Sarkar Live

State

Krishna water Dispute Hearing : కృష్ణా జలవివాదాల విచారణపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కీలక తీర్పు
State

Krishna water Dispute Hearing : కృష్ణా జలవివాదాల విచారణపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కీలక తీర్పు

Krishna water Dispute Hearing : కృష్ణా జలాల పంపిణీ వివాదంపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ (BRIJESH KUMAR TRIBUNAL) కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య నీటి విభజన వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం సమర్పించిన ‘అదనపు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్’పై మొదట విచారణ చేపట్టాలని ట్రైబ్యునల్ నిర్ణయించింది. రాష్ట్ర‌ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ అంశంపై మొదట వాదనలు వింటామని ట్రిబ్యూన‌ల్ వెల్ల‌డించింది. ముందుగా 811 టీఎంసీల్లో తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాటాను ముందే తేల్చాల్సిన అవసరముంద‌ని ట్రైబ్యునల్ తెలిపింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు రెండు రాష్ట్రాల వాదనలు వింటామని ఆ తర్వాతే 89వ సెక్షన్ ప్రకారం ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు తేలుస్తామని బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ వెల్ల‌డించింది. Krishna water Dispute Hearing : కాగా...
Numaish 2025 : నూమాయిష్‌లో స్టార్ట‌ప్స్ హ‌బ్‌.. కొత్తగా.. విభిన్నంగా..
State

Numaish 2025 : నూమాయిష్‌లో స్టార్ట‌ప్స్ హ‌బ్‌.. కొత్తగా.. విభిన్నంగా..

Numaish 2025 : హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన నూమాయిష్ (Numaish)లో స్టార్టప్‌లను ప్రోత్సహించే ఓ వినూత్న హ‌బ్‌ను ఏర్పాటు చేశారు. టీ-హ‌బ్ (T-Hub) ఈసీవో సుజిత్ జాగిర్దార్ దీనిని ఈ రోజు ప్రారంభించారు. స్టార్టప్‌ల ద్వారా యువ పారిశ్రామికవేత్త‌లు రూపొందించిన ఉత్పత్తుల‌ను ప్ర‌ద‌ర్శించ‌డానికి, వాటిని విక్రయించడానికి ఈ హ‌బ్ దోహ‌ద‌ప‌డుతుంద‌ని నుమాయిష్ నిర్వాహకులు అంటున్నారు. సేవా రంగంలో రూపాంత‌రం చెందిన‌ స్టార్ట‌ప్ (Startups)లపై ప్ర‌జ‌ల‌కు అగాహ‌న కల్పిస్తూ వాటిని అందుబాటులోకి తేవ‌డం కూడా దీని ముఖ్యోద్దేశ‌మ‌ని తెలిపారు. ఈ కొత్త కార్యక్రమం ద్వారా స్టార్టప్‌ల ప్రతిభను ప్రదర్శించి, ప్రజలకు చేరువకావ‌డానికి ఇది మంచి అవకాశమ‌ని అంటున్నారు. 30 స్టార్టప్‌లకు అవకాశం రాష్ట్ర ఐటీ మంత్రిత్వ శాఖ, టీ-హబ్ స‌హ‌కారంతో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ (AIIE) సొసైటీ ఆధ్వ‌ర్యంలో హైద‌రాబాద్‌లో నూమాయిష్ (Exhibition) న‌డ...
Enforcement Directorate : ఈడీ ఎదుట కేటీఆర్‌.. తీవ్ర ఉద్రిక్త‌త
State

Enforcement Directorate : ఈడీ ఎదుట కేటీఆర్‌.. తీవ్ర ఉద్రిక్త‌త

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర‌ కలకలం రేపుతున్న ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో బీఆర్ఎస్ ((Bharat Rashtra Samithi (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KT.Rama Rao ) ఈ రోజు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ఎదుట హాజరయ్యారు. ఈ నేప‌థ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర నిర‌స‌న వ్య‌క్తమైంది. హైదరాబాద్‌లో బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈడీ (Enforcement Directorate) కార్యాలయం వ‌ద్ద ఉద్రిక్త‌త‌ గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి కేటీఆర్‌ (KTR) ఉదయం 10 గంటలకు బయలుదేరి భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈడీ (Enforcement Directorate) కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈడీ కార్యాలయానికి చేరుకొని కేంద్ర‌ ప్రభుత్వం తీరుపై నిర‌స‌న వ్య‌క్తం చేస్తూ నినాదాలు చేశారు. ఈ క్ర‌మంలో పోలీసులు, బీఆర్...
South Central Railway : తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు
State

South Central Railway : తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ ఆక్యుపెన్సీతో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు

South Central Railway : తెలుగు రాష్ట్రాల్లో వందేభార‌త్ ఎక్స్ ప్రెస్ రైళ్ల‌కు ప్ర‌యాణికుల నుంచి అపూర్వ స్పంద‌న వ‌స్తోంది. దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్‌లో ప్రవేశపెట్టిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు విజయవంతమయ్యాయి. ప్ర‌స్తుతం అవి న‌డుస్తున్న అన్ని రూట్లలో ప్ర‌యాణికుల‌తో నిండిపోతున్నాయి. అన్ని వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసులు స్థిరంగా 100 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఆక్యుపెన్సీతో న‌డుస్తున్నాయి. హైదరాబాద్‌తో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ కనెక్టివిటీ సికింద్రాబాద్ - విశాఖపట్నం, సికింద్రాబాద్ - తిరుపతి, కాచిగూడ - యశ్వంతపూర్ (బెంగళూరు), సికింద్రాబాద్ - నాగ్‌పూర్ మార్గాల్లో సేవ‌లందిస్తున్నాయి.. వందే భారత్ ఆక్యుపెన్సీకి సంబంధించిన ఇటీవలి వివ‌రాల ప్రకారం.. ఈ సేవలను 143 శాతం వరకు అధిక ఆదరణ పొందుతున్న‌ట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 100 శాతం కంటే ఎక్కువ ఆక్యు...
KTR : కేటీఆర్‌కు మ‌ళ్లీ నిరాశే.. సుప్రీం కోర్టులో కూడా చుక్కెదురు
State

KTR : కేటీఆర్‌కు మ‌ళ్లీ నిరాశే.. సుప్రీం కోర్టులో కూడా చుక్కెదురు

Hyderabad : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ (BRS working president KTR)కు మ‌ళ్లీ నిరశే ఎదురైంది. ఫార్ములా-ఈ రేస్ కేసులో ఆయ‌న దాఖ‌లు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) ఈ రోజు తిరస్కరించింది. త‌న‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఆదేశాల‌ను రద్దు చేయాలని కోరుతూ కేటీఆర్ ఆశ్ర‌యించగా ఆయ‌న అభ్య‌ర్థ‌న‌ను సుప్రీం కొట్టివేసింది. హైకోర్టు ఉత్త‌ర్వుల్లో జోక్యం చేసుకోలేమ‌ని.. కేటీఆర్ పిటిష‌న్‌ను ప‌రిశీలించిన న్యాయమూర్తులు బేలా ఎం.త్రివేది (Justices Bela M Trivedi), పి.బి.వరాలే (PB Varale)తో కూడిన ధర్మాసనం దానిని తిర‌స్క‌రించింది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు ముందుగానే తిరస్కరించన విష‌యం విదిత‌మే. హైకోర్టు (Telangana High Court) జారీ చేసిన ఉత్తర్వులలో తాము జోక్యం చేసుకోలేమ‌ని పేర్కొంటూ కేటీఆర్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కొట్టివేస...
error: Content is protected !!