Sarkar Live

State

Beer Price Hike | బీర్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధ‌ర‌లు
State

Beer Price Hike | బీర్ ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధ‌ర‌లు

Beer Price Hike : తెలంగాణ రాష్ట్రంలో బీర్ ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఏకంగా 15 శాతం మేర రేట్ల‌ను పెంచుతూ ఎక్సైజ్ శాఖ (Excise Department) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త ధరలు నేటి నుంచే (2025 ఫిబ్రవరి 11) అమల్లోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని డిపోలు, ట్రాన్సిట్‌లో ఉన్న బీర్లకు కొత్త ధరలు (Beer new prices) వర్తించనున్నాయి. Reasons Beer Price Hike : ధరల పెంపునకు కారణాలు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఉత్పత్తి చేసిన బీర్ ధరలను క్రమబద్ధీకరించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. ప్రధానంగా ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ సిఫార్సుల మేరకే బీర్ ధరలను పెంచినట్లు తెలుస్తోంది. సాధార‌ణంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కొంతమంది తయారీదారుల గణాంకాలను పరిగణనలోకి తీసుకుని, ప్రభుత్వాలు వ్యాపారంలో లోగడ బీర్ ధరలపై జరుగుతున్న మార్పులను అనుసరించడానికి నిర్ణయాలు తీసుకుంటాయి. ఇందు...
Bird Flu | చికెన్ ప్రియుల‌కు షాక్‌.. ఏపీలో బ‌ర్డ్ ఫ్లూ కేసులు.. తెలంగాణలో అల‌ర్ట్‌…
State

Bird Flu | చికెన్ ప్రియుల‌కు షాక్‌.. ఏపీలో బ‌ర్డ్ ఫ్లూ కేసులు.. తెలంగాణలో అల‌ర్ట్‌…

Bird Flu Cases in Telugu States | ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో బ‌ర్డ్ ఫ్లూ (Bird Flu) కేసులు వెలుగుచూడ‌డంతో తెలంగాణ ప్ర‌భుత్వం (Telangana) అల‌ర్ట్ అయింది. చికెన్ ప్రియులకు, కోళ్ల పెంపకందారులకు, చికెన్ వ్యాపారులకు స‌ర్కారు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.కోళ్లకు వ్యాపిస్తున్న బర్డ్ ఫ్లూ వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లా (Godavari districts)లతో పాటు ఇతర జిల్లాల్లో భారీ సంఖ్యలో కోళ్ల మరణాలకు ఏవియన్ ఇన్ ప్లూయెంజా (H5N1– Bird Flu) వైరస్ కారణమని అధికారులు తాజాగా గుర్తించారు.ఈ వ్యాధి తెలంగాణకు కూడా విస్తరించనుందని వార్త‌లు వెలువడుతున్నాయి. ఈ నేప‌థ్యంలో కొన్ని రోజుల‌పాటు కోళ్ల పెంపకం.. చికెన్ కొనుగోళ్ల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని తెలంగాణ ప్రభుత్వం ()హెచ్చరిక‌లు జారీ చేసింది. కోళ్లు, ఇతర జంతువుల అనుమానాస్ప‌దంగా మృత్యువాత ప‌డిన వివరాలను ఎప్ప‌టిక‌ప్పుడు తెల...
Schools in Telangana | తెలంగాణ విద్యా వ్య‌వ‌స్థ‌లో విశేష మార్పులు..
Career, State

Schools in Telangana | తెలంగాణ విద్యా వ్య‌వ‌స్థ‌లో విశేష మార్పులు..

Schools in Telangana : తెలంగాణ (Telangana) విద్యా వ్యవస్థలో ప‌దేళ్ల‌కాలంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల (Government schools) సంఖ్య పెరిగింది. ప్రైవేటు పాఠ‌శాల‌ల (Private schools) సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గింది. ఈ మేర‌కు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ (Ministry of Education) నివేదిక‌లు చెబుతున్నాయి. అయితే.. విద్యార్థుల నమోదు, డ్రాప‌వుట్ రేట్లు, సౌకర్యాల అభివృద్ధి త‌దిత‌ర అంశాల్లో మాత్రం విద్యా వ్య‌వ‌స్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంద‌ని ఈ రిపోర్టు చెబుతోంది. పాఠశాలల గణాంకాలు (Telangana Schools ) విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం 2014–15లో తెలంగాణలో 29,268 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇవి 2023–24 నాటికి 30,022 కు పెరిగింది. 754 కొత్తగా ప్రభుత్వ పాఠశాలలు ఏర్పడ్డాయి. అదే సమయంలో ప్రైవేట్ పాఠశాలల సంఖ్య 15,069 నుంచి 12,126 కు తగ్గిపోయింది. 2,943 ప్రైవేట్ పాఠశ...
Balakrishna | బాలయ్యకు పోటీగా ఆది పినిశెట్టి..?
State

Balakrishna | బాలయ్యకు పోటీగా ఆది పినిశెట్టి..?

Tollywood News | వరుస హిట్లతో నందమూరి నటసింహం బాలకృష్ణ (Nandhamuri Balakrishna) మంచి జోరు మీద ఉన్నారు. లేటెస్ట్ గా బాబి దర్శకత్వంలో వచ్చిన డాకు మహారాజ్(Daku Maharaj) తో హిట్టుకొట్టాడు. వెంటనే అఖండకి సీక్వెల్ గా అఖండ -2 సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. ఈ మూవీ సెప్టెంబర్ లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. బాలయ్య-బోయపాటి (Balayya -Boyapati) కాంబినేషన్ అంటేనే ఒక మాస్ క్రేజ్ ఆడియన్స్ లో పెరిగిపోతుంది. అంచనాలకు మించేలా వీరి కాంబినేషన్లో వచ్చిన మూవీస్ హిట్ అయ్యాయి. మొదటిసారిగా సింహా మూవీతో వీళ్ళు చేతులు కలిపారు. అప్పటివరకు సీనియర్, జూనియర్ డైరెక్టర్లతో పని చేసిన బాలయ్య ప్లాపులనే చవిచూశాడు. సింహాతో బాలయ్య మళ్ళీ తన మునుపటి ఫామ్ ని అందుకున్నాడు. ఏ ముహూర్తాన చేతులు కలిపారో కానీ ఇప్పటివరకు మూడు సినిమాలు తీసి ఒక దానికి మించి మరొకటి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు. ఇండస్ట్రీలో వీళ్ళ కాంబినేషన్లో మూవీ వస్త...
Indhiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి సిద్ధం. తొలి దశలో 71,482 మందికి..
State

Indhiramma Houses | ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి సిద్ధం. తొలి దశలో 71,482 మందికి..

Indhiramma Houses : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం వేగంగా ముందుకు సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్పికలకు ముందే లబ్ధిరాలకు పంపిణీ అందజేయాలని భావిస్తోంది. ఈమేరకు ప్రభుత్వం (Telangana Government) కసరత్తు పూర్తి చేసింది. హామీలు నెరర్చే దిశగా.. సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే పేదలకు ప్రభుత్వం (Revanth Reddy Government) చేయూతనిస్తోంది. ఈ పథకం కింద ఇళ్ల మంజూరుకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. మొదటి దశలో 71,482 మందికి ఇళ్లు అందజేయనున్నారు. మూడు దశల్లో Indhiramma Houses ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను అధికారులు మూడు విభాగాలుగా విభజించారు: ఎల్-1 జాబితా: సొంత ఇంటి స్థలం ఉండి ఇల్లు లేనివారు. ఎల్-2 జాబితా: సొంత స్థలం ఉండి గుడిసెలు, పూరిపాకలు, మట్టిమిద్దెలు, రేకుల ఇళ్లు ఉన్నవారు. ఎల్-3 జాబితా:...
error: Content is protected !!