Sarkar Live

State

KTR : కేటీఆర్‌కు మ‌ళ్లీ నిరాశే.. సుప్రీం కోర్టులో కూడా చుక్కెదురు
State

KTR : కేటీఆర్‌కు మ‌ళ్లీ నిరాశే.. సుప్రీం కోర్టులో కూడా చుక్కెదురు

Hyderabad : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ (BRS working president KTR)కు మ‌ళ్లీ నిరశే ఎదురైంది. ఫార్ములా-ఈ రేస్ కేసులో ఆయ‌న దాఖ‌లు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) ఈ రోజు తిరస్కరించింది. త‌న‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఆదేశాల‌ను రద్దు చేయాలని కోరుతూ కేటీఆర్ ఆశ్ర‌యించగా ఆయ‌న అభ్య‌ర్థ‌న‌ను సుప్రీం కొట్టివేసింది. హైకోర్టు ఉత్త‌ర్వుల్లో జోక్యం చేసుకోలేమ‌ని.. కేటీఆర్ పిటిష‌న్‌ను ప‌రిశీలించిన న్యాయమూర్తులు బేలా ఎం.త్రివేది (Justices Bela M Trivedi), పి.బి.వరాలే (PB Varale)తో కూడిన ధర్మాసనం దానిని తిర‌స్క‌రించింది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు ముందుగానే తిరస్కరించన విష‌యం విదిత‌మే. హైకోర్టు (Telangana High Court) జారీ చేసిన ఉత్తర్వులలో తాము జోక్యం చేసుకోలేమ‌ని పేర్కొంటూ కేటీఆర్ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కొట్టివేస...
Justice Sujoy Paul | తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా సుజోయ్ పాల్‌
State

Justice Sujoy Paul | తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా సుజోయ్ పాల్‌

Justice Sujoy Paul : తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజోయ్ పాల్ (Justice Sujoy Paul) నియమితుల‌య్యారు. బాంబే హైకోర్టుకు ఇటీవ‌ల బ‌దిలీ అయిన జ‌స్టిస్ అలోక్ అర‌ధ్ (Justice Alok Aradh) స్థానంలో పాల్ బాధ్య‌త‌లు చేప‌డ‌తారు. నియామ‌క ఉత్త‌ర్వులు జారీ జస్టిస్ పాల్ సీనియర్ న్యాయమూర్తి. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో జ‌డ్జిగా ఉన్నారు. గ‌తంలో మధ్యప్రదేశ్ హైకోర్టులో పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణ హైకోర్టుకు బదిలీపై వ‌చ్చారు. ఈ క్ర‌మంలోనేతెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా (Chief Justice of Telangana High Court) జస్టిస్ సుజోయ్ పాల్ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. ఈ మేర‌కు ఆయ‌న్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) నియమించిన‌ట్టు కేంద్ర న్యాయ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. జ‌స్టిస్ సుజోయ్ పాల్ నేప‌థ్యం ఇదీ… మ‌ధ్యప్ర‌దేశ్‌కు చెందిన జ‌స్టిస్ సుజోయ్ పాల్ 1964న జూన్ 21...
‌Turmeric Board : తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్..  నిజామాబాద్ లో పసుపుబోర్డు..
State

‌Turmeric Board : తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్.. నిజామాబాద్ లో పసుపుబోర్డు..

Turmeric Board : సంక్రాంతి పండుగ వేళ కేంద్రంలోని మోదీ (PM Modi) ప్ర‌భుత్వం ‌తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎంతో కాలంగా ఆశ‌గా ఎదురుచూస్తున్న ప‌సుపు బోర్డుకు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. నిజామాబాద్‌ ‌కేంద్రంగా కొత్తగా పసుపు బోర్డు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం (Central Government) అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా పసుపు బోర్డు ఛైర్మన్‌గా పల్లె గంగారెడ్డిని నియమించినట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర స‌హాయ‌ మంత్రి, క‌రీంన‌గ‌ర్‌ ఎంపి బండి సంజయ్ (Bandi Sanjay) చేసిన ‌ప్రయత్నం ఫలించింది. గతంలో స్పెసెస్‌ ‌బోర్డు (spices board) ఏర్పాటు చేయగా, ప్రత్యేకించి పసుపు బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ ‌తెర‌పైకి వ‌చ్చింది. ప‌సుపు బోర్డుతో తెలంగాణలో పసుపు రైతుల క్రయవిక్రయాలు, ప్రాసెసింగ్‌కు మరింత ప్రోత్సాహం లభించనుంది. నిజామాబాద్‌ (Nizamabad) లో జాతీయ పసుపు బోర్డును ప్రారంభించ‌ను...
Scarlet fever | హైద‌రాబాద్ పిల్ల‌ల్లో వైర‌ల్ జ్వ‌రాలు.. పెరుగుతున్న కేసులు
State

Scarlet fever | హైద‌రాబాద్ పిల్ల‌ల్లో వైర‌ల్ జ్వ‌రాలు.. పెరుగుతున్న కేసులు

Scarlet fever : సీజ‌న‌ల్ వ్యాధులు తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కొత్తేమీ కాదు. ఏ కాల‌మైనా ఏదో ఒక రుగ్మ‌త‌తో బాధ‌ప‌డటం ఇక్క‌డ ప‌రిపాటి. ప్ర‌స్తుతం శీతాకాలంలోనూ అలాంటివే చ‌విచూడాల్సి వ‌స్తోంది. ముఖ్యంగా ఈ వింట‌ర్‌లోనూ వైర‌ల్ ఫీవ‌ర్స్ ప్ర‌బ‌లుతున్నాయి. ముఖ్యంగా ఓ విష‌జ్వ‌రం హైద‌రాబాద్ (Hyderabad) మ‌హాన‌గ‌రంలో వ్యాపిస్తోంది. Scarlet fever ఏమిటంటే.. ప్రస్తుత శీతాకాలంలో ఇతర వైరల్ జ్వరాలతో పాటు స్కార్లెట్ ఫీవర్ కేసులు తెలంగాణ‌లో పెరుగుతున్నాయి. ముఖ్యంగా హైద‌రాబాద్‌లో ఇవి ఎక్కువ న‌మోద‌వుతున్నాయి. 5 నుంచి 15 ఏళ్ల వ‌య‌సు ఉన్న పిల్ల‌లు దీని బారిన ప‌డుతున్నార‌ని వైద్య నిపుణులు క‌నుగొన్నారు. ఒక రకమైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ (Bacterial Infection) వ‌ల్ల ఈ స్కార్లెట్ ఫీవ‌ర్ సంభ‌విస్తుంది. స్కార్లెట్ ఫీవర్ ల‌క్ష‌ణాలు కొన్ని రోజులుగా పిల్లల్లో స్కార్లెట్ ఫీవర్ (Scarlet fever) కేసులు న‌మోద‌వుతున్నాయ‌ని అంట...
Vande Bharat Express : సికింద్రాబాద్ – వైజాగ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సామ‌ర్థ్యం పెంపు
State

Vande Bharat Express : సికింద్రాబాద్ – వైజాగ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సామ‌ర్థ్యం పెంపు

Vande Bharat Express : సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు ప్ర‌యాణికుల నుంచి వ‌స్తున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని భార‌తీయ రైల్వే (Indian Railways) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ప్ర‌యాణికుల ర‌ద్దీని త‌గ్గించేందుకుఈ రైలుకు అదనపు కోచ్‌లను జోడించ‌నుంది. జనవరి 13, 2025 నుంచి అందుబాటులోకి వ‌చ్చాయి. డిమాండ్‌కు అనుగుణంగా ప్రయాణీకుల సామర్థ్యాన్ని రెట్టింపు చేసింది. కాగా ప్ర‌స్తుతం సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో మొదట 8 కోచ్‌లతో 530 మంది ప్ర‌యాణించే వీలు ఉంది. అయితే ఇపుడు 16 కోచ్‌లతో 1,128 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. ఈ విష‌యాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు X లో పేర్కొన్నారు. "2024 మార్చి 12న ప్రధాన మంత్రి ఫ్లాగ్-ఆఫ్ చేసిన సికింద్రాబాద్ - విశాఖపట్నం - సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఫుల్ ఆక్యూపెన్సీతో న‌డుస్తోంది. 8 కోచ్‌లతో (530 ప్యాసింజర్ కెపాసిటీ) న...
error: Content is protected !!