టీలో చేరడానికి అనేక కారణాలు ఉంటాయి. కొందరు వ్యక్తిగత రాజకీయ భవిష్యత్తు దృష్ట్యా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. మరికొందరు తమ నియోజకవర్గ అభివృద్ధి కోసం అధికార పార...
RTO corruption | మహబూబాబాద్‌లో లంచాలు మ‌రీ కాస్ట్లీ
Special Stories

RTO corruption | మహబూబాబాద్‌లో లంచాలు మ‌రీ కాస్ట్లీ

ప్రభుత్వ ఫీజు గోరంత.. మామూళ్లు కొండంత.. లంచాల లావాదేవీలకు ఐదుగురే కింగ్ పిన్లు డీటీవో, ఏఎంవీఐలను "సంతోష" పెడుతున్న ఉద్యోగి Mahaboobabad RTO corruption : ఆ కార్యాలయంలో లంచాలు చాలా కాస్ట్లీగా ఉంటాయట. కార్యాలయంలో ఏ సేవలైన సాఫీగా సాగాలంటే సదరు కార్యాలయ ఉన్నతాధికారి ఫిక్స్ చేసిన మామూళ్లు(లంచాలు) పరోక్షంగా చెల్లించక తప్పదని జిల్లా వ్యాప్తంగా వాహనదారులు కోడైకూస్తుండడంతో సదరు అధికారుల వ్యవహారం ఇప్పుడు మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినట్లు సమాచారం.ఆ రవాణా శాఖ కార్యాలయంలో ప్రభుత్వ ఫీజుల కంటే సంబంధిత అధికారులకు ఇచ్చే మామూళ్లే ఎక్కువ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని తెలుస్తోంది.ప్రభుత్వ ఫీజు గోరంత ఉంటే మామూళ్లు (Bribes) కొండంత ఉంటాయని మహబూబాబాద్ రవాణా శాఖ కార్యాలయానికి వెళ్ళిన వాహనదారులు బహిరంగంగా నే మాట్లాడుకోవడం గమనార్హం. RTO corruption : లంచాల లావాదేవీకి ఐదుగురే ‘కింగ్‌పిన్ల...
UPI ద్వారా లంచాలు – ACB ఉచ్చులను తప్పించుకునే అవినీతి అధికారుల కొత్త ఎత్తులు
Special Stories

UPI ద్వారా లంచాలు – ACB ఉచ్చులను తప్పించుకునే అవినీతి అధికారుల కొత్త ఎత్తులు

UPI Bribe Scam | అవినీతి నిరోధక శాఖ (ACB) ఉచ్చులో ప‌డ‌కుండా కొంతమంది అవినీతి అధికారులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. బాధితుల నుంచి నేరుగా నగదు తీసుకోవడానికి బదులుగా, అధికారులు లంచం మొత్తాన్ని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ( UPI ) ద్వారా పంపమని అడుగుతున్నారు. ఇలా చేయ‌డం ద్వారా వారు ACB దాడుల నుంచి తప్పించుకోవచ్చని భావిస్తున్నారు. సాధారణంగా, బాధితుల నుంచి కెమిక‌ల్ పౌడ‌ర్ పూసిన కరెన్సీ నోట్లను స్వీకరించేటప్పుడు ACB అధికారులు అధికారులను వారి వేలిముద్ర‌ల‌తో ట్రాప్ చేస్తారు. ఇతర ఆధారాలతో పాటు, కరెన్సీ నోట్లపై ఉన్న అధికారుల వేలిముద్రలు కోర్టులో కేసును నిరూపించడానికి ACBకి బలమైన సాక్ష్యంగా నిలుస్తుంది. అయితే దీనిని నివారించడానికి, అధికారులు బాధితులను లంచం మొత్తాన్ని PhonePe, Google Pay, Paytm వంటి UPI యాప్‌ల ద్వారా పంపమని అడుగుతున్నారు. మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ, బాధితు...
error: Content is protected !!