Sarkar Live

Special Stories

Special Stories

హన్మకొండ రైస్ మిల్లుల ‘మాయాజాలం’: రూ. 3.5 కోట్ల ధాన్యం గల్లంతు.. – Hanamkonda Rice Mill Scam
Special Stories

హన్మకొండ రైస్ మిల్లుల ‘మాయాజాలం’: రూ. 3.5 కోట్ల ధాన్యం గల్లంతు.. – Hanamkonda Rice Mill Scam

Hanamkonda Rice Mill Scam Paddy Missing News : హన్మకొండ జిల్లాలోని కొన్ని రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలు మాయమైతుండడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొందరు మిల్లర్లు ఆడుతున్న ‘మాయాజాలం’ బయటపదుతోంది. దామెర మండలం ల్యాదల్లలోని లక్ష్మిగణపతి, పంథినిలోని వైష్ణవి రైస్ మిల్లుల్లో సుమారు రూ. 3.5 కోట్లకు పైగా విలువైన ధాన్యం పక్కదారి పట్టడం స్థానికంగా కలకలం రేపుతోంది. ​"లక్ష్మిగణపతి" లో ఖాళీ సంచులే దర్శనం! దామెర మండలం ల్యాదల్ల​ గ్రామంలో ని లక్ష్మిగణపతి రైస్ మిల్లులో రికార్డుల్లో ఉండాల్సిన ధాన్యానికి, మిల్లులో ఉన్న నిల్వలకు పొంతన లేదు. సుమారు రూ. 2 కోట్లకు పైగా విలువ చేసే ధాన్యం మాయమైనట్లు సమాచారం. అక్కడ ధాన్యపు రాశులకు బదులు కేవలం ఖాళీ సంచులే దర్శనమివ్వడం మిల్లర్ నిర్వాకానికి అద్దం పడుతోంది. "​వైష్ణవి "మిల్లులోనూ అదే బాట.. ​ఇక పంథిని గ్రామంలోని వైష్ణవి మిల్లు పరిస్థిత...
ఇది ‘కారం’ ఘాటు కాదు.. పచ్చి విషం!  వరంగల్​ మార్కెట్‌లో కల్తీ మిర్చి మాఫియా – Adulterated Chili Powder
Special Stories

ఇది ‘కారం’ ఘాటు కాదు.. పచ్చి విషం! వరంగల్​ మార్కెట్‌లో కల్తీ మిర్చి మాఫియా – Adulterated Chili Powder

సామాన్యుడి ప్రాణాలతో చెలగాటం! Adulterated Chili Powder | ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయ మార్కెట్లలో ఒకటిగా పేరుగాంచిన ఎనుమాముల మార్కెట్ (Enumamula market) ఇప్పుడు కల్తీ మాఫియాకు అడ్డాగా మారి సామాన్యుడి వంటింట్లో మంట పుట్టిస్తోంది. వంటలకు రుచిని ఇచ్చే కారం పొడి.. ఇప్పుడు ప్రాణాలను హరించే విషంగా మారుతోంది. పదుల సంఖ్యలో వెలిసిన కారం మిల్లులు యథేచ్ఛగా కల్తీ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నాయి. తొడిమలే ‘ముడి’ సరుకు.. తాలుకాయలే ‘బలం’! సాధారణంగా నాణ్యమైన మిర్చిని వేరు చేసిన తర్వాత వచ్చే తాలు (పనికిరాని మిర్చి), మిర్చి తొడిమెలు, బూజు పట్టిన గింజలను ఈ కల్తీ రాయుళ్లు తక్కువ ధరకే కొనుగోలు చేస్తారు. వీటిని పొడి చేసి, దానికి ఆకర్షణీయమైన ఎరుపు రంగు రావడానికి ప్రమాదకరమైన సింథటిక్ రంగులు (Synthetic Colors),చూడటానికి ఎర్రగా, నిగనిగలాడుతూ కనిపించే ఈ కారం పొడి (Adulterated Chili ...
Paddy Scam | మిల్లుల్లో ‘నిల్’.. రికార్డుల్లో ‘ఫుల్’..
Special Stories

Paddy Scam | మిల్లుల్లో ‘నిల్’.. రికార్డుల్లో ‘ఫుల్’..

హరిహర, శ్రీలక్ష్మీ సాయి మిల్లుల్లో ధాన్యం మాయం! Warangal Rice Mill Paddy Scam | ప్రభుత్వ రికార్డుల్లో చూస్తే వేల క్వింటాళ్ల ధాన్యంతో ఆ మిల్లులు కళకళలాడుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో అడుగుపెడితే అక్కడ ఖాళీ గదులు దర్శనమిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, మిల్లు యజమానుల కాసుల కక్కుర్తి వెరసి ప్రభుత్వ సొమ్ము పక్కదారి పడుతోంది. వరంగల్ జిల్లాలోని హరిహర ఇండస్ట్రీస్, శ్రీలక్ష్మీ సాయి బిన్నీ రైస్ మిల్లుల్లో జరుగుతున్న అక్రమాలు ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. నిబంధనలు బేఖాతరు.. ఇష్టారాజ్యం! కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కింద ప్రభుత్వం అప్పగించిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం మిల్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. అయితే, ఈ రెండు మిల్లుల యజమానులు నిబంధనలను తుంగలో తొక్కారు. కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకున్నట్లు తీవ్ర ఆ...
Building Construction Rules 2026 |  భవన నిర్మాణ నిబంధనల్లో భారీ మార్పులు: TDR వినియోగంపై కొత్త గైడ్‌లైన్స్!
Special Stories

Building Construction Rules 2026 | భవన నిర్మాణ నిబంధనల్లో భారీ మార్పులు: TDR వినియోగంపై కొత్త గైడ్‌లైన్స్!

Telangana Building Construction Rules 2026 | రాష్ట్రంలో పెరుగుతున్న పట్టణీకరణను దృష్టిలో ఉంచుకుని, భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా టి.డి.ఆర్ (TDR) వినియోగం, సెట్‌బ్యాక్ సడలింపులు, అదనపు అంతస్తుల అనుమతులపై సరికొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. హై రైజ్ భవనాల కొత్త నిర్వచనం రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను సవరిస్తూ, ఇకపై 21 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు ఉన్న భవనాలను మాత్రమే 'హై రైజ్' (High-Rise) భవనాలుగా గుర్తించనున్నారు. దీనివల్ల మధ్యతరహా నిర్మాణాలకు నిబంధనల నుంచి కొంత ఉపశమనం కలగనుంది. అదనపు అంతస్తులకు గ్రీన్ సిగ్నల్ 2000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్లలో రోడ్డు వెడల్పును బట్టి అదనపు అంతస్తుల నిర్మాణానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది: 40 ఫీట్ల రోడ్డు: 3 అదనపు అంతస్తుల వరకు అనుమతి. ...
Paddy Scam | అరవింద రైస్ మిల్లులో ఫిజికల్ వెరిఫికేషన్ జరిగేనా
Special Stories

Paddy Scam | అరవింద రైస్ మిల్లులో ఫిజికల్ వెరిఫికేషన్ జరిగేనా

పౌరసరఫరాల రికార్డు లకు మిల్లులోని ధాన్యం నిల్వలకు భారీ వ్యత్యాసం .. Narsampet Aravinda Rice Mill Paddy Scam | నర్సంపేట పట్టణ శివారులోని అరవింద రైస్ మిల్లులో భారీ స్థాయిలో ధాన్యం నిల్వలు మాయమైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వ రికార్డులకు, మిల్లులో ఉన్న వాస్తవ నిల్వలకు మధ్య పొంతన (Narsampet Paddy Stock Discrepancy) లేకపోవడంతో పెను దుమారం రేగుతోంది. ఈ వ్యవహారంపై ఇప్పటికే 'సర్కార్ లైవ్ (Sarkar Live)' కథనం ప్రచురించడంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయినట్లు సమాచారం. ఈ క్రమంలో మరికొన్ని గంటల్లోనే పౌరసరఫరాల శాఖ అధికారులు 'ఫిజికల్ వెరిఫికేషన్' (Physical Verification) చేస్తారని ప్రచారం జరుగుతోంది. ​Paddy Scam : అక్రమ విక్రయాల కలకలం.. తేడాలు ఎక్కడ? నర్సంపేట లోని అరవింద రైస్ మిల్ కు ​ప్రభుత్వం మిల్లింగ్ కోసం కేటాయించిన వేల క్వింటాళ్ల ధాన్యం లెక్కల్లో భారీగా వ్యత్యాసం ఉన్నట్లు సమాచారం. రికార్డుల ప్రకారం...
error: Content is protected !!